యాంకర్ విష్ణు ప్రియా గురించి ఎంత చెప్పిన తక్కువే హాట్ ఆటంబాంబులా పేలుతుంటుంది.. యాంకరింగ్ కు దూరంగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు ఫ్యాన్స్ ను పలకరిస్తూ వస్తుంది.. సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ మధ్య సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తుంది.. అలాగే వివాదాల్లో కూడా ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. వెబ్ సిరీస్ చేసిన ఈ అమ్మడు ప్రముఖ నటుడు జేడి చక్రవర్తి…
అందరికీ ఆహారం ఉచితం అంటూ డొనాల్డ్ ట్రంప్ పెద్దగా సౌండ్ చేస్తూ ప్రకటించారు. దాంతో తాము తిన్నదానికి ట్రంపే బిల్లు చెల్లిస్తారని అక్కడివారంతా అనుకున్నారు. అయితే అక్కడ జరిగిన ఓ పరిణామం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తుంది.
ఈక్వెడార్లో ఓ పైలట్ కు వింత ఘటన ఏర్పడింది. పాపం అతని ప్రాణం పోతున్నా.. విమానం 10,000 అడుగుల ఎత్తులో ఉండగా ఆండియన్ కాండోర్ అనే ఓ భారీ పక్షి ఢీకొట్టింది. విండ్ షీల్డ్ బాగా దెబ్బతింది. కాక్పిట్లో ఆ పక్షి ఇరుక్కుపోయినా, పైలట్ భయపడలేదు. పైలట్కు కూడా బాగా దెబ్బలు తగిలాయి. అతడి ముఖం అంతా గాయాలై, రక్తం కారింది.
వివాహ వ్యవస్థ చాలా ప్రత్యేకమైనది.. ఒక్కో దేశంలో ఒక్కో ఆచారం ప్రకారం పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. అయితే కొన్ని దేశాల్లో ఆచారాలు వింతగా ఉంటాయి.. అయితే ఆ రోజుల్లో నుంచి ఈ రోజు వరకు ఎన్నో రకాల వివాహలను మనం చూసే ఉంటాం..అందులో దైవ వివాహం, అర్షవివాహం, ప్రజాపత్య వివాహం, అసుర వివాహం, గాంధర్వ వివాహం, రాక్షస వివాహం, పైశాచిక వివాహం ఇలా ఎన్నో రకాల వివాహాలు ఉన్నాయి.. కొన్ని తెగల వాళ్ళు కొన్ని ఆచారాల ప్రకారం పెళ్లిళ్లు…
ప్రభాస్ సినిమాలో చెప్పినట్లు మనుషుల మధ్య బంధం, బంధుత్వాలు లేవు.. మానవత్వం కూడా కరువైంది.. కేవలం డబ్బు మోజులో పడి అన్ని వదిలేస్తున్నారు.. ఏదైనా ఫంక్షన్ లేదా పండుగలకు మాత్రమే ఒక్కటైయ్యే కుటుంబానికి గట్టిగా బుద్ది చెప్పాలని అనుకున్నాడు.. చివరికి చావు తో అది సాధించాడు.. చచ్చి ఏం సాధించాడు అనే సందేహం కలుగుతుంది కదూ.. అదేనండి చచ్చినట్లు నటించి బంధువులను ఒక చోటికి తీసుకొచ్చేశాడు.. తను చనిపోయినట్లు నమ్మించి అంత్యక్రియలు ఏర్పాటు చేయించాడు. అతని కుటుంబ…
ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినిమా ఆదిపురుష్ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది.. మెదటి షోతోనే మంచి టాక్ ను అందుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.. అయితే ఈ సినిమా కు వస్తున్నా టాక్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవద్దుల్లేవు.. రామాయణం కథ ఆధారంగా తెరకేక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా అల్లరించిందని ఇప్పుడు చూస్తున్న పబ్లిక్ రెస్పాన్స్ ను చూస్తే తెలుస్తుంది.. ఇది ఇలా ఉండగా.. తెలుగు వివాదాస్పద…
యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.. రోజు రోజుకు యంగ్ గా తయారవుతూ హీరోయిన్లకు అసూయ పుట్టిస్తుంది… తాజాగా తను పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తన భర్తతో మామిడి తోటలో ఫొటోలకు ఫోజులిచ్చింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.. ఈ మధ్య అనసూయ ఫోటోలు కాస్త హాట్ లుక్ లో ఉంటున్నాయి.. వయస్సు పెరుగుతున్న తరగని అందంతో యూత్ ను రెచ్చ గోడుతున్నాయి.. యాంకరింగ్ కు…
పెళ్లికూతురు.. రోడ్డుపై పరుగెడుతూ.. లెహంగాను రోడ్డుపైనే వదిలేసి అతనితో లేచిపోయింది. ఇక.. ఈ విషయం తెలిసిన రెండు కుటుంబాలవారూ షాక్ అయ్యారు. ఆమె కోసం ఆ రాత్రి వెతికినా వధువు కనిపించలేదు. వధువు తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో కేసు పెట్టారు.
నంద కుమార్ మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేయడంతో.. వారు వీధికుక్కలను పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో మాజీ మేయర్ నివాసానికి సమీపంలో పట్టుబడ్డ నాలుగు కుక్కలకు మున్సిపల్ అధికారులు కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేశారు.
మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 62 ఏళ్ల భర్త, 30 ఏళ్ల భార్య ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. గోవింద్ కుశ్వాహా(62), ఉచెహ్ర మండలంలోని అతర్వేడియా ఖుర్ద్ గ్రామానికి చెందిన వ్యక్తి.