Farming: సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు.. ఆదర్శంగా నిలుస్తున్న రైతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farming: మనం తినే ఆహార పదార్థాలలో కూరగాయలు కూడా ఒక భాగం. రోజు మనం తినే ఆహారంలోకి ఏదొక కూరను వండుకొని తినక తప్పదు. అందుకోసం మనం కూరగాయల్లో ఎక్కువగా ఫ్రెష్ గా ఉండే కూరగాయలనే ఇష్టపడతాం. మార్కెట్లో కూరగాయలు తాజాగా ఉన్నాయంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువైన పెట్టి కొంటాం. అయితే ఇప్పుడున్న కాలంలో కూరగాయలపై రసాయనిక ఎరువులు వాడటం వల్ల.. మనుషులు రోగాలకు గురవుతున్నారు. దీంతో తాజా కూరగాయలు పొందాలంటే కష్టతరంగా మారింది. మరోవైపు చాలామంది రైతులు త్వరగా అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు వాడుతున్నారు. పొలంలో ఆవు పేడకు బదులు రసాయన ఎరువులు, పురుగుమందులు వాడుతున్నారు. ఇది మనం తినే కూరగాయలపై తాజాదనం, రుచిని ప్రభావితం చేస్తుంది.
Read Also: Ruhani Sharma: షర్ట్ బటన్స్ విప్పి రుహానీ శర్మ అరాచకం.. తట్టుకోవడం కష్టమే సుమీ!
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
మన దేశంలో సేంద్రీయ పద్ధతిలో పండించే రైతులు కొందరు ఉన్నారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు చేస్తున్నారు. వారు పండించిన కూరగాయలు మార్కెట్లో వెంటనే అమ్ముడుపోతాయి. అలా సేంద్రీయ పద్ధతిలో కూరగాయలను పండించి ఆదర్శంగా నిలుస్తున్నాడు. బీహార్లోని దర్భంగా జిల్లాలో నివసిస్తున్న రైతు మహ్మద్ వాసిం.. తన పొలంలో పచ్చని కూరగాయలు పండిస్తున్నాడు. తన పొలంలో పండించిన కూరగాయలను సమీపంలోని మార్కెట్లో విక్రయిస్తుండడంతో మంచి ఆదాయం వస్తోందని అంటున్నాడు. కానీ విపరీతమైన వేడితో పంటల పండక.. దిగుబడిపై ప్రభావం చూపుతోందని తెలుపుతున్నాడు.
Read Also: Rashmika Mandanna: మేనేజర్ దెబ్బకి రష్మిక కీలక నిర్ణయం.. ఇక ఒంటరిగానే?
పంటలు పండించడానికి ముఖ్యంగా నీరు కావాలి. అయితే విపరీతమైన ఎండల కారణంగా భూగర్భ జలాలు బాగా పడిపోయాయని మహ్మద్ వాసీం చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో, కూరగాయలకు నీరు పెట్టేందుకు కష్టమవుతుందని ఆ రైతు అంటున్నాడు. ఉష్ణోగ్రత తీవ్రత కారణంగా కూరగాయల తీగలు ఎండిపోతున్నాయని.. దూరప్రాంతాల నుంచి నీళ్లు తెచ్చి కూరగాయలకు నీరందిస్తున్నట్లు చెపుతున్నాడు. ప్రస్తుతం, మహ్మద్ వసీం కూరగాయల సాగు పెంపకంలో కాకరకాయ, బీరకాయలతో పాటు అనేక రకాల ఆకుకూరలు పండిస్తున్నట్లు తెలిపాడు. కానీ ఇంతకు ముందు కూరగాయల దిగుబడి బాగా ఉండేదని.., ఇప్పుడు ఎండ వేడిమి కారణంగా దిగుబడి తగ్గిందని అంటున్నాడు. అయితే ఇంత జరిగినా అక్కడ మాత్రం కూరగాయలను తక్కువ ధరకే విక్రయిస్తున్నాడు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!