Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Tourists

Tourists News

    • వైరల్ అవుతున్న సజ్జనార్ ట్వీట్.. పెట్రోల్ ధరలకు సొల్యూషన్
      #Top Story

      వైరల్ అవుతున్న సజ్జనార్ ట్వీట్.. పెట్రోల్ ధరలకు సొల్యూషన్

      దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.114కి చేరడంతో వాహనాలలో పెట్రోల్ పోయించాలంటే మిడిల్ క్లాస్ ప్రజల జేబులు ఖాళీ అయిపోతున్నాయి. అయితే పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పెట్టిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెరిగిపోతున్న పెట్రోల్ ధరల నుంచి ప్రజలు ఉపశమనం పొందాలంటే ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని సజ్జనార్ ఆ ట్వీట్‌లో కోరారు. అంతేకాకుండా హీరో మహేష్ బాబు…
    • అదే జ‌రిగితే మ‌ళ్లీ క‌రోనా విజృంభించ‌వ‌చ్చు…
      #Top Story

      అదే జ‌రిగితే మ‌ళ్లీ క‌రోనా విజృంభించ‌వ‌చ్చు…

      ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి.  ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు తెరుచుకుంటున్నాయి.  ప‌ర్యాట‌క రంగం తెరుచుకోవ‌డంతో టూరిస్టులు భారీ సంఖ్య‌లో ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను సంద‌ర్శిస్తున్నారు.  దీంతో ప‌ర్యాట‌క ప్రాంతాల్లో ర‌ద్దీ పెరుగుతున్న‌ది. ప‌ర్యాటక ప్రాంతాల్లో ర‌ద్దీ పెర‌గ‌డం వ‌ల‌న క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరిగే అవ‌కాశం ఉంద‌ని, జ‌న‌వ‌రి-ఏప్రిల్ మ‌ధ్య‌కాలంలో కేసులు తీవ్ర‌స్థాయికి చేర‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.  సామాజిక‌, రాజ‌కీయ‌, మత‌ప‌ర‌మైన కార‌ణాల‌తో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున గుమిగూడితే దాని వ‌ల‌న కేసులు పెరుగుతాయ‌ని…
    • సురక్షితంగా ల్యాండైన అంత‌రిక్ష ప‌ర్యాట‌కులు….
      #Top Story

      సురక్షితంగా ల్యాండైన అంత‌రిక్ష ప‌ర్యాట‌కులు….

      రోదసి యాత్ర‌లో మ‌రో సువ‌ర్ణాద్యాయం మొద‌లైంది.  ఇటీవ‌లై ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా న‌లుగురు సామాన్య టూరిస్టుల‌ను స్పేస్ ఎక్స్ సంస్థ రోద‌సిలోకి పంపింది.  భూక‌క్ష్యలో ఈ క్యాప్సుల్ మూడు రోజుల పాటు భూమిచుట్టూ ప‌రిభ్ర‌మించి ఈరోజు సుర‌క్షితంగా భూమిమీద‌కు చేరింది.  ఇందులో ప్ర‌యాణం చేసిన న‌లుగురు వ్య‌క్తులు సుర‌క్షితంగా ఉన్నార‌ని స్పేస్ ఎక్స్ పేర్కొన్న‌ది.  ఈ క్యాప్యూల్ అట్లాంటిక్ మ‌హాస‌ముద్రంలో పారాచూట్ స‌హాయంతో ల్యాండ్ అయింది.   నిపుణులైన వ్యోమ‌గాములు లేకుండా సాధార‌ణ ప్ర‌యాణికుల‌తో ఈ…
    • ప్ర‌పంచంలో అత్యంత పురాత‌న‌మైన స‌మాధి అదే… సంద‌ర్శ‌న‌కు అనుమ‌తి…
      #Top Story

