High Court: ఇదే తొలిసారి.. వాట్సాప్ ద్వారా కేసు విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచం మొత్తం టెక్నాలజీలో దూసుకుపోతోంది.. ఏ కొత్త టెక్నాలజీ వచ్చిన భారత్లోనూ విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఓ అత్యవసర కేసు విచారణలో ఇప్పుడే అదే కీలకంగా పనిచేసింది.. దేశ హైకోర్టు చరిత్రలోనే తొలిసారిగా ఓ న్యాయమూర్తి వాట్సాప్ ద్వారా కేసును విచారించి వార్తల్లో నిలిచారు.. వాట్సాప్ ద్వారా కావడంతో సెలవు రోజున కూడా కేసు విచారణ సులభంగా సాగిపోయింది.. కాగా, సోషల్ మీడియాలో వాట్సాప్ యాప్ ప్రస్తుతం ప్రముఖ పాత్ర పోషిస్తోంది.. స్మార్ట్ ఫోన్ ఉంటే.. అందులో వాట్సాప్ ఉండాల్సిందే అనే తరహాలో అది దూసుకు పోతోన్న విషయం తెలిసిందే.
Read Also:
Astrology: మే 17 మంగళవారం దినఫలాలు
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జీఆర్ స్వామినాథన్ ఆదివారం ఓ వివాహ కార్యక్రమానికి నాగర్ కోయిల్కు వెళ్లాల్సి వచ్చింది.. అయితే, అక్కడే ఉండి వాట్సాప్ ద్వారా కేసు విచారించారు జీఆర్ స్వామినాథన్.. అయితే, తమిళనాడు ధర్మపురి జిల్లాలో అభీష్ట వరదరాజస్వామి రథయాత్ర సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కేసు అది.. రథయాత్రలో రథానికి విద్యుత్ తీగలు తగిలి అగ్నిప్రమాదం సంభవించింది.. ఈ ప్రమాదంలో 11 మంది భక్తులు విడిచారు.. దాదాపు 20 మంది వరకు గాయాలపాలయ్యారు.. దీంతో రథ యాత్ర నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.. ఇక, అభిష్ఠ వరదరాజ స్వామి ఆలయంలో సోమవారం రథయాత్ర జరగాల్సి ఉండగా.. కోర్టును ఆశ్రయించారు.. దీంతో వివాహ వేడుక నుంచే జస్టిస్ జీఆర్ స్వామినాథన్ వాట్సాప్ ద్వారా కేసు విచారణ జరిపారు.. వాట్సాప్లోనే ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. రథయాత్రను నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చారు. ఇదే సమయంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
Also Read
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!