What’s Today: • ఢిల్లీ: నేడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. పోటీ పడుతున్న మల్లికార్జున ఖర్గే, శశిథరూర్.. అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్.. ఎల్లుండి ఓట్ల లెక్కింపు • నేడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు బ్రేక్.. ఈనెల 18 నుంచి 21 వరకు ఏపీలో రాహుల్ పాదయాత్ర.. 22న తిరిగి కర్ణాటకలోని రాయచూర్లో ప్రవేశించనున్న భారత్ జోడో యాత్ర • నేడు…
What’s Today: • ఏపీ, తెలంగాణలో నేడు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక • తిరుమల: నేడు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు టీటీడీ ఆధ్వర్యంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం • ప్రకాశం: మార్కాపురం ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో రూ.80 లక్షల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ నేడు ప్రారంభోత్సవం.. హాజరుకానున్న మంత్రులు విడదల రజినీ, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని…
What’s Today: • ఢిల్లీ: నేడు రాంలీలా మైదానంలో రావణ దహనం కార్యక్రమం.. హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, హీరో ప్రభాస్.. ఆదిపురుష్ సినిమాలో రాముడిగా నటించిన ప్రభాస్.. కోవిడ్తో రెండేళ్లుగా రావణ దహనం నిర్వహించని రాంలీలా కమిటీ • హైదరాబాద్: ఈరోజు ఉ.11 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం.. 283 మంది ప్రతినిధులకు ఆహ్వానం.. సమావేశంలో టీఆర్ఎస్ పేరు మార్పు తీర్మానంపై సంతకాల సేకరణ.. ఈ భేటీ తర్వాత…
• తిరుమల: నేటి నుంచి 9 రోజుల పాటు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు • నేడు, రేపు తిరుమలలో సీఎం జగన్ పర్యటన.. రాత్రి 7:45 గంటలకు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్.. నేడు అలిపిరి వద్ద ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్న సీఎం జగన్.. రేపు ఉదయం 6 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్న జగన్.. స్వామి వారి దర్శనం తర్వాత పరకామణి భవనం ప్రారంభోత్సవం.. ఎంపీ వేమిరెడ్డి నిర్మించిన రెస్ట్ హౌస్ను ప్రారంభించనున్న జగన్ •…
• తిరుమల: నేడు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. రాత్రి 7 గంటలకు మాడవీధులలో ఊరేగనున్న సేనాధిపతి విశ్వక్సేనుడు.. రేపు శ్రీవారి ఆలయంలో గరుడ పఠం ప్రతిష్ట.. కంకణధారణ కార్యక్రమాలు.. బ్రహ్మోత్సవ కంకణధారణ చేయనున్న ఈవో ధర్మారెడ్డి, అర్చకులు • విజయవాడ: ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి ఘనంగా దేవీ నవరాత్రులు.. 10 రోజుల పాటు 10 అలంకారాల్లో భక్తులకు దుర్గమ్మ దర్శనం.. నేడు స్వర్ణ కవచాలంకృత శ్రీకనకదుర్గ దేవిగా అమ్మవారి దర్శనం • శ్రీశైలంలో నేటి నుంచి…
Indian Youth Opting Gig jobs: మన దేశంలో యువత గతంలో ఎన్నడూ లేనంతగా గిగ్ జాబ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో గతేడాది కన్నా 50 శాతం ఎక్కువ మంది ఈ కొలువుల్లో చేరారు. ముఖ్యంగా జాబ్ ఫ్లెక్సిబిలిటీ ఉండటం వల్ల 3 నుంచి 5 ఏళ్ల అనుభవం కలిగినవారు వీటిపై ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు ఫ్లెక్సింగిట్ అనే ఫ్రీల్యాన్స్ జాబ్స్ ప్లాట్ఫాం వెల్లడించింది. టెక్నాలజీ స్కిల్స్కి డిమాండ్ నెలకొనటం…
Mobikwik: మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థ మొత్తం ఆదాయం 80 శాతం పెరిగి 540 కోట్లకు చేరినట్లు ఫిన్టెక్ కంపెనీ మొబీక్విక్ వెల్లడించింది. ఇందులో 300 కోట్లకు పైగా ఆదాయం 2020-21లోనే సమకూరినట్లు స్పష్టం చేసింది. ఆ సంవత్సరం 30 కోట్లు మాత్రమే కంట్రిబ్యూషన్ మార్జిన్ రాగా అది ఇప్పుడు రూ.145 కోట్లకు పెరిగిందని పేర్కొంది.