IFFI GOA: మనోజ్ బాజ్పేయి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘డిస్పాచ్’ సిరీస్, రామ్ తాళ్లూరి నిర్మించిన ‘వికటకవి’ లు అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవంలో స్పెషల్ స్క్రీనింగ్ చేయబోతోన్నారు.ఈ నేపథ్యంలో ‘డిస్పాచ్’ సిరీస్ నవంబర్ 21న స్ట్రీమింగ్ చేయబోతుండగా.. నవంబర్ 23న నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి నిర్మించిన ‘వికటకవి’ని ప్రదర్శించనున్నారు. ఇకపోతే, కను బెహ్ల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డిస్పాచ్’ వెబ్ సిరీస్లో మనోజ్ బాజ్పేయి, షహానా గోస్వా, అర్చిత…
Mechanic Rocky Trailer 2.0: మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ సినిమా ‘మెకానిక్ రాకీ’ ఫస్ట్ గేర్ ఇప్పటికే ట్రైలర్ 1.0 సాంగ్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించారు. సినిమాకు కొత్త డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక మెకానిక్ రాకీ చిత్రం…
టాలీవుడ్ ఇండస్ట్రీలో తరచుగా కొత్త నిర్మాణ సంస్థలు లాంచ్ అవుతుంటాయి. మంచి కథలు దొరకగానే వెంటనే తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ఇవి సిద్ధమవుతుంటాయి. తాజాగా కొత్త నిర్మాణ సంస్థ “20th సెంచరీ ఎంటర్టైన్మెంట్స్” తమ ఫస్ట్ మూవీ టైటిల్ను ప్రకటించింది. తమ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మొదటి చిత్రానికి ‘లగ్గం టైమ్’ అని టైటిల్ పెట్టినట్లు వెల్లడించింది. అంతేకాదు, ఈ మూవీ ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేసింది. ఈ చిత్రంలో రాజేష్ మేరు, నవ్య చిత్యాల…
Tollywood Ticket Rates: తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత నాగ వంశీ సినిమా టికెట్ రేట్ ల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతున్నాయి. నాగ వంశీ మాట్లాడుతూ సినిమాను మించిన చీపెస్ట్ ఎంటర్ టైన్ మెంట్ మరోటి లేదు 1500 పెడితే నలుగురు కలిసి సినిమా ఎంఙాయ్ చేయచ్చు. నలుగురున్న కుటుంబం మూడు గంటల పాటు 1500 రూపాయలతో ఎంజాయ్ చేసి బయటకు వెళ్లే…
మహిళా కొరియోగ్రాఫర్పై అత్యాచారం కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్కు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు అందుకునేందుకు ఆయన బెయిల్ కోరారు. అయితే, జానీ మాస్టర్కు వచ్చిన అవార్డును రద్దు చేయాలని పలువురు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జాతీయ చలనచిత్ర అవార్డును రద్దు చేశారు. అతనిపై పోక్సో కేసు నమోదు చేయడంతో, అవార్డు కమిటీ గౌరవాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బెస్ట్ కొరియోగ్రఫీకి గాను…
జానపద సింగర్, రైటర్ మల్లిక్తేజ తనపై లైంగికదాడికి యత్నించాడని సహచర గాయని గత ఆదివారం జగిత్యాలలోని టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. అయితే.. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే.. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫోక్ సింగర్ మల్లిక్ తేజాకు హైకోర్టులో ఊరట లభించింది. మల్లిక్ తేజ్కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఫోక్ సింగర్ మల్లిక్ తేజా తరఫు న్యాయవాది లక్ష్మణ్ మాట్లాడుతూ..…
శివరామరాజు ఫేమ్ వెంకట్, ఈ సినిమాతో మాస్ హీరోగా అవతారమెత్తుతున్నాడు. డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. శనివారంనాడు హైదరాబాద్లో జరిగిన ఈ చిత్రం గ్లింప్స్ను విడుదల చేశారు. నిర్మాత డాక్టర్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ చిత్రానికి ఇంత స్థాయికి రావడానికి ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. దర్శకుడు రాజ్ తాళ్లూరి రాత్రింబవళ్లూ పనిచేశారు. హీరో వెంకట్, శ్రీహరి, సలోని, హెబ్బా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన బావమరిది సుధీర్ బాబు రాబోయే ఫ్యామిలీ డ్రామా మా నాన్న సూపర్ హీరో థియేట్రికల్ ట్రైలర్ను ఆవిష్కరించారు. మహేష్ ఈ సాయంత్రం X కి తీసుకొని ట్రైలర్ను లాంచ్ చేసాడు, అలాగే సినిమా చూడాలని ఎదురుచూస్తున్నాను అని కూడా జోడించాడు. మా నాన్న సూపర్ హీరో యొక్క ట్రైలర్ కొడుకు , అతని తండ్రి మధ్య కొన్ని పదునైన , హృదయపూర్వక భావోద్వేగాలను ప్రదర్శిస్తుంది, ఇందులో వరుసగా సుధీర్…
సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి, కార్డియాక్ అరెస్ట్తో ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం సాయంత్రం గాయత్రికి ఈ ఆరోగ్య సమస్య రావడంతో, హైదరాబాదులోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే శనివారం మరణించింది. ఈ సంఘటనతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గాయత్రి భౌతికకాయాన్ని హైదరాబాద్లోని కూకట్పల్లిలోని ఇంటికి తీసుకువచ్చారు. రాజేంద్ర ప్రసాద్కు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు…