ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్ సజావుగా సాగుతుంది. కుర్ర బ్యాట్స్మెన్స్ వారే స్థానాల సుస్థిరం చేసుకోవడానికి ఎంతగానో శ్రమించి పరుగులను చేపడుతున్నారు. ఇకపోతే ప్రస్తుత సీజన్లో రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు మరోసారి పేలవ ప్రదర్శనను చేస్తుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన ఆర్సిబి కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చిట్టచివర ఉంది. ఈ క్రమంలో చివరి మ్యాచ్ ఆడిన ఆర్సిబి ప్లేయర్లు.. వారి తర్వాత మ్యాచ్ కొరకు ఏకంగా…
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచం నడుస్తోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో కొన్ని వీడియోలు నవ్వుకోడానికి, మరికొన్ని భయపెట్టేలా ఉంటాయి. మరికొన్ని అయితే జంతువుల యొక్క సంబంధించిన వైరల్ వీడియోలు కూడా వైరల్ గా మారుతుంటాయి. అప్పుడప్పుడు పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఓ పెళ్లి మండపంలో పంతులు గారికి జరిగిన…
నేడు భారతదేశంలో మొదటి దశ ఎన్నికల పోలింగ్ నిబంధనలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. అన్ని రకాల వర్గాల ప్రజలు ఓటు వేయడానికి ఉదయం నుంచి పోలింగ్ బూతుల బయట లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 18 ఏళ్ల పై బడిన వారందరూ ఓటు హక్కును వినియోగించుకుని వారి ప్రజా నాయకుడిని ఎన్నుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఈ ఎన్నికల నిబంధనలో నేడు ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు…
రోజు రోజుకి సోషల్ మీడియా వాడకం పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచంలో అనేక రకాల కొత్త వంటకాలని ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఆస్వాదిస్తున్నారు. ఇకపోతే దక్షిణ భారత దేశంలో ఎక్కువగా ఇష్టపడే టిఫిన్స్ లో ఇడ్లీ ముందు వరుసలో ఉంటుంది. ఇక ఇడ్లీ, సాంబార్ కాంబినేషన్ అంటే లొట్టలేసుకుంటూ తినేవారు ఎందరో. ఇడ్లీలను కేవలం సాంబార్ మాత్రమే కాకుండా కారంపొడి, అల్లం చట్నీ, పప్పుల చట్నీలు, అంతేకాకుండా నాన్ వెజ్ వంటకాలతో కూడా కలిపి వీటిని తినటానికి ఇష్టపడతారు.…
ప్రస్తుతం అంతర్జాలం అందరికీ అందుబాటులో ఉండడం కారణంగా.. ప్రపంచం మొత్తంలో ఏ విషయం జరిగిన నిమిషాల వ్యవధిలో సోషల్ మీడియా ద్వారా అందరికీ ఇట్లే తెలిసిపోతుంది. ఇందులో ముఖ్యంగా ప్రతిరోజు ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆలోచింపచేసేలా ఉంటాయి. మరికొన్ని భయభ్రాంతులకు లోనయ్యే విధంగా కూడా ఉంటాయి. ఇకపోతే తాజాగా ఎలుగుబంటి, పెద్దపులికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.…
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో హుబ్బళ్లికి చెందిన ఓ యవతిని దారుణంగా నరికి చంపాడు. హుబ్బళ్లీ బీవీబీ కాలేజీలో చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థిని నేహా హిరేమత్ని ఫయాజ్ అనే వ్యక్తి చంపేశాడు.
సార్వత్రిక ఎన్నికల వేళ బాలీవుడ్ నటులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నటులు ఆయా పార్టీలకు ప్రచారం చేస్తున్నట్లు డీప్ఫేక్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
Bengaluru: కారులో ప్రయాణిస్తు్న్న ముగ్గురు వ్యక్తులను ‘‘అల్లా హు అక్బర్’’ అనాలంటూ ఇద్దరు బలవంతం చేయడంతో పాటు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన బెంగళూర్ నగరంలో చోటు చేసుకుంది.
ఢిల్లీలో రద్దీగా ఉండే బస్సులో బికినీ ధరించిన ఓ మహిళ ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోకు సోషల్ మీడియా వినియోగదారుల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. 12 సెకండ్లు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వీడియో చూసిన నటిజెన్స్ కాస్త కోపంగా స్పందిస్తున్నారు. సభ్య సమాజం ఎలా పైన పర్లేదు నాకేంటి అని, నేను ఇంతే అంటూ కొందరు అసభ్యకర పనులు చేస్తూ…