Home
Viral News
Viral News News
-
Viral News : బాత్రూమ్లోకి మొబైల్ తీసుకెళ్లిన అమ్మాయి.. చివరికి లెటర్ తో..
ఈ మధ్య కాలంలో యూత్ కు, ఫోన్ కు విడదీయని బంధం ఉంది.. కనీసం బట్టలు వేసుకోకుండా అయినా ఉంటారు కానీ చేతిలో ఫోన్ లేకుండా మాత్రం ఒక్కరు కూడా ఉండరు.. చివరికి ఎలా తయారైయ్యారంటే అక్కడకు కూడా ఫోన్లను వదలడం లేదు అంటే నమ్మండి.. అయితే, ఇక్కడ ఓ అమ్మాయి బాత్రూమ్లో పాటలు వినడమే పాపం అయ్యింది.. చివరికి క్షమాపణలు చెప్పినా కూడా వదల్లేదు.. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. వివాల్లోకి వెళితే.. కేరళ… -
Netherland Fire: నెదర్లాండ్స్లోని ఇండస్ట్రియల్ పార్కులో భీకర అగ్నిప్రమాదం.. పేలిన సిలిండర్లు
Netherland Fire: నెదర్లాండ్స్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టెర్ నగరంలోని ఇండస్ట్రియల్ పార్క్ నుండి ఈ వార్త తెరపైకి వచ్చింది, ఇందులో చాలా భవనాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. -
Sowmya Rao: బంఫర్ ఆఫర్ కొట్టేసిన జబర్దస్త్ బ్యూటీ..
జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అనసూయ వెళ్లిపోవడం తో ఆమె ప్లేసు లో వచ్చింది యాంకర్ సౌమ్య రావు.. ఈ అమ్మడు మొదట్లో తెలుగు సీరియల్స్ లో నటించేవారు అనంతరం ఈమె ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా యాంకర్ గా కొనసాగుతున్న సమయంలోనే సౌమ్య రావు కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు ఎప్పటికప్పుడు… -
Rajasthan: భార్య భర్తల మధ్య గొడవలు..ఆసుపత్రి పాలైన 17 మంది.. ఏం జరిగింది?
భార్యా భర్తల మధ్య గొడవలు రావడం సహజం.. అయితే కొన్ని గొడవలు మాత్రం చిలికి చిలికి పెద్దవి అవుతాయి..అప్పుడు కుటుంబాలు నాశనం అవుతాయి.. కానీ ఓ ఘటన వల్ల ఏకంగా 17 మంది ఆసుపత్రి పాలయ్యిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.. ఝులావర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఝలావర్ లో గరీబ్ నవాజ్ కాలనీలో రాజిక్ అన్సారీ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతను కాంగ్రేస్ కౌన్సిలర్.… -
Gaming Addiction: అకౌంట్లో రూ.52 లక్షలకు కేవలం రూ.5 మిగిల్చింది.. ఓ కూతురి ఘనకార్యం..
Gaming Addiction:మొబైల్ గేమింగ్ ఎంత ప్రమాదకరం ఇటీవల కొన్ని సంఘటనలు తెలియజేస్తున్నాయి. ఈ గేమింగ్స్ కు పిల్లలు బానిస అవుతున్నారు. తల్లిదండ్రలుకు తెలియకుండా వారి ఖాతాల నుంచి డబ్బులు గేమ్స్ కోసం తగలేస్తున్నారు. ఇటు ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యంగా తీవ్రం నష్టపోతున్నారు. -
Tamannah Bhatia: బీచ్ ఒడ్డున డాన్స్ చేస్తూ… బాల్యాన్ని గుర్తుచేసుకున్న మిల్కీ బ్యూటీ !
టాలివుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..తన అభినయంతో అందంతో తెలుగు రాష్ట్రల్లోనే కాదు నార్త్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో అందరి చూపును తనవైపు తిప్పకుంది.. ఆ సినిమా తర్వాత వరుస సినిమాల్లో నటించే ఛాన్స్ లను అందుకుంటూ వస్తుంది.. ఇలా క్రేజ్ ను సంపాదించుకున్న తమ్ము ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లు… -
Hyderabad: యువతి జీవితాన్ని నాశనం చేసిన 2 వేలు.. దారుణం…
ఈరోజుల్లో డబ్బుకు ఉన్న విలువ మానవ సంబంధాలకు లేవని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. డబ్బు ముందు అయినవాళ్ళను కూడా లెక్కచేయ్యడం లేదు.. తాజాగా ఓ యువతి తన అవసరానికి రెండు వేలు డబ్బులను తీసుకుంది.. కానీ ఆ అవసరంను ఆసరాగా తీసుకొని ఓ వ్యక్తి అతి దారుణంగా మోసం చేశాడు.. ఆమెపై పలు మార్లు లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా హైదరాబాద్ లో వెలుగు చూసింది.. స్నేహితుడిని నమ్మి నట్టేట్లో మునిగిన హైదరాబాద్కి చెందిన ఓ… -
Thalapathy Vijay: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న విజయ్..?
తమిళ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. హీరో రజినీకాంత్ తో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ఆయన సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో కూడా డిమాండ్ ఎక్కువే..దాంతో విజయ్ తమిళ్ సినిమాలను తెలుగులో కూడా తీస్తున్నారు.. అయితే హీరో విజయ్ గురించి సినిమా అప్డేట్ తో పాటు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే ఆయన త్వరలోనే ఓ ప్రముఖ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని… -
Jharkhand: గుడిలో పాడుపని చేస్తూ అడ్డంగా దొరికిన ప్రేమజంట..
ఈ మధ్య ప్రేమికులు పబ్లిక్ ప్లేసులో రెచ్చిపోతున్నారు.. జనాలు ఉన్నారన్న సంగతి కూడా మరచి రొమాన్స్ లో మునిగితెలుతున్నారు.. ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.. కొన్ని వీడియోలు అధికారుల దృష్టికి వెళ్లడంతో సీరియస్ గా పనిష్మెంట్స్ ఇచ్చారు.. అయిన ఎక్కడో చోట ప్రేమికులు హద్దులు మీరుతున్నారు.. తాజాగా ఓ ప్రేమ జంట ప్రవిత్రమైన దేవాలయంలో పాడు పని చేస్తూ అడ్డంగా దొరికారు.. అందుకు సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్… -
Viral News: కొబ్బరిబొండాలను తాగేవారికి హెచ్చరిక.. ఇది మీ కోసమే..
వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలామంది దాహన్ని తీర్చుకోవడానికి నిమ్మకాయ నీళ్లు, లేదా కొబ్బరిబొండాలను ఎక్కువగా తాగుతుంటారు.. వీటిలో ఎక్కువగా పోషకాలు ఉండటం వల్ల ఎక్కువ మంది వీటిని తాగాడానికి ఇష్టపడతారు.. ఒక్క వేసవి లో మాత్రమే కాదు ప్రతి కాలంలో కూడా కొబ్బరి నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. వైద్యులు సైతం జ్వరం బారిన పడినా, నీరసం, వడదెబ్బ వంటి అనారోగ్య సమస్యలకు కొబ్బరి బొండాలు బాగా తాగించాలని సూచిస్తుంటారు. ఇంకా అనేక అనారోగ్య…
తాజావార్తలు
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
-
Vaibhav Sooryavanshi: సెంచరీ మిస్పై సంచలన కామెంట్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. నా మైండ్లో ఉన్నది అదే అంటూ..
-
Story Board : ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతోందా..? మాంద్యం ముప్పు ఖాయమేనా..?
-
US-Iran: తూచ్.. హార్ముజ్పై ఎలాంటి ఒప్పందం జరగలేదు.. వైట్హౌస్ ఖండన
-
Mental Health: 120కోట్ల మందిని పట్టి పీడిస్తోన్న శాపం.. ఇది క్యాన్సర్ కంటే డేంజర్ భయ్యా!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!