What’s Today: * ఢిల్లీ: పింగళి వెంకయ్య గౌరవార్ధం ఇందిరా గాంధీ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘తిరంగ ఉత్సవ్’ కార్యక్రమం.. ముఖ్య అతిథులుగా హాజరుకానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, అర్జున్ రామ్ మేఘవాల్, మీనాక్షి లేఖి * నేడు పింగళి వెంకయ్య 146వ జయంతి…
What’s Today: * నేడు ప్రపంచ పులుల దినోత్సవం * నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం * ఢిల్లీ: నేడు పదోరోజు పార్లమెంట్ సమావేశాలు * నేడు కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సీఎం జగన్ పర్యటన.. వైఎస్ఆర్ కాపునేస్తం పథకం కింద లబ్ధిదారులకు మూడో విడత సాయం అందించనున్న సీఎం జగన్ * అమరావతి: నేటి నుంచి వచ్చే నెల 4 వరకు రాజధాని గ్రామాల్లో బీజేపీ పాదయాత్ర.. మనం-మన అమరావతి పేరుతో బీజేపీ పాదయాత్ర.. ప్రారంభించనున్న…
* అల్లూరి సీతారామరాజు జిల్లాలో నేడు సీఎం జగన్ పర్యటన.. గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం జగన్.. ఉదయం 9.30 గంటలకు చింతూరు మండలం కుయుగూరు, చట్టి గ్రామాల్లో వరద బాధితులతో సమావేశం కానున్న సీఎం జగన్ * అమరావతి: ఏపీ ఉద్యోగ సంఘాల నేతలతో పీఆర్సీపై ఈరోజు సాయంత్రం 4 గంటలకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కీలక సమావేశం * గుంటూరు: నేడు మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పర్యటన, బాదుడే…
Business Headlines: ప్రపంచ బ్యాంక్లో ప్రధాన ఆర్థికవేత్తగా ఇందర్మీత్ గిల్ సెలెక్ట్ అయ్యారు. ఈ పదవిని చేపడుతున్న రెండో భారతీయుడిగా పేరొందారు. సెప్టెంబర్ ఒకటిన బాధ్యతలు చేపడతారు. 2012-16 మధ్య కాలంలో తొలిసారిగా కౌశిక్ బసు ఈ హోదాలో పనిచేశారు.
What’s Today news updates: * ఢిల్లీ: నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలవనున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ * ఢిల్లీ: నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్రం నుంచి వరద సహాయం కోరనున్న కేసీఆర్ * ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందు హాజరుకానున్న సోనియా గాంధీ.. మధ్యాహ్నం 12 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్న సోనియా * కోనసీమ జిల్లాలో నేడు సీఎం జగన్…
* ఢిల్లీ: నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ * విశాఖ: నేడు తాండవ రిజర్వాయర్ నుంచి ఖరీఫ్ పంటకు నీరు విడుదల.. పాల్గొననున్న ఆర్ అండ్ బీ మంత్రి దాడిశెట్టి రాజా, పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు * విశాఖ: నేటి నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు * పల్నాడు జిల్లా: నేడు చిలకలూరిపేట గ్రంథాలయం వద్ద మహా కవి గుర్రం జాషువా విగ్రహావిష్కరణ.. పాల్గొననున్న…
* తిరుమలలో నేడు ఆణివార ఆస్థానం.. ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ.. ఉదయం శ్రీరంగం దేవస్థానం తరపున స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పణ.. సాయంత్రం పుష్పపల్లకిలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు * బాపట్ల జిల్లా: నేడు రేపల్లె మండలం పోటుమెరక గ్రామంలో మద్యం సేవించి మరణించిన కుటుంబాలను పరామర్శించనున్న టీడీపీ నేతలు.. మద్యం మరణాలపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన * నంద్యాల: నేడు ఆత్మకూరులో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేయనున్న ఎమ్మెల్యే…
* నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన.. మండపేటలో కౌలు రైతు భరోసా యాత్రలో పాల్గొననున్న పవన్ * ఏపీలో నేటి నుంచి ఆలయాల్లో ఏ ఖర్చుకైనా ఆడిట్ పూర్తవ్వకుండా బిల్లులు చెల్లించకూడదని ప్రభుత్వం నిర్ణయం * బాపట్ల జిల్లా: నేడు రేపల్లె మండలం పేటేరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ * రాజమండ్రి: ధవళేశ్వరం వద్ద పోటెత్తుతున్న గోదావరి.. ఈరోజు వరద ప్రవాహం 25 లక్షల…