సహజంగా రోజు ఏదో ఒక కూరగాయాలను తింటూనే ఉంటాం. అవి తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలుసు. ఇక తాజాగా ఉండే కూరగాయాలను తినడం వలన మనిషిలో రోగ నిరోధక శక్తి పెంచుతుంది. దాంతో ఆరోగ్య సమస్యలకు ఏమీ రాకుండా కాపాడుతుంది. ఇదిలా ఉంటే.. కొన్ని కూరగాయలు రోగ నిరోధక శక్తి పెంచడమే కాకుండా.. శృంగార సామర్థ్యాన్ని
ప్రస్తుతం చలికాలం మొదలైంది.. ఈ కాలంలో కొన్ని కూరగాయలను పండించడం అనుకూలమైనది.. ఈ కాలంలో ముఖ్యంగా దుంపజాతి కూరగాయలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ , టమాట, మిరప, వంట వంటి పంటలను సాగుకు అనుకూలంగా ఉంటాయి. రైతులకు అధిక ఆదాయాన్ని సమకూరుస్తాయి.. ఇకపోతే ఈ సీజన్ లోనే దిగుబడులు ఎక్కువగా పొందవచ్చునని నిపుణులు చెబుతున్న�
ఈరోజుల్లో జనాలు ఉరుకులు పరుగులు జీవితం గడుపుతున్నారు. తినేంత కూడా టైం లేకుండా గడుపుతున్నారు. వంట వండటంలో సులువైన పద్ధతులను వెతుక్కుంటున్నారు.. అందులో భాగంగానే వంటను ఫ్రెజర్ కుక్కరు లో వండుతున్నారు.. అయితే అన్ని ఆహారాలను ఇందులో వండకూడదని నిపుణులు చెబుతున్నారు.. మరి ఎటువంటి ఆహారాలను ఈ కుక్కర్ లో వ
మానవుడి శరీరంలో కాలేయం ఎంతో ముఖ్యమైనది. కాలేయం ఆరోగ్యం పైనే.. శరీరం మొత్తం ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశముంటుంది. కామెర్లు నుంచి కొవ్వు కాలేయ సిండ్రోమ్ వరకు కాలేయాన్ని ఎన్నో వ్యాధులు దెబ్బతీస్తాయి. అందుకోసమని కాలేయ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అయితే
క్యాప్సికం ధర కిలో రూ.200కి చేరింది. పంజాబ్లోని మోగా జిల్లాలో క్యాప్సికం అధిక ధర పలుకుతుంది. అక్కడ టొమాటో కంటే క్యాప్సికమ్ ఖరీదు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
Vegetable Prices are Increasing All Time High in Telangana: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏ కూరగాయను కొందామనుకున్నా.. ధర కొండెక్కి కూర్చుంది. పట్టణాల్లోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో అదే పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని రీతిలో కూరగాయల ధరలు పెరిగాయి. ఎంతలా అంటే.. ఇదివరకు 100-200 రూపాయలు తీసుకెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వచ
టొమాటో తర్వాత ఇప్పుడు ఉల్లి కూడా కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది. గత 4 రోజుల్లో ఉల్లి ధర కూడా బంపర్ జంప్ నమోదైంది. కిలో రూ.15 పలికిన ఉల్లి ధర.. ఇప్పుడు రూ.20 నుంచి 25కి చేరింది. ఈ విధంగా గత 4 రోజుల్లో ఉల్లి ధర కూడా రూ.10 పెరిగింది. ఉల్లిపాయల హోల్సేల్ ధర గురించి మాట్లాడితే.. 25 శాతం పెరిగింది.
వర్షాకాలం ప్రారంభమవగానే కూరగాయల రేట్లకు అమాంతం రెక్కలు వచ్చాయి. గత వారం రోజుల్లోనే టొమాటోలతో సహా పలు కూరగాయలు ధరలు పెరిగాయి. అంతేకాకుండా పప్పుల ధరలు నింగికంటాయి. మరోవైపు కందిపప్పు ధరలు భారీగా పెరగడంతో.. జనాలు వాటిని తినడమే మానేశారు. ఇప్పుడు కందిపప్పు ధర ఆకాశానికి చేరుకున్నాయి.
Farming: మనం తినే ఆహార పదార్థాలలో కూరగాయలు కూడా ఒక భాగం. రోజు మనం తినే ఆహారంలోకి ఏదొక కూరను వండుకొని తినక తప్పదు. అందుకోసం మనం కూరగాయల్లో ఎక్కువగా ఫ్రెష్ గా ఉండే కూరగాయలనే ఇష్టపడతాం. మార్కెట్లో కూరగాయలు తాజాగా ఉన్నాయంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువైన పెట్టి కొంటాం. అయితే ఇప్పుడున్న కాలంలో కూరగాయలపై రసాయనిక ఎర