Jammu Kashmir: ప్రాణభయంతో కశ్మీరీ పండిట్లు లోయను విడిచిపెట్టి వలస వెళ్తున్నారు. ఈ క్రమంలో షోపియాన్ జిల్లా చౌదరిగుండ్ గ్రామంలో డాలీ కుమారి చివరి కశ్మీరి పండిట్.
Delhi : స్నేహం ముసుగులో కాలనాగులా కాటేస్తున్నారు కీచకులు. వారి చర్యలకు అమాయకపు మహిళలు బలవుతున్నారు. టైం కోసం చూస్తున్నారు.. అదును చూసి కాటేస్తున్నారు కాలనాగులు.
ఇది మోసగాళ్ల కాలం.. అయినవాళ్లను నమ్మేలా లేదు.. బయటివారిని చేరదీసేలా లేకుండా పోయింది.. ఎందుకంటే.. వారి మాటల్లో నిజమెంత.. కపటం ఎంత అనేది.. పసిగట్టలేని పరిస్థితి.. ఇక, సోషల్ మీడియా ఎంట్రీతో.. అది తారాస్థాయికి చేరింది.. మరోకరి పేరు చెప్పి డబ్బులు వసూలు చేసేవారు.. తనకు తానుగా మంచి స్థానంలో ఉన్నానని పరిచయం చేసుకుని.. బురిడీ కొట్టించేవారు.. ఇలా ఎంతో మంది కాచుకు కూర్చుకున్నారు.. తాను వ్యోమగామినంటూ వృద్ధురాలికి వల విసిరి.. అందినకాడికి దండుకున్న ఓ కేటుగాడు…
శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు… ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారామె.. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి… ఓ హోటల్ నడుపుతోన్న మహిళ దగ్గరకు వెళ్లిన సీఐ అంజూ యాదవ్… ఆమె భర్త ఆచూకీ ఎక్కడని అడిగింది.. అయిత, ఆమె తెలియదని సమాధానం ఇవ్వడంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన సీఐ.. మహిళపై దాడి చేసింది.. నడి రోడ్డుపై మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించారు.. చీర ఊడిపోయేలా కొట్టి, బలవంతంగా…
మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు అయింది ఓ మహిళ పరిస్థితి. పిల్లి కరిచిందని ఇంజెక్షను తీసుకునేందుకు ఓ మహిళ తండ్రితో కలిసి సామాజిక ఆరోగ్యకేంద్రానికి వెళితే.. తీరా అక్కడ వ్యాక్సిన్ తీసుకోలేదు సరికదా.. వీధికుక్క కరించింది. ఈ విచిత్ర ఘటన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం సమీప విళింజమ్లో చోటుచేసుకుంది.
కన్నవారింటికి వెళ్లొద్దన్నారనే కోపంతో దారుణానికి ఒడిగట్టింది ఓ మహిళ. మామ మర్మాంగాలను కోసిపడేసింది. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్లోని మైనా జిల్లాలో చోటుచేసుకుంది.
వివాహేతర సంబంధాలు ఎన్నో కుటుంబాలను కూలుస్తున్నాయి.. ప్రాణాలు తీస్తున్నాయి.. పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నాయి.. కొందరు ప్రాణాలు తీస్తుంటే.. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. పెద్దల అనైతిక సంబంధాలు పిల్లలను కూడా పొట్టనబెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి… అయితే, బ్లేడుతో ఓ మహిళ తన ప్రియుడి మార్మాంగాన్ని కోసేసిన ఘటన ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది… ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొండపి మండలంలోని మూగచింతల గ్రామంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ…
అదనంగా డబ్బు సంపాదించి, తమ కుటుంబానికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని ఎంతో మంది భావిస్తారు.. ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్తారు.. అయితే, ఇదే సమయంలో.. కొందరు ఏజెంట్ల బారిన పడి.. నిండా మునగడమే కాదు.. జైలులో మగ్గాల్సిన పరిస్థితి.. సంపాదన లేదు.. కుటుంబానికి దూరమై.. జైలులో ఒంటరిగా మగ్గాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.. ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం జిల్లాకు చెందిన మహిళలు నకిలీ వీసా ఏజెంట్ల బారిన పడ్డారు. నకలీ వీసా మోసానికి గురైన పలువురు మహిళలు కేరళలో…
సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు.. సోషల్ మీడియా వేదికగా తమ కన్నింగ్ ఐడియాలకు పదును పెడుతూ.. అందినకాడికి దండుకుంటున్నారు.. మొదట్లో మైకంలో ఉన్న సదరు వ్యక్తులు.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు.. తీరా జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత లబోదిబోమంటున్నారు. తాజాగా మరో కొత్త ఫ్రాడ్ తెరపైకి వచ్చింది.. ఇన్స్టాగ్రామ్ లో ప్రేమ అంటూ ఓ మహిళకు వలస వేసిన సైబర్ టీచర్… రూ. 4 లక్షలు నొక్కేశాడు.. Read…
కడప నగరానికి సమీపంలోని వైఎస్ఆర్ లేఅవుట్లో పాలు అమ్ముకుని జీవించే సాత్విక అనే వివాహిత గత ఆదివారం ఓ కామాంధుడి చేతిలో దాడికి గురైంది. ఉదయం పాలు పోసి వస్తుండగా అదే కాలనీకి చెందిన కిరణ్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చమని అడిగాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహానికి లోనై ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు కిరణ్. ఈ ఘటనలో సాత్వికకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన…