UAE Defeated New Zealand for the first time in International Cricket: పసికూన యూఏఈ.. టీ20 క్రికెట్లో పెద్ద జట్టు న్యూజిలాండ్కు భారీ షాక్ ఇచ్చింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. తొలి మ్యాచ్లో ఓడిన యూఏఈ.. రెండో టీ20లో కివీస్ను సునాయాసంగా ఓడించింది. న్యూజిలాండ్ నిర్ధేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్స్ మాత్రమే కోల్పోయి మరో 26 బంతులు…
Dubai Sheikh's Hummer: సోషల్ మీడియా పుణ్యమాని నిత్యం ప్రజలను ఆశ్చర్యం కలిగించే అనేక రకాల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది కూడా అలాంటిదే. దుబాయ్లో భారీ హమ్మర్ వీడియో ట్విట్టర్లో వైరల్గా మారింది. ఈ భారీ కారు చూసిన ప్రజలు నోరెళ్లబెడుతున్నారు.
శనివారం అబుదాబిలో యుఎఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఏర్పాటు చేసిన విందు భోజనంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పూర్తి శాఖాహార భోజనం అందించారు. ఒకరోజు పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ ఈరోజు యూఏఈ చేరుకున్నారు. మెనూలోని చిత్రం ప్రకారం, ప్రధాని మోదీకి మొదట స్థానిక సేంద్రీయ కూరగాయలతో పాటు హరీస్ (గోధుమలు) మరియు ఖర్జూరం సలాడ్ అందించారు. దీని తర్వాత మసాలా సాస్తో కాల్చిన కూరగాయలతో కూడిన స్టార్టర్ వచ్చింది..,…
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ఇవాళ(శనివారం) యూఏఈకి వెళ్లారు. అయితే, భారత ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ పర్యటన సందర్భంగా దుబాయ్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బుర్జ్ ఖలీఫాపై త్రివర్ణ పతాకంతో పాటు మోడీ ఫోటోను ప్రదర్శించి గ్రాండ్గా వెల్ కమ్ పలికారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Pakistan Economy Crisis: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఆ దేశానికి నిధులు చాలా అవసరం. చైనా నుండి ఒక బిలియన్ డాలర్ల రుణం పొందింది.. దీంతో ఇది తక్షణ ఉపశమనం లభించినట్లైంది.
Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తరువాత ప్రపంచ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడితో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయ్యారు.
Millionaires Migration: భారతదేశం నుంచి మిలియనీర్లు వలస వెళ్లిపోతున్నారు. గత కొన్నేళ్లుగా ఇది జరుగుతోంది. ఈ ఏడాది కూడా 6500 మంది మిలియనీర్లు దేశాన్ని వదిలి వెళ్లే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా సంపద, పెట్టుబడి వలస పోకడలను పరిశీలించే హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్టు 2023 ఈ వివరాలను వెల్లడించింది. ఇలా వేరే దేశాలకు మిలియనీర్లు వలస వెళ్తున్న దేశాల జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో నిలిచింది. చైనా ఏకంగా…
Pakistan : ప్రస్తుతం పాకిస్తాన్లో ఆర్థిక, రాజకీయ గందరగోళం ఏర్పడింది. దాని కారణంగా ఈ దేశం దివాళా అంచున ఉంది. పాకిస్థాన్ పరిస్థితి గురించి ప్రపంచం మొత్తానికి బాగా తెలుసు. అదే సమయంలో ఐఎంఎఫ్ షరతులకు తలొగ్గేందుకు పాకిస్థాన్ కూడా సిద్ధంగా లేదు.
Abu Dhabi : యుఏఈలో 1500 దిర్హామ్(రూ.33,474)ల కంటే తక్కువ జీతం ఉన్న కార్మికులకు సురక్షితమైన వసతి కల్పించాలని మ్యాన్పవర్ రీపాట్రియేషన్ మంత్రిత్వ శాఖ సదరు కంపెనీని కోరింది.
భారతదేశం త్వరలో రాయితీ సుంకంపై యుఎఇ నుండి 1400 మిలియన్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవచ్చు. ఈ దిగుమతులు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ప్రకారం జరుగుతాయి. వాణిజ్య పరిభాషలో టారిఫ్ రేట్ కోటా (TRQ) అని పిలువబడే కోటా విధానం ద్వారా 140 మిలియన్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి భారతదేశం కొత్త విండోను తెరుస్తుంది.