ఐపీఎల్లో నేడు రెండు మ్యాచ్లు. జైపూర్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు రాజస్థాన్-పంజాబ్ మ్యాచ్. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్. శ్రీహరికోట: PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య. మూడో దశ తర్వాత సాంకేతిక సమస్య తెలెత్తింది. మిషన్ అసంపూర్తిగా ముగిసింది. సమస్యపై విశ్లేషించి పూర్తి వివ�
ఢిల్లీ: నేడు ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం. రక్షణమంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ. HYD: భారత సైన్యానికి మద్దతుగా నేడు సంఘీభావ ర్యాలీ. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్రోడ్ వరకు ర్యాలీ. సాయంత్రి 6 గంటలకు ర్యాలీ ప్రారంభించనున్న సీఎం రేవంత్. నేడు ఏపీ కేబినెట్ సమావేశం. సబ్ కమిటీ సిఫార్సులకు ఆమ�
నేడు ఉదయం 11 గంటలకు సీసీఎస్ అత్యవసర సమావేశం.. సీసీఎస్ భేటీ తర్వాత కేంద్ర కేబినెట్ భేటీ.. నేడు ఉదయం 10 గంటలకు ఇండియన్ ఆర్మీ అధికారుల మీడియా సమావేశం.. ఆపరేషన్ సింధూర్ పై వివరాలు వెల్లడించనున్న ఆర్మీ ఉన్నతాధికారులు.. ఖమ్మం జిల్లాలో నేడు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పర్యటన. భద్రాద్రి జిల్లాలో నేడు మంత్రి �
బంగాళాఖాతంలో బలహీనపడ్డ అల్పపీడనం. నేడు ఏపీలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు. హైదరాబాద్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,850 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,450 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,01,000 లుగా ఉంది. నేడు మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న
నేడు జరగాల్సిన JNTU పరీక్షలు వాయిదా. 5వ తేదీకి వాయిదా వేసిన JNTU. నేడు ఉస్మానియా పరిధిలోని కాలేజీలకు సెలవు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం. నేడు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు. ప్రకాశం బ్యారేజ్కు పెరుగుతున్న వరద. 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటి విడుదల. ఇన్ఫ్టో 11,20,101 క్యూసె�
ఏపీలో కౌలు రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ రైతులకు రైతు భరోసా అందించనున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి నగదు జమ చేయనున్నారు.