PM Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ని విభజించి క్రిస్టియన్ దేశాన్ని ఏర్పాటు చేయడానికి కుట్ర పన్నుతున్నారని చెప్పారు.
Johnny Wactor: అమెరికాలో మళ్లీ దుండగులు రెచ్చిపోయారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ (37)ను కాల్చి చంపారు. అతడు కారులో ప్రయాణిస్తుండగా దొంగలు అతనిని దోచుకోవడానికి ప్రయత్నించిన సమయంలో కాల్పులు జరపడంతో జానీ వాక్టర్ మరణించాడు.
అమెరికాలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం తొలి బ్యాచ్ భారత ఆటగాళ్లు అమెరికా కు బయలుదేరారు. అమెరికాకు బయలుదేరిన ఆటగాళ్లలో కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, శివమ్ దూబే, బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, పేస్ బౌలర్ హెడ్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఉన్నారు.న్యూయార్క్కు విమానం ఎక్కిన ఇతర ఆటగాళ్లు పేసర్లు అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్…
Pannun Case: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్జేఎఫ్) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగంతో నిఖిల్ గుప్తా అనే వ్యక్తిని చెక్ రిపబ్లిక్లో అరెస్ట్ చేశారు.
HIV-positive: అమెరికా ఓహియో రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల మహిళా సెక్స్ వర్కర్ తనకు హెచ్ఐవీ-పాజిటివ్ అని తెలిసినప్పటికీ, 200 మందితో సంబంధాన్ని కలిగి ఉంది.
వారాంతంలో ఒహియో రాజధానిలో తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని పోలీస్ అధికారులు తెలిపారు. డౌన్టౌన్ కు ఉత్తరాన ఉన్న ఇటాలియన్ విలేజ్ పరిసరాల్లో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ముందు కాల్పులు జరిగినట్లు కొలంబస్ పోలీసులు తెలిపారు. RR vs KKR: లీగ్ దశలో చివరి మ్యాచ్.. కేకేఆర్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా.. డిప్యూటీ చీఫ్ గ్రెగొరీ బోడ్కర్ విలేకరులతో మాట్లాడుతూ., ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మరణించారని, మూడవ వ్యక్తి…
సహాయక సిబ్బందితో పాటు ఎక్కువ మంది భారత ఆటగాళ్ళు మే 25 న న్యూయార్క్ కు బయలుదేరుతారు. మిగిలిన వారు మే 26 ఐపిఎల్ ఫైనల్ తర్వాత మాత్రమే టి 20 ప్రపంచ కప్కు బయలుదేరుతారు. అంతకుముందు, ప్లే-ఆఫ్స్ కు అర్హత సాధించడంలో విఫలమైన జట్ల సభ్యులు మే 21 న న్యూయార్క్ వెళ్లాల్సి ఉంది. మే 19 న ఐపిఎల్ చివరి లీగ్ ఆట జరిగిన రెండు రోజుల తరువాత, ప్రణాళికలలో కొంత మార్పు వచ్చిందని.,…
భారత సంతతికి చెందిన ఓ కుర్రాడు అమెరికాలో దారుణానికి ఒడిగట్టాడు. నాజీ సర్కారు తీసుకొచ్చేందుకు బైడెన్ కూడా చంపాలనుకున్నట్లు ఆయన కోర్టుకు తెలిపారు. అతడు గతేడాది అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ వద్ద ట్రక్కు తో దాడి చేసిన ఘటన తెలిసిందే.
Eric Garcetti: భారత్-అమెరికా సంబంధాల గురించి ఇండియాలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పాకిస్తాన్, చైనాతో స్నేహం కారణంగా తమకు భారత్ దూరమైందని అన్నారు.
Banker Death: అమెరికాలో 35 ఏళ్ల బ్యాంకర్ మరణం సంచలనంగా మారింది. పని ఒత్తిడి, వర్క్ కల్చర్ అతడి మరణానికి కారణమని వాల్ స్ట్రీట్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.