టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రోజా.. ఒకపక్క రాజకీయాలు మరోపక్క షోలతో బిజీగా మారింది. ప్రత్యర్థుల మీద వ్యంగ్యాస్త్రాలు వేయాలన్నా.. షోలో పంచులు వేయాలన్న ఆమెకే చెల్లింది. ఫైర్ బ్రాండ్ నాయకురాలు అయి ఉండి కూడా ఇప్పటికీ.. గ్లామర్ కు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇక రోజా అందం గురించి మాట్లల్లో చెప్పాల్సిన అవసరం లేదు.. ఇప్పటికీ ఆమె హాట్ బ్యూటీనే.. ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ఆమె అందం వర్ణించలేనిది అని అభిమానులు అంటూ ఉంటారు. ఇక తాజాగా…
న్యాచురల్ స్టార్ నాని విజయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇటీవల అయన నటించిన ‘టక్ జగదీష్’ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో నాని ఆశలన్ని తన తదుపరి చిత్రం శ్యామ్ సింగరాయ్ పైనే పెట్టుకున్నాడు. టాక్సీ వాలా తో హిట్ దర్శకుడిగా మారిన రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర నుంచి విడుదలైన మొదటి సాంగ్ ప్రేక్షకులను…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి అక్కినేని కాంపౌండ్ లో అడుపెట్టింది. భర్త చైతన్యతో విడిపోయాక తన జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టిన అమ్మడు మళ్లీ అక్కినేని కాంపౌండ్ లో అడుగుపెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే సామ్ అక్కడికి వెళ్లడానికి కారణం ఏంటి అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే సామ్ వెళ్ళడానికి వ్యక్తిగత కారణం లేదని, ఆమె తన సినిమా డబ్బింగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సామ్ గుణశేఖర్ దర్శకత్వంలో…
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇటీవల సమంతతో విడాకుల తరువాత సోషల్ మీడియా ట్రెండింగ్ గా మారిన ఈ హీరో గురించి మరో వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. చై- సామ్ లవ్ స్టోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేశావే చిత్రంతో ఇద్దరి మధ్య పరిచయం.. ఆ తరువాత ప్రేమ చిగురించి పెళ్ళికి దారి తీసింది అని తెలిసిందే. అయితే సామ్…
టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారిన పడ్డారు. ఆయనతో పాటు ఆయన కుటుంబం మొత్తం కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శివశంకర్ మాస్టర్ గచ్చిబౌలిలోని ఎఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. శివ శంకర్ మాస్టర్ ఆసుపత్రి బిల్లులు చాలా ఖర్చుతో కూడుకున్నాయని, ప్రస్తుతం శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి అంత ఆర్థిక స్తోమత లేనందున దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయవలసిందిగా ఆయన…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ‘ఎఫ్3’ షూటింగ్ ని పూర్తిచేస్తూనే చిరు సరసన ‘బోళా శంకర్’ చిత్రంలో నటిస్తుంది. ఇక సినిమాలు కాకుండా అమ్మడు ప్రకటనలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. తాజాగా ఒక యాడ్ షూట్ బ్రేకులో మిల్కీ బ్యూటీ ఇదిగో ఇలా దేవతా రూపంలో ప్రత్యక్షమైంది. ఒంటి నిండా ఆభరణాలు, తలపై కీరిటం పెట్టుకొని భారతీయ సాంప్రదాయం ప్రకారం అరిటాకులో భోజనం చేస్తూ కనిపించింది. అరిటాకు…
గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్ ని వరదలు ముంచెత్తుతున్నాయి. నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో వరద ఉధృతికి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే వరద బాధితుల కోసం పలువురు తమవంతు సాయం చేస్తున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తిరుపతి వరద బాధితులకు ఆపన్న హస్తం అందించింది. వరద బాధితుల సహాయార్థం 10 లక్షలు.. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేసింది. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ ట్విట్టర్…
బుల్లితెరపై అందాల విందు చేసే యాంకర్లల్లో రష్మీ పేరు గట్టిగానే వినిపిస్తోంటుంది.ఒకపక్క షోలలో మెరుస్తూనే మరోపక్క సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటుంది. ఇప్పటికే రష్మీ కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా అమ్మడు మెగా ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బోళా శంకర్ చిత్రంలో రష్మీ ఒక ఐటెం సాంగ్ చేయనుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా…
సహజనటి జయసుధ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం, అభినయం కలబోసిన హీరోయిన్.. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన జయసుధ ప్రస్తుతం కుర్ర హీరోలకు తల్లిగా నటిస్తూ తన పాత్రకు తగ్గ న్యాయం చేస్తోంది. ఎటువంటి పాత్రలోనైనా సహజంగా ఒదిగిపోయే జయసుధ గత్ కొద్దిరోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో అస్సలు ఆమెకు ఏమైంది అని అభిమానులు ఆరా తీస్తున్నారు. కాగా, ఇటీవల జయసుధ ఆరోగ్యం దెబ్బ తిన్నదని, చికిత్స నిమిత్తం ఆమె…
టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఆచార్య ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఏ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా మరో టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సినిమాలో మెగాస్టార్ ఆచార్య గా..…