What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* హైదరాబాద్: నేడు మహాప్రస్థానంలో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు.. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు
* కడప జిల్లాలో నేడు రెండో రోజు సీఎం జగన్ పర్యటన.. మధ్యాహ్నం వరకు ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న సీఎం.. వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న సీఎం.. మధ్యాహ్నం పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న జగన్..
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
* పశ్చిమ గోదావరి జిల్లా: భీమవరంలో నేడు కేంద్ర మంత్రి మురళిధరన్ పర్యటన.. భీమవరం, తాడేపల్లిగూడెం రోడ్ లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి హాజరుకానున్న కేంద్ర మంత్రి
* ఫిలింనగర్ లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు కొనసాగనున్న కైకాల సత్యనారాయణ అంతిమయాత్ర..
* చెన్నై: కరోనా వైరస్ పై కేంద్రం హెచ్చరికల ననేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించడానికి సిద్ధమైన తమిళనాడు ప్రభుత్వం.. నేడు వేడుకలపై వైద్య శాఖ, పోలీసు శాఖ ఉన్నాదికారుల సమావేశం.. ఆ తర్వాత వేడుకలపై నిర్ణయం
* భద్రాద్రి: నేడు భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఉత్సవాలలో భాగంగా రెండో రోజు కూర్మావతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న సీతారామ చంద్రస్వామి
* ప్రకాశం : పీసీ పల్లి చేరుకొనున్న సినీ నటుడు సాయి చంద్ పాదయాత్ర.. పొట్టి శ్రీరాములు త్యాగానికి సంఘీభావంగా చెన్నై లోని పొట్టి శ్రీరాములు స్మారక భవనం నుండి ఆయన సొంత గ్రామం జిల్లా లోని పీసీ పల్లి మండలం పడమటిపల్లె గ్రామం వరకు పాదయాత్ర మొదలుపెట్టిన సినీ నటుడు సాయి చంద్.. పీసీ పల్లి మండలం పడమటిపల్లెలో పాదయాత్ర ముగింపు సభ..
* ఒంగోలులో ప్రారంభంకానున్న 25వ జాతీయ తైక్వాండో పోటీలు, హాజరుకానున్న 10 రాష్ట్రాలకు చెందిన 350 మంది విద్యార్ధులు..
* గుంటూరు: నేడు తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు.. హాజరుకానున్న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, నటులు మురళీమోహన్, జయచిత్రలకు ఎన్టీఆర్ పురస్కారాలను ప్రదానం చేయనున్న వెంకయ్య నాయుడు…
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరు.. వెంకటాచలం మండలాల్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు
* తిరుమల: .ఇవాళ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ.. జనవరి 1 మరియు వైకుంఠ ద్వార దర్శనానికి సంభందించి జనవరి 2 నుంచి 11 వ తేది వరకు సంబంధించిన టికెట్లు రోజుకి 20 వేల చొప్పున 2.2 లక్షల టికెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ
* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద LB మరియు జడ్జి బంగ్లా ట్యాంక్స్ నింపే పైపలైన్ డామేజ్ అయినందున మంచినీటి సరఫరా బంద్
* తిరుపతి: నేడు నగరంలో కేంద్రం విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్ పర్యటన
* నిజమాబాద్ : నేడు జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన.. వేల్పుర్, భీంగల్, కమ్మర్ పల్లి లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి
తాజావార్తలు
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!