అనుష్క శెట్టి.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతునం ఈ బ్యూటీ ప్రస్తుతం అడపా దడపా మాత్రమే సినిమాలో కనిపిస్తుంది. అయినా అమందు చేసిన పాత్రలతో ఆమె ఎప్పుడు స్టార్ హీరోయిన్ల లిస్ట్ లోనే ఉంటుంది. ఇక ఒక సినిమా కోసం బరువు పెరిగిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా తరువాత తగ్గడానికి ప్రయత్నించి కొంత సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి తో ఒక సినిమాలో నటిస్తున్న స్వీటీ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో క్యాస్టింగ్…
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఎంతటి ప్రేక్షకాదరణ చూరగొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంటెస్టెంట్ల్ మధ్య గొడవలు, రొమాన్స్, టాస్క్ లు అబ్బో ఒకటని ఏముంది గంటసేపు ఇంటిల్లిపాదినీ కూర్చోపెట్టి ఎంటర్ టైన్మెంట్ ని అందిస్తోంది. ఇక తాజాగా సీజన్ 6 తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది బిగ్ బాస్. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఈసారి గంట కాదు 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ లో బిగ్ బాస్ ని చూడొచ్చు..…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక పక్క పాన్ ఇండియా మూవీస్ తో బిజీగా ఉంటూనే కొత్త సినిమాలకు సైన్ చేస్తున్నాడు. దర్శకుడు మారుతీ డైరెక్టర్న్ లో ప్రభాస్ కామెడీ థ్రిల్లర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు రాజా డీలక్స్ అని పేరు కూడా పెట్టారు. అధికారికంగా ఈ ప్రాజెక్ట్ ప్రకటించకపోయినా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు కూడా మేకర్స్ చెక్ పెట్టకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేటట్టే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక…
నటిగా ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్లలో తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించింది డింపుల్ హయతీ. విజయవాడలో పుట్టి హైదరాబాద్ లో పెరిగిన డింపుల్ కు ఈ యేడాది ఏ మాత్రం కలిసి రాలేదు. ఈ నెలలో ఆమె సినిమాలు ‘సామాన్యుడు’, ‘ఖిలాడీ’ బ్యాక్ టూ బ్యాక్ విడుదలయ్యాయి. విశాల్ హీరోగా నటించి, నిర్మించిన ‘సామాన్యుడు’ మూవీ తమిళ, తెలుగు, కన్నడ, మలయళ, హిందీ భాషల్లో విడుదలైంది. అయితే ఎక్కడా ఈ మూవీకి ఆశించిన స్థాయి సక్సెస్…
బ్యూటిఫుల్ హీరోయిన్ మేఘా ఆకాశ్ తల్లి నిర్మాత గా మారుతోంది. తన కూతురు కెరీర్ ను గాడిలో పెట్టడం కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న కొందరు కథానాయికలు నిర్మాతలుగా మారారు. అవికా గోర్ తాను నటిస్తున్న దాదాపు అన్ని చిత్రాలకూ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇక రాజ్ కందుకూరి తనయుడు శివ నటిస్తున్న ‘మను చరిత్ర’ చిత్రానికి కాజల్ సమర్పకురాలిగా ఉంది. ఆ సినిమాలో హీరోయిన్ గా…
చిత్రసీమ బహు విచిత్రమైంది! ఎప్పుడు ప్రేక్షకులు ఎవరిని అందలం ఎక్కిస్తారో తెలియదు. ఒక్కసారి మనసారా స్వాగతించారంటే… మరో ఆలోచన లేకుండా దానిని అంగీకరించాలి. ఆ ప్రోత్సాహాన్ని పునాదిగా చేసుకుని పైకి ఎదగాలి. ఇప్పుడు అదే పనిచేస్తోంది అందాల భామ నేహా శెట్టి. ఈ ముద్దుగుమ్మ ఎన్నో ఆశలతో ‘మెహబూబా’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక అవకాశాలు రావేమో అనుకుంటున్న సమయంలో ‘డీజే టిల్లు’ రూపంలో ఆమెకు…
నానా పటేకర్ ప్రధాన పాత్ర పోషించిన ‘నటసమ్రాట్’ అనే మరాఠీ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెలుగులో ప్రకాశ్ రాజ్ కీలక పాత్రధారిగా ‘రంగ మార్తాండ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. జనవరి ప్రధమార్థంలో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, అలీ రజా తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ శ్యామల ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మధు కాలిపు ఈ…
నందమూరి బాలకృష్ణ మొదటిసారి ఏపీ టికెట్ రేట్స్ వివాదంపై నోరు విప్పారు. మంగళవారం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య.. సీఎం జగన్ ఫై సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ని వేధిస్తున్న టికెట్ రేట్స్ విషయంపై ఇండస్ట్రీ పెద్దలు సీఎం జగన్ ని కలిసి చర్చించిన సంగతి తెల్సిందే. ఇక ఆ భేటీకి నందమూరి బాలకృష్ణ ఎందుకు రాలేదు.. ఆయనను ఆహ్వానించలేదా అని అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. ఇక తాజాగా…
ప్రస్తుతం టాలీవుడ్ లో ఏం జరుగుతుందో ఎవరికి అంతు పట్టడం లేదు. ఇండస్ట్రీ ముద్దు బిడ్డగా మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ సమస్యలకు పరిష్కారం వెతికే దిశలో సీఎం జగన్ ని కలిసి చర్చలు జరిపారు. చిరుకు తోడుగా సినీ ప్రముఖులు కూడా ఆ మీటింగ్ కి అటెండ్ అయ్యారు. అయితే ఈ మీటింగ్ కి మంచు ఫ్యామిలీ కి ఆహ్వానం అందకపోవడంతో వారు కొంచెం అసహనమ్ వ్యక్తం చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే మంచు…