What’s Today: * టీ20 ప్రపంచకప్: నేడు హోబర్ట్ వేదికగా శ్రీలంక-ఐర్లాండ్ ఢీ, ఉదయం 9:30 గంటలకు మ్యాచ్.. మెల్బోర్న్ వేదికగా భారత్-పాకిస్థాన్ ఢీ, మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ * నేడు తెలంగాణలోకి ప్రవేశించనున్న కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర.. మక్తల్ కృష్ణా బ్రిడ్జి మీదుగా తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో రాహుల్కు స్వాగతం పలకనున్న కాంగ్రెస్ శ్రేణులు.. తొలిరోజు 3.9 కిలోమీటర్ల మేర సాగనున్న రాహుల్ పాదయాత్ర *…
* టీ 20 వరల్డ్ కప్: నేటి నుంచి సూపర్ 12 మ్యాచ్లు.. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ ఢీ * టీ 20 వరల్డ్ కప్లో ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు పెర్త్ వేదికగా ఇంగ్లండ్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ * టీ20 వరల్డ్ కప్లో రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు ఇండియా – పాకిస్థాన్ మధ్య మ్యాచ్.. 27న మధ్యాహ్నం 12.30 గంటలకు భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్.. 30న సాయంత్రం 4.30…
What’s Today: * ఢిల్లీ: నేడు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్.. ఉదయం 10 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం.. మధ్యాహ్నం 2 గంటలకు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం * ఏపీలో రెండో రోజు భారత్ జోడో యాత్ర.. ఈరోజు ఆదోనీ మండలం చాగీ నుంచి ప్రారంభం కానున్న రాహుల్ పాదయాత్ర.. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆదోనీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ * నేడు పల్నాడు జిల్లాలో మాజీ…
What’s Today: • ఢిల్లీ: నేడు ఉదయం 10:30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం.. కేబినెట్తో పాటు ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ • నేటి నుంచి ఏపీలో నాలుగు రోజుల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. ఏపీలో 119 కి.మీ పాటు సాగనున్న రాహుల్ పాదయాత్ర.. ఈరోజు లంచ్ బ్రేక్ సమయంలో పోలవరం నిర్వాసితులు, అమరావతి రైతులతో భేటీ కానున్న రాహుల్ గాంధీ • అమరావతి: నేడు జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో…
What’s Today: • ఢిల్లీ: నేడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. పోటీ పడుతున్న మల్లికార్జున ఖర్గే, శశిథరూర్.. అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్.. ఎల్లుండి ఓట్ల లెక్కింపు • నేడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు బ్రేక్.. ఈనెల 18 నుంచి 21 వరకు ఏపీలో రాహుల్ పాదయాత్ర.. 22న తిరిగి కర్ణాటకలోని రాయచూర్లో ప్రవేశించనున్న భారత్ జోడో యాత్ర • నేడు…
What’s Today: • ఏపీ, తెలంగాణలో నేడు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక • తిరుమల: నేడు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు టీటీడీ ఆధ్వర్యంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం • ప్రకాశం: మార్కాపురం ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో రూ.80 లక్షల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ నేడు ప్రారంభోత్సవం.. హాజరుకానున్న మంత్రులు విడదల రజినీ, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని…
* కర్ణాటకలో కొనసాగుతోన్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ * నేడు హైదరాబాద్కు మల్లికార్జున ఖర్గే.. ఉదయం 11 గంటలకు గాంధీభవన్లో పార్టీ నేతలతో సమావేశం * ఏపీ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై నేడు రౌండ్ టేబుల్ సమావేశం.. నిపుణుల అభిప్రాయాలు సేకరించనున్న ఐక్య కార్యాచరణ కమిటీ * తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. గోగర్బం డ్యాం వరకు క్యూ లైనులో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం * విశాఖ: వికేంద్రీకరణ…
* ఉమెన్స్ ఆసియాకప్లో నేడు కీలక పోరు.. బంగ్లాదేశ్లోని సైల్హట్ వేదికగా తలపడనున్న భారత్-పాక్.. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానున్న మ్యాచ్ * నేడే మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ.. ఈ నెల 14 వరకు నామినేషన్ల స్వీకరణ * పోలవరంపై నేడు కీలక సమావేశం.. ఉదయం 11 గంటలకు వర్చువల్గా భేటీకానున్న తెలుగు రాష్ట్రాల అధికారులు.. పోలవరం నిర్మాణం, రాష్ట్రాల అభ్యంతరాలపై చర్చ * నేడు…