తాజాగా లండన్ నగరంలో బ్రిటన్ ఆర్మీకి చెందిన ఓ రెండు గుర్రాలు తప్పించుకొని నగరంలోని సెంట్రల్ లండన్ రోడ్లమీద పరిగెడుతూ కనిపించాయి. రోడ్లపై ఉన్న వ్యక్తులు వాటిని వింతగా చూస్తూ నిలబడిపోయారు. కాస్త రద్దీగా ఉన్న సమయంలో గుర్రాలు మిలటరీ దళాల నుండి పారిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. రెండు గుర్రాలు రోడ్లపై వేగంగా వెళుతున్న సమయంలో వాహనాలను మించి వేగంగా…
ప్రజల రక్షణ మాత్రమే కాదు తమలోని స్పెషల్ టాలెంట్ ను కూడా పోలీసులు బయట ప్రదర్శిస్తున్నారు.. ఇటీవల ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి… అందులోనూ ట్రాఫిక్ పోలీసులు డ్యాన్స్ తో అలరించిన వీడియోలను మనం చూస్తున్నాం.. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఓ ఆఫీసర్ డ్యాన్స్ ఇరగదీసాడు.. ఆ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది… ఆ వీడియోలో ఒక పోలీసు అధికారిప్రైవేట్ ఈవెంట్ లో భాగంగా అదిరిపోయే…
ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ 2024 సీజన్ లో భాగంగా ఐపీఎల్ మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆదివారం నాడు రాత్రి జరిగిన మ్యాచ్లో కలకత్తా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఆధ్యాంతం చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ మ్యాచ్ ఫోర్త్ ఎంపైర్ తో వాదనకి దిగాడు. Also Read: YCP: వైసీపీ మేనిఫెస్టోకు…
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ సెల్ ఫోన్ వాడుతూ రోజులో కొంత సమయాన్ని సోషల్ మీడియాని చూస్తూ ఆస్వాదిస్తున్నారు. ఇక ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ గా మారుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని భయంకరంగా ఉంటాయి. ఇకపోతే ప్రతిరోజు మనం అనేక చోట్ల ప్రమాదకర సంఘటనలు జరిగి అనేకమంది ప్రాణాలు కోల్పోయిన విషయాలు, వీడియోలు మీడియా ద్వారా చూస్తూనే ఉంటాం. కాకపోతే కొందరు యువత మాత్రం వాటిని చూసినా…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం నడుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హీరోయిన్ రష్మిక మందన సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగ., తాజాగా హీరో రణ్ వీర్ కపూర్ సంబంధించిన వీడియో కూడా డిప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి చేశారు. దాంతో వారు…
ఈ మధ్యకాలంలో అనేకమంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్న సంగతి మనం మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం. ఇక తాజాగా ఓ కార్ యాక్సిడెంట్ సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం సమీపంలో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం నాడు ముకుందాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ కారు ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు ప్రమాద సంఘటనస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. కారు స్పీడ్ కి అక్కడే ఆగి ఉన్న కంటైనర్ కిందికి వేగంగా దూసుకెళ్లింది. దాంతో భార్యాభర్తలిద్దరూ…
బాలీవుడ్ సూపర్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. కాకపోతే అది ఫేక్ వీడియో అని తేలింది. ఇకపోతే వైరల్ గా మారిన వీడియోలో దేశ రాజకీయాలపై హీరో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు కనబడుతుంది. ముఖ్యంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రణ్వీర్ సింగ్ కామెంట్ చేసినట్లు అందులో కనబడుతుంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు ఓటు వేసి…
Delhi Metro : మెట్రోలో ప్రయాణించడం వల్ల సమయం ఆదా అవుతుందని భావించారు. కానీ ఇప్పుడు మెట్రోలో అలా కాదు. ఇప్పుడు ఇందులో ప్రయాణించే ప్రయాణికులు ఉచితంగా ఎంటర్ టైన్ మెంట్ కూడా పొందేవారు. ప్రస్తుతం ప్రతీరోజు మెట్రోలో కొట్లాటలు, జంటల రొమాన్స్, ఒక్కోసారి ముష్టియుద్ధాలు కూడా జరుగుతుంటాయి. ఇది మాత్రమే కాదు, అందులో ప్రయాణికులకు రీల్ మేకింగ్ కిరీటం కూడా ఉంది. అవును, ప్రజలు వైరల్ అవడానికి మెట్రోలో ప్రతిదీ చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి ఓ…
ఆమె హీరోయిన్ కాదు. ఒక సామాన్య ఉద్యోగి. కానీ ఆమెను చూసినవారంతా కళ్లు తిప్పుకోలేకపోతున్నారు. అందుకు ఆమె అందమే కారణం. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేందుకు వచ్చి ఇప్పుడు బిగ్ సెలబ్రిటీగా మారిపోయింది.
Kashi Express: ఇటీవల భారత రైల్వే అనేక అపవాదుల్ని మూటగట్టుకుంటోంది. వేలు పెట్టి ఏసీ కోచులు, స్లీపర్ కోచ్ల్లో టిక్కెట్లు బుక్ చేసుకుంటున్న ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.