ఈ మధ్యకాలంలో కొందరు మూర్ఖులు చదువుకున్నా కానీ ఎదుటివారిని హింసించడంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. వారి ఆనందం కోసం ఎదుటివారిని హింసించడం ఈ మధ్య చాలా పరిపాటుగా మారిపోయింది. ఇకపోతే తాజాగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే.. Also read: Kishan Reddy: తొమ్మిది ఏళ్లల్లో తెలంగాణకి కేంద్రం పది లక్షల కోట్లు ఇచ్చింది.. ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న డిప్యూటీ తాసిల్దార్ చెంప చెల్లుమనిపించింది ఓ ఇల్లాలు.…
రాజస్థాన్ రాష్ట్రంలో కొందరు పోలీసులు కన్న కొడుకు కళ్లముందే తండ్రిని దారుణంగా కొట్టారు. ఇందుకు సంబందించిన ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్ లోని జైసింగ్పురా ప్రాంతంలోని భంకత్రోటాలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇక అందిన వివరాల ప్రకారం.. పోలీసులు కొట్టిన వ్యక్తిని 35 ఏళ్ల చిరంజిలాల్ గా గుర్తించారు. ఆయన వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. Also read:…
ఢిల్లీ మెట్రో ఎప్పుడూ గొడవలకు.. ఘర్షణలకు కేంద్రంగా మారుతోంది. దేశ రాజధాని కావడంతో ప్రయాణికులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. సీట్ల కోసం మహిళా ప్రయాణికులు ముష్టి యుద్ధాలకు దిగిన సంఘటనలు చూశాం.
ఆదివారం మధ్యాహ్న సమయంలో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. ద్వారక సెక్టార్ 9 లోని ఆర్డి రాజ్పాల్ పబ్లిక్ స్కూల్ లో స్కూల్ ఆవరణలో వారు పార్క్ చేసిన రెండు స్కూల్ బస్సుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో రెండు స్కూల్ బస్సులు అక్కడే పూర్తిగా దగ్దమయ్యాయి. స్కూల్ ఆవరణలోనే ఇలా జరగడంతో స్కూల్ యాజమాన్యం ఈ విషయంపై అసలు ఏం జరిగిందో అన్న విషయంపై ఆరా తీస్తున్నారు.…
Kissing Incident: ఉత్తరప్రదేశ్ మథుర జిల్లాలో జరిగిన కిస్సింగ్ ఘటనపై ప్రజలు సీరియస్ అవుతున్నారు. పగటిపూట రోడ్డుపై వెళ్తున్న 15 ఏళ్ల బాలికకు ఓ వ్యక్తి బలవంతంగా ముద్దు పెట్టిన ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది.
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సెలెబ్రేటిల జాతకాలు చెబుతూ బాగా ఫేమస్ అయ్యాడు.. సమంత, ప్రభాస్, రష్మిక, విజయ్ అంటూ ఇలా ట్రెండీ స్టార్ల మీద వేణు స్వామి తనకు తోచినట్టుగా చెబుతుంటాడు.. ఆయన చెప్పే జాతకాలలో కొన్ని నిజం అవ్వడంతో ఒక్కసారి సెలెబ్రేటి అయ్యాడు.. అంతేకాదు చాలా మంది సినీ హీరోయిన్లు ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు.. ఇలా ఇప్పుడు సోషల్ మీడియా ఊపేస్తున్నాడు. తన భార్యతో కలిసి వేణు…
Viral: ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కోవిడ్ సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేసిన కృషి మరువలేనిది. నిరుపేదలకు అన్ని విధాలుగా సహాయం చేసిన సోను సూద్ తన సేవను ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు.
ప్రపంచంలో ఒక్కొక్కరు ఒకలా జీవిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అచ్చం ఓకేలా ఇద్దరు ఎప్పటికీ ఉండరు. ఇకపోతే కొందరు తమ శాడిజం వేరే వారిపై ప్రదర్శిస్తూ ఆనందం పొందుతుంటారు. ఇందులో భాగంగా ఆడవారిని టీజ్ చేయడం, అలాగే చిన్నపిల్లలను ఏడిపిస్తూ వారు ఆనందపడుతుంటారు. మరికొందరైతే మూగజీవాలను హింసిస్తూ వారి శునకానందాన్ని పొందుతారు. ఇలాంటి వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకం ఉన్నాయి. Also Read: Middle East tensions: ఇజ్రాయిల్, ఇరాన్ వెళ్లొద్దని భారతీయులకు కేంద్రం కీలక…
పానీపూరి పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరతాయి.. ఆ వాసనకే కడుపు నిండిపోతుంది.. అలాగే రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే.. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరు లొట్టలు వేసుకుంటూ తింటారు.. అలాంటి పానీపూరిని క్రేజ్ పేరుతో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.. తాజాగా పిజ్జా పానీపూరి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుడ్ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.. అందులో…
Pakistan: పాకిస్తాన్లో ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్యం అనేవి బయటకు కనిపించినా, అక్కడ అంతా సైనిక జోక్యమే ఎక్కువ. సైన్యం చెప్పినట్లే ప్రభుత్వం నడుచుకోవాలి.