      ప్ర‌పంచంలో అత్యంత పురాత‌న‌మైన స‌మాధి అదే… సంద‌ర్శ‌న‌కు అనుమ‌తి…

      ప్ర‌పంచంలో పురాత‌న‌మైన క‌ట్ట‌డాలు ఏవి అంటే పిర‌మిడ్‌లు అని చెప్తారు.  ఈజిప్ట్ లో ఉన్న ఈ పిర‌మిడ్ ల‌ను సంద‌ర్శించేందుకు ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి టూరిస్టులు వ‌స్తుంటారు.  ఇక ఈజిప్టు రాజ‌ధాని న‌గ‌రం కైరోకు ద‌క్షిణ ప్రాంతంలోని స‌క్కార పిర‌మిడ్ ఉన్న‌ది.  ఈ పిర‌మిడ్ లో 4700 సంవ‌త్స‌రాల నాటి స‌మాధి ఉన్న‌ది.  ఇది కింగ్ జోజ‌ర్ స‌మాధి.  క్రీస్తుపూర్వం 2667-2648 మ‌ధ్యాకాలంలో నిర్మించి ఉంటార‌ని చరిత్ర‌ను బ‌ట్టి తెలుస్తున్న‌ది.  కైరోను సంద‌ర్శించే టూరిస్టులు ఈ స‌మాధిని…
    • ట్యాంక్‌బండ్‌పై ఆంక్షలు…  రాత్రి 9 గంటల వరకు…
      #Top Story

      ట్యాంక్‌బండ్‌పై ఆంక్షలు… రాత్రి 9 గంటల వరకు…

      ప్ర‌తి ఆదివారం రోజున సాయంత్రం 5గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ట్యాంక్‌బండ్ రోడ్ల‌ను మూసేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే పోలీసు అధికారులు ప్ర‌క‌టించారు.  కేవ‌లం సంద‌ర్శ‌కుల‌కు మాత్ర‌మే అనుమ‌తించేందుకు ఈ విధ‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు.  సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌రకు ఈ మార్గంలో ప్ర‌యాణం చేసే వాహ‌నాల‌ను దారిమ‌ళ్లించ‌నున్నారు. ప్ర‌త్యామ్నాయ మార్గాల ద్వారా ప్ర‌యాణం చేయాల‌ని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.  సంద‌ర్శ‌కుల‌కు ట్యాంక్‌బండ్ చివ‌ర పార్కింగ్ ఏరియాల‌ను ఏర్పాటు చేసిన‌ట్టు ట్రాఫిక్…
    • జూలో దారుణం:  జుట్టు పట్టుకొని కొట్టుకున్న పర్యాటకులు…ఆసక్తిగా గమనించిన జంతువులు…
      #Top Story

      జూలో దారుణం:  జుట్టు పట్టుకొని కొట్టుకున్న పర్యాటకులు…ఆసక్తిగా గమనించిన జంతువులు…

      క‌రోనా త‌రువాత అన్ని రంగాలు తిరిగి తెరుచుకుంటున్నాయి.  క‌రోనాకు  కార‌ణ‌మైన చైనాలో ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి రావ‌డంతో అన్ని రంగాలు తెరుచుకున్నాయి.  ప‌ర్యాట‌క రంగం తిరిగి ప్రారంభ‌మైంది.  రాజ‌ధాని బీజింగ్‌లోని జూ వీకెండ్స్‌లో ప‌ర్యాట‌కుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి.  ఆదివారం రోజున పెద్ద‌సంఖ్య‌లో ప‌ర్యాట‌కులు బీజింగ్ జూకు త‌ర‌లి వ‌చ్చారు.  అయితే, జూలో ఉన్న‌ట్టుండి ఇద్ద‌రు ప‌ర్యాట‌కుల మ‌ధ్య గొడ‌వ ప్రారంభ‌మైంది.  ఆ గొడ‌వ చిలికి చిలికి గాలివాన‌లా మారి రెండు కుటుంబాల మ‌ధ్య గొడ‌వ‌లా మారిపోయింది.  రెండు కుటుంబాలకు…
    • వైర‌ల్: జ‌ల‌పాతం కింద వంద‌లాది మంది స్నానం…మండిప‌డుతున్న నెటిజ‌న్లు…
      #Top Story

