What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* హైదరాబాద్: నేడు మహాప్రస్థానంలో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు.. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు
* కడప జిల్లాలో నేడు రెండో రోజు సీఎం జగన్ పర్యటన.. మధ్యాహ్నం వరకు ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న సీఎం.. వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న సీఎం.. మధ్యాహ్నం పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న జగన్..
Also Read
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
- Bihar Bank Account Glitch: పింఛను తీసుకునే తండ్రీకొడుకుల ఖాతాలో.. ఏకంగా రూ. 1500 కోట్ల బ్యాలెన్స్..!
- Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
* పశ్చిమ గోదావరి జిల్లా: భీమవరంలో నేడు కేంద్ర మంత్రి మురళిధరన్ పర్యటన.. భీమవరం, తాడేపల్లిగూడెం రోడ్ లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి హాజరుకానున్న కేంద్ర మంత్రి
* ఫిలింనగర్ లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు కొనసాగనున్న కైకాల సత్యనారాయణ అంతిమయాత్ర..
* చెన్నై: కరోనా వైరస్ పై కేంద్రం హెచ్చరికల ననేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించడానికి సిద్ధమైన తమిళనాడు ప్రభుత్వం.. నేడు వేడుకలపై వైద్య శాఖ, పోలీసు శాఖ ఉన్నాదికారుల సమావేశం.. ఆ తర్వాత వేడుకలపై నిర్ణయం
* భద్రాద్రి: నేడు భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఉత్సవాలలో భాగంగా రెండో రోజు కూర్మావతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న సీతారామ చంద్రస్వామి
* ప్రకాశం : పీసీ పల్లి చేరుకొనున్న సినీ నటుడు సాయి చంద్ పాదయాత్ర.. పొట్టి శ్రీరాములు త్యాగానికి సంఘీభావంగా చెన్నై లోని పొట్టి శ్రీరాములు స్మారక భవనం నుండి ఆయన సొంత గ్రామం జిల్లా లోని పీసీ పల్లి మండలం పడమటిపల్లె గ్రామం వరకు పాదయాత్ర మొదలుపెట్టిన సినీ నటుడు సాయి చంద్.. పీసీ పల్లి మండలం పడమటిపల్లెలో పాదయాత్ర ముగింపు సభ..
* ఒంగోలులో ప్రారంభంకానున్న 25వ జాతీయ తైక్వాండో పోటీలు, హాజరుకానున్న 10 రాష్ట్రాలకు చెందిన 350 మంది విద్యార్ధులు..
* గుంటూరు: నేడు తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు.. హాజరుకానున్న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, నటులు మురళీమోహన్, జయచిత్రలకు ఎన్టీఆర్ పురస్కారాలను ప్రదానం చేయనున్న వెంకయ్య నాయుడు…
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరు.. వెంకటాచలం మండలాల్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు
* తిరుమల: .ఇవాళ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ.. జనవరి 1 మరియు వైకుంఠ ద్వార దర్శనానికి సంభందించి జనవరి 2 నుంచి 11 వ తేది వరకు సంబంధించిన టికెట్లు రోజుకి 20 వేల చొప్పున 2.2 లక్షల టికెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ
* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద LB మరియు జడ్జి బంగ్లా ట్యాంక్స్ నింపే పైపలైన్ డామేజ్ అయినందున మంచినీటి సరఫరా బంద్
* తిరుపతి: నేడు నగరంలో కేంద్రం విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్ పర్యటన
* నిజమాబాద్ : నేడు జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన.. వేల్పుర్, భీంగల్, కమ్మర్ పల్లి లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి
తాజావార్తలు
-
Adah Sharma: ప్రమోషన్ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్
-
Acer Sospiro A15: ఏసర్ సోస్పిరో A15 విడుదల.. డ్యూయల్ డిస్ప్లే, 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ
-
ENG-W vs IND-W: లార్డ్స్లో భారత్ హవా.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా మహిళలు..!
-
Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. ‘బొమ్మరిల్లు’ డైరెక్టర్తో కొత్త కాంబో?
-
Vivo Y05e: వివో Y05e విడుదల.. 5150mAh బ్యాటరీ, Unisoc T606 చిప్తో బడ్జెట్ స్మార్ట్ఫోన్
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!