Home
Vegetables
Vegetables News
-
లైవ్: టమోటా రేటే సపరేటు…
-
టమోటా మాత్రమే కాదు ఇవికూడా మోతే…
ఏపీలో భారీ వర్షాల కారణంగా టమోటాల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇప్పటికే పెట్రోల్ ధరలు వంద దాటిపోగా ఇప్పుడు టమోటాల ధరలు కూడా వంద దాటిపోయాయి. ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ అయిన మదనపల్లిలో కిలో టమోటా ధర ఏకంగా రూ. 130 పలుకుతున్నది. వి.కోట మార్కెట్లో 10 కేజీల టమోటాలు రూ.1500 పలుకుతున్నాయి. భారీ వర్షాలు కురవడంతో పంట పాడైపోవడంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వర్షాలు తగ్గి, వరద ఉధృతి పూర్తిగా తగ్గి మళ్లీ కొత్త… -
అక్కడ కిలో టమోటా రూ.222… కొత్తిమీర వందకు పైనే…
మనదగ్గర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్రోల్, డీజిల్తో పాటుగా కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. కిలో టమోటా 40 వరకు పలుకుతున్నది. టమోటాతో పాటుగా మిగతా కూరగాయల ధరలు కూడా అలానే ఉన్నాయి. అయితే, మనదగ్గర టమోటా రూ.40 వరకు ఉంటే అమెరికాలు రెండు పౌండ్ల టమోటా (కిలో) ఏకంగా రూ.222 ఉన్నది. ఒక్క టమోటా మాత్రమే కాదు మిగతా కూరగాయల ధరలు కూడా భారీగా ఉన్నాయి. కిలో క్యారెట్ రూ.163, కిలో వంకాయలు రూ.444,… -
సామాన్యుడిని భయపెడుతున్న కాయగూరలు…
రెండు వారాల క్రితం వరకు కూరగాయల ధరలు అదుపులో ఉన్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో కాయగూరల ధరలు పెరగడం మొదలుపెట్టాయి. చేతికి రావాల్సిన పంట వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. మహారాష్ట్రలో ఉల్లి పంట పాడైపోవడంతో ఉల్లి ధరలు పెరిగాయి. రెండు వారాల క్రితం కిలో ఉల్లి ధర రూ.25 వరకు ఉండగా, ఇప్పుడు ఆ ధరలు భారీగా పెరిగాయి. కిలో ఉల్లి ధర ఇప్పుడు రూ.50కి చేరింది. అటు టమోటా ధరలు సైతం… -
ఈ బెండకాయల ఖరీదు రూ.800 ఎందుకో తెలుసా…!!
మామూలుగా అయితే బెండకాయలు కిలో రూ.30 లేదా రూ.40 వరకు ఉంటాయి. కానీ, ఆ బెండకాయలు మాత్రం మటన్ ధర పలుకుతున్నాయి. అందులో స్పెషల్ ఏముంది అంటే అంతా స్పెషలే అంటున్నారు. ఎందుకంటే, ఈ బెండకాయలు ఆకుపచ్చ రంగులో కాకుండా ఎరుపు రంగులో ఉంటాయి. సాధారణ బెండకాయలతో పోల్చితే ఇందులో ఉండే పోషకాలు అమోఘం. గుండెజబ్బులు, రక్తపోటు, మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుతుంది. 40 రోజుల్లోనే ఈ పంట చేతికి వచ్చినట్టు మధ్యప్రదేశ్ కు చెందిన రైతు… -
గిట్టుబాటు ధరలేక కాయగూరలు రోడ్డుపై పారబోసిన ఏపీ రైతులు
విశాఖ,దేవరాపల్లి, హాల్ సేల్ యగూరలు మార్కెట్ లో గిట్టుబాటు ధరలేక కాయగూరలు రోడ్డుపై పారబోసారు రైతులు. మార్కెట్ వైపు వెళ్తున్న ప్రభుత్వ విప్ కారును ఆపీ కారుకు అడ్డంగా కాయగూరలు పారబోసి నిర్సన తెలిపారు రైతులు. దళారీ బారినుండి కాపా డాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. పాడేరు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నుండి వస్తున్న పెద్ద వ్వపారులను అడ్డు కోని స్థానిక వ్యపారులు సిండికేట్ కా ఎర్పడి రైతులను మోసంచేస్తున్నారు వ్యపారులు. గత ఆరవైసంవత్సరాలు నుండి దేవరాపల్లి…
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!