టాలీవుడ్లో ముగ్గురు డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్లు చేసినవి కూడా 3 సినిమాలే, ముగ్గురూ ప్రభాస్ ను చేయడం కో ఇన్సిడెంట్. అయితే వీళ్ళు ఇప్పుడు ఎన్నో సినిమాలు చేసిన వాళ్ళలా ఇండస్ట్రీ లో టాప్ క్లాస్ డైరెక్టర్స్ అనిపించుకుంటున్నారు. వారిలో.. సందీప్ రెడ్డి వంగ : ‘అర్జున్ రెడ్డి’తో హీరోని కాదు హీరోయిజాన్ని కూడా రీడిఫైన్ చేశాడు సందీప్ వంగా. 2017 లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అదే…
Sujeeth: నేడు హైదరాబాద్ లో జరిగిన OG సినిమా సక్సెస్ ఈవెంట్ లో భాగంగా దర్శకుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేశారు. దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ.. ‘జానీ’పై భారీ అంచనాలతో థియేటర్కు వెళ్లానని, కానీ ఆ సినిమా ఆశించినంతగా ఆడలేదని, కొన్నాళ్ల పాటు హెడ్ బ్యాండేజ్ కట్టుకుని తన నిరాశను వ్యక్తం చేశానని చెప్పాడు. ఇక ‘ఓజీ’ సినిమా సక్సెస్ మీట్లో సుజీత్ మరోసారి ‘జానీ’ సినిమా గురించి మాట్లాడాడు. జానీ లాంటి సినిమా లేకపోతే,…
Sujith : పవర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. చాలా కాలం తర్వాత పవన్ కల్యాన్ కు ఓజీ మూవీతో మంచి హిట్ పడ్డట్టే కనిపిస్తోంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో సుజీత్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఎందుకంటే ఎంతో మంది డైరెక్టర్లు ఇవ్వలేని హిట్.. సుజీత్ ఇచ్చి పడేశాడు. అందుకే సుజీత్ గురించి తెగ వెతికేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. సుజీత్ ఎవరో కాదు.. పవన్ కల్యాణ్ కు వీరాభిమాని.…
Suman Shetty : బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఈ సీజన్ లో ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ సంపాదించుకుంటోంది మాత్రం సుమన్ శెట్టి అనే చెప్పుకోవాలి. ఈ కమెడియన్ ఒకప్పుడు చాలా సినిమాల్లో మెరిశాడు. అయితే సుమన్ శెట్టి ఇప్పటికీ తన ఇంట్లో ఓ డైరెక్టర్ ఫొటో పెట్టుకుని పూజ చేస్తున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు తేజ. సుమన్ శెట్టిని పరిచయం చేసింది తేజనే. ఔనన్నా కాదన్నా, జయం లాంటి సినిమాల్లో…
Sandeep Reddy : ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి-2ను రాజమౌళి ఎంత అద్భుతంగా తీశాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోని ప్రతి పాత్ర.. ప్రతి సీన్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సినిమా ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలిచింది. ఆ సినిమాలోని ఇంటర్వెల్ ను చూసి తాను భయపడ్డానని తెలిపాడు సందీప్ రెడ్డి. తాజాగా ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగా కలిసి జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా ప్రోగ్రామ్ కు గెస్ట్ లుగా…
Krish : హరిహర వీరమల్లు సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టారు. అయితే సినిమా ఆలస్యం అవుతూ ఉన్న కారణంగా ఆయన తప్పుకోవడంతో ఆయన స్థానంలో సినిమా నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. అయితే క్రిష్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో ఘాటి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా క్రిష్ అండ్ టీం మీడియా…
తెలుగు సినిమా రంగంలో సూపర్హిట్ దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు రవిరాజా పినిశెట్టి. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు విజయవంతమైన కెరీర్ను కొనసాగించారు. యముడికి మొగుడు, జ్వాల, దొంగ పెళ్లి, చంటి, బంగారు బుల్లోడు, కొండపల్లి రాజా, బలరామకృష్ణులు, యం ధర్మరాజు ఎంఏ, పెదరాయుడు, మా అన్నయ్య, వీడే.. వంటి సుమారు నలభై కి పైగా సూపర్ హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రవిరాజా పినిశెట్టి తన పెద్ద కుమారుడు సత్య ప్రభాస్…
ప్రజంట్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో, బ్లాక్ బాస్టర్ హిట్లు కోడుతోంది టాలీవుడ్. చూపు చూసిన వారికి తెలుగు ఇండస్ట్రీ సత్తా ఏంటో చూపిస్తుంది. అయితే ఒక్కప్పుడు కోలీవుడ్ స్టార్ దర్శకులతో, వర్క్ చేయాలని టాలీవుడ్ హీరోలు ఆశపడేవారు. కానీ ఇప్పుడు బంతి మన చేతిలో ఉంది . తెలుగు ఫిల్మ్ మేకర్ల తో కొలబరేట్ అయ్యేందుకు కోలీవుడ్ హీరోలు క్యూ కడుతున్నారు. తమిళ ఇండస్ట్రీపై టాలీవుడ్ డామినేషన్ స్టార్ట్ అయ్యిందనే చెప్పాలి. Also Read : Shoyu…
Tollywood Directors : టాలీవుడ్ డైరెక్టర్లకు నార్త్ లో మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పుడు తెలుగు డైరెక్టర్లు చేస్తున్న సబ్జెక్టులు నార్త్ జనాలకు బాగా నచ్చుతున్నాయి. అందుకే బాలీవుడ్ హీరోలు కూడా తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు డైరెక్టర్లను నార్త్ వాళ్లు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ మన డైరెక్టర్ల సత్తా ఏంటో పాన్ ఇండియా స్థాయిలో కనపడుతోంది. ఇప్పటికే మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని సన్నీడియోల్ తో మూవీ చేసి…
టాలీవుడ్ లో ఓ చిత్రమైన సంప్రదాయం ఉంది. ఓ సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ ఇస్తారు. కానీ అదే సినిమా ప్లాప్ అయితే దర్శకుడు వలన అనే అంటారు. ఇదేమి ఇప్పుడు కొత్తగా అనేది కాదు గత కొన్నేళ్లుగా ఈ తంతు ఇలానే జరుగుతుంది. స్టార్ హీరోల సినిమాల విషయంలో ఇది జరుగుతూనే ఉంటుంది. కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయిన భారీ ముల్టీస్టారర్ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అయితే కథ విషయంలో సదరు…