ఉత్తర ప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సహరాన్పూర్లోని పోష్ కాలనీలో.. ఓ యువకుడిని స్థానికులు స్తంభానికి కట్టి దారుణంగా కొట్టారు. దొంగతనం చేశాడనే ఆరోపణలపై కర్రలతో చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. అయితే బాధితుడిని కొట్టిన వ్యక్తుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Rajyavardhan Rathore : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దాని నాయకులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే పార్టీ నేతలు నేరస్తులను హెచ్చరిస్తున్నారు.
Attack On Manipur Couple: దేశ రాజధానీ ఢిల్లీలో దారుణం జరిగింది. గుర్తు తెలియన కొందరు వ్యక్తులు మణిపూర్ దంపతులపై దాడి తెగబడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సాయం కావాలంటూ కోరి.. ఆపై వారిని చితకబాదిన ఘటన సౌత్ఈస్ట్ ఢిల్లీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే వారు ఎవరూ.. ఎందుకు దాడి చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై బాధితులు పోలిసులకు ఫిర్యాదు చేయగా.. ప్రస్తుతం దర్యాప్తు…
తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. మన టాలీవుడ్ టాప్ స్టార్స్ ఓటింగ్ లో పాల్గొననున్నారు.. ఇప్పటికే షూటింగ్ లలో బిజీగా ఉన్న సినీ స్టార్స్ మొత్తం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం హైదరాబాద్ కు బయలుదేరినట్లు ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకేక్కుతున్న…
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 దాదాపు ముగింపు దశకు చేరుకుంది.. ఫినాలీకి ఇంకా రెండు వారలు మాత్రమే ఉంది. దీంతో బిగ్బాస్ గేమ్ మరింత టఫ్ చేశారు.. ఎలాగైనా టైటిల్ కొట్టాలని కంటెస్టంట్స్ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు.. సోమవారం, మంగళవారం ఎపిసోడ్స్ లలో నామినేషన్స్ గట్టిగానే జరిగాయి.. టికెట్ టూ ఫినాలే అంటూ టఫ్ టాస్క్ లతో కంటెస్టెంట్స్ పోరాడేలా చేస్తున్నారు. సోమవారం ఎపిసోడ్ నామినేషన్స్ తో ముగిసింది. ఇక మంగళవారం ఎపిసోడ్ మొత్తం టికెట్…
భారతీయులందరు టీ ప్రియులు.. ఉదయం లేవగానే కాస్త గొంతులో వేడిగా టీ చుక్క పడాలి.. మనవాళ్ళు ఎక్కువగా కాచుకొనే ముఖ్యమైన పానీయం ఇదే.. ఒక కప్పు వేడి టీ కాచుకోవడం ప్రతి భారతీయ ఇంటి ప్రధాన పానీయం. వాతావరణం ఎలా ఉన్నా ప్రతిరోజూ కొన్ని కప్పులు తాగే చాలా మంది భారతీయులకు టీ ఒక కంఫర్ట్ డ్రింక్.. టీని బాగా మరిగించి తాగడం మనకు అలవాటు.. కానీ పాన్ లో వేయించి, కాగబెట్టడం ఎప్పుడూ చూసి ఉండరు..…
ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. బిలారీ రోడ్వేస్ బస్టాండ్లో ఉన్న చేతి పంపు నుంచి తెల్లటి పాల లాంటి నీరు బయటకు వచ్చాయి. దీంతో అక్కడి జనాలు అది చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాకుండా దానిని తీసుకెళ్లడానికి జనాలు ఎగబడ్డారు. ఇళ్ల నుంచి బకెట్లు, ప్లాస్టిక్ సంచులు తెచ్చుకుని ఆ పదార్థాన్ని తీసుకుపోయేందుకు పెద్ద సంఖ్యలో గూమికూడారు.
బిగ్ బాస్ 7 సీజన్ లో పదమూడోవారం నామినేషన్స్ గరంగరంగా నామినేషన్స్ మొదలయ్యాయి.. గతవారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో హౌస్ నుంచి అశ్విని, రతికా హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిది మంది హౌస్ మేట్స్ ఉన్నారు.. ఈరోజు నామినేషన్స్ రసవత్తరంగా సాగాయి.. ఈసారి హౌస్లో చాలా మంది శివాజీని టార్గెట్ చేశారు. నామినేషన్స్ లో ఒకొక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలనీ చెప్పాడు. దాంతో హౌస్ మేట్స్ అంతా ఈసారి…
యానిమల్ సినిమా హీరో, హీరోయిన్లు రణబీర్ కపూర్, రష్మిక మందన్న తమ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ తారలు ఇటీవల సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 14 వేదికను అలంకరించారు మరియు వారు కలుసుకున్న ప్రతిభతో విస్మయానికి గురయ్యారు… అంతే కాదు లైవ్ లోనే అందరు చూస్తుండగానే కంటెస్టెంట్ కాళ్లు మొక్కాడు అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ పుష్ప యొక్క…
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 దాదాపు ఎండింగ్ కు చేరుకుంది.. 11 వారం ఎలిమినేషన్ లేకపోవడం వల్ల ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అవుతారని జనాలు ఆసక్తిగా చూస్తున్నారు.. హౌస్ లో లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ లు కూడా అయిపోయాయి.. అందరు గట్టిగానే పోటి పడ్డారు.. మరి ఈ వారం కెప్టెన్ ఎవరు అన్నది మాత్రం ఇంతవరకు చెప్పలేదు. అమర్ కెప్టెన్ అవ్వడం కోసం శివాజీని విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా నేడు జరగబోయే…