      వైర‌ల్: జ‌ల‌పాతం కింద వంద‌లాది మంది స్నానం…మండిప‌డుతున్న నెటిజ‌న్లు…

      క‌రోనా సెకండ్ వేవ్ నుంచి దేశం ఇంకా బ‌య‌ట‌ప‌డ‌లేదు.  కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో అన్ని  రంగాల‌కు అనుమ‌తులు ఇచ్చారు.  దేశంలోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్రాలు తిరిగి తెరుచుకోవ‌డంతో టూరిస్టుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లోని ప‌ర్యాటక ప్ర‌దేశాల‌కు టూరిస్టులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు.  ఉత్త‌రాఖండ్‌లోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్ర‌మైని ముస్సోరిలోని కెంప్టీ జ‌ల‌పాతాన్ని సంద‌ర్శించేందుకు భారీగా త‌ర‌లి వ‌చ్చారు.  కెంప్టీ జ‌ల‌పాతం కింద ప‌ర్యాట‌కు పోటీలుప‌డి మ‌రీ స్నానాలు చేశారు.  …
    • అర‌కుకు పోటెత్తిన ప‌ర్యాట‌కులు…
      #Top Story

      అర‌కుకు పోటెత్తిన ప‌ర్యాట‌కులు…

      అందాల అర‌కు లోయ చాలా కాలం త‌రువాత పర్యాట‌కుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్న‌ది.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు తగ్గుముఖం ప‌ట్ట‌డంతో ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తూ వ‌స్తున్నారు.  ఆంక్ష‌లు క్ర‌మంగా స‌డ‌లిస్తుండ‌టంతో అన్ని రంగాలు క్ర‌మంగా తెరుచుకుంటున్నాయి.  మూడు నెల‌ల క్రితం మూత‌ప‌డిన ప‌ర్యాట‌క రంగం తిరిగి తెరుచుకున్న‌ది.  రాష్ట్రంలో ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్ర‌మైన అర‌కు వ్యాలీకి పెద్ద ఎత్తున ప‌ర్యాట‌కులు వ‌స్తున్నారు.   Read: తెలంగాణ ప్రజలకు మెగాస్టార్ విషెష్ వారాంత‌పు సెల‌వులు కావ‌డంతో అర‌కు వెళ్లి అక్క‌డ సేద‌తీరేందుకు ప‌ర్యాట‌కులు…
    • భార‌త ప‌ర్యాట‌కుల‌కు ఆ దేశంలోకి నో ఎంట్రీ…
      #అంతర్జాతీయం

      భార‌త ప‌ర్యాట‌కుల‌కు ఆ దేశంలోకి నో ఎంట్రీ…

      భార‌త్ నుంచి ఎక్కువ మంది ప‌ర్య‌ట‌న‌ల కోసం మాల్దీవులకు వెళ్తుంటారు.  అలా మాల్థీవుల‌కు వెళ్లే భార‌త ప‌ర్యాట‌కుల‌పై ఆ దేశం తాత్కాలికంగా నిషేదం విధించింది.  భార‌త్‌లో క‌రోనా వ్యాప్తి అధికంగా ఉండ‌టంతో ఆ దేశం ఈ నిర్ణ‌యం తీసుకుంది.  భార‌త్‌తో పాటు ద‌క్షిణాసియా దేశాల్లో ప‌ర్య‌టించిన ప‌ర్యాట‌కుల‌పై కూడా మాల్ధీవులు నిషేదం విధించింది.  అన్ని ర‌కాల వీసాల‌పై ఈ నిషేదం వ‌ర్తిస్తుంద‌ని ఆ దేశ ఇమ్మిగ్రేష‌న్ అధికారులు ట్వీట్ చేశారు.  మే 13 నుంచి ఈ నిషేదం…
    ←1…345

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions