ఇరాన్ యుద్ధాన్ని దూకుడుగా మొదలుపెట్టిన అమెరికా.. చివరకు వెనకడుగు వేసింది. అల్టిమేటం ఇచ్చిన 24 గంటల వ్యవధిలో.. ట్రంప్ ఎందుకు వాయిదా పద్ధతిని ఎంచుకున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. అంతర్జాతీయ ఒత్తిళ్లు పనిచేశాయా..? సొంత దేశంలో వ్యతిరేకత భయపెట్టిందా..? ఇప్పుడు ఇరాన్ ఎందుకు మొండికేస్తోంది..? ఇరాన్కు బేషరతుగా లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదని హుంకరించిన ట్రంప్.. చివరకు దాడులకు విరామం ఇచ్చారు. హర్మూజ్ను 48 గంటల్లో తెరవాలని డెడ్లైన్ పెట్టి.. ఆ గడువు ముగియక ముందే.. అబౌట్…
బిన్ లాడెన్ను వేటాడిన మాజీ సీఐఏ చీఫ్ ట్రంప్కు హార్ముజ్ సలహామాజీ సీఐఏ డైరెక్టర్, రక్షణ మంత్రి లియన్ పనెట్టా, ఒసామా బిన్ లాడెన్ను చంపిన ఆపరేషన్ను పర్యవేక్షించిన వ్యక్తి, ప్రస్తుత ఇరాన్-అమెరికా సంఘర్షణలో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసివేతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. లియన్ పనెట్టా ది గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ట్రంప్ ఈ సమస్యకు ఏకైక బాధ్యుడని, ఇరాన్తో యుద్ధం ప్రారంభించిన తర్వాత హార్ముజ్ జలసంధిని…
ఇరాన్పై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా హార్ముజ్ జలసంధిలో తిష్ట వేసిన 16 ఇరానియన్ మైన్-లేయింగ్ బోట్లను అమెరికా ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను అమెరికా విడుదల చేసింది.
Gravity Nuclear Bombs: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకున్నాయి. అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) అధిపతి పీట్ హెగ్సెత్ తాజాగా చేసిన ప్రకటన ఇరాన్ విషయంలో అమెరికా ఎంత కఠినంగా ఉందో స్పష్టం చేస్తోంది. ఇరాన్పై గెలుపు దిశగా అమెరికా అడుగులు వేస్తోందని, త్వరలోనే శత్రువుల ఉనికి ప్రశ్నార్థకం కానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమెరికా – ఇజ్రాయెల్ దళాలు వచ్చే వారం రోజుల్లోపే ఇరాన్ గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించబోతున్నాయని హెగ్సెత్ వెల్లడించారు.…
Gravity Bomb: ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న వేళ అమెరికా ‘‘గ్రావిటీ బాంబు’’ ప్రయోగిస్తామని హెచ్చరిస్తోంది. ఇటీవల యూఎస్ రక్షణ కార్యదర్శి పీటర్ హెగ్సేత్ మాట్లాడుతూ.. "అమెరికా సైనిక చర్య ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు జరుగుతాయి. ఈ మిషన్ కోసం అమెరికా తన అపరిమిత నిల్వ అయిన ప్రెసిషన్ గ్రావిటీ బాంబులను ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది" అని అన్నారు.