పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి కాంబినేషన్లో వచ్చిన హారర్ కామెడీ మూవీ ‘ది రాజాసాబ్’. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. కంటెంట్ విషయంలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో ఈ మూవీ ప్రభాస్ ఫ్యాన్స్ను కొంత నిరాశకు గురిచేసింది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. Also Read : Surya…
వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ ప్రాజెక్ట్.. ఎన్బీకె 111 వర్కింగ్ టైటిల్తో త్వరలోనే సెట్స్ పైకి టైమ్ లో అనుకోకుండా బ్రేక్ పడింది. ఈ సినిమా మొదట ఒక భారీ స్థాయి చారిత్రక ఎపిక్ గా భారీ బడ్జెట్ తో చేయాలనీ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చాడు. కానీ బడ్జెట్ మార్పుల…
ఎస్.ఎస్. తమన్ పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించి తక్కువ టైమ్ లోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. అయితే మ్యూజిక్ తోనే కాదు క్రికెట్ లో కూడా తమన్ ఓ సంచలనం. బ్యాట్ పట్టాడంటే సిక్సులు మోత మోగిస్తాడు తమన్. తాజాగా సెలిబ్రిటీ క్రికెట్ లీగ్ లో టాలీవుడ్ తరపున తమన్ దంచి కొడుతున్నాడు. తాజాగా తన మిత్రులు ఓంకార్, దర్శకుడు ప్రశాంత్ వర్మలతో కలిసి చేసిన సరదా…
రాజాసాబ్ సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయింది ఒక్కటే విషయంలో! టీజర్, ట్రైలర్లో చూపించిన ప్రభాస్ ఓల్డ్ గెటప్కు సంబంధించిన సీన్స్ సినిమాలో ఎక్కడ కనిపించలేదు. దీంతో.. అరె మారుతి ఎందుకిలా చేశాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు అభిమానులు. ఇక ఈ విషయం మారుతి వరకు చేరడంతో.. పెద్దాయనను రెండో రోజు నుంచే థియేటర్లోకి దింపుతున్నామని చెప్పుకొచ్చాడు. రాజాసాబ్ సక్సెస్ మీట్లో ప్రభాస్ ఓల్డ్ లుక్ సీన్స్ సెకండ్ డే ఈవెనింగ్ షోస్ నుంచి…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ డ్రామా సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ప్రభాస్ను గత కొంతకాలంగా సీరియస్ రోల్స్లో చూస్తున్న ఫ్యాన్స్కు, ఈ సినిమాతో వింటేజ్ ప్రభాస్ను, ఆయనలోని కామెడీ టైమింగ్ను మరియు ఎనర్జిటిక్ డ్యాన్స్ను మళ్లీ చూసే అవకాశం దక్కబోతోంది. ఇప్పటికే విడుదలైన ‘రెబల్ సాబ్’, ‘సహానా సహానా’ పాటలు మ్యూజిక్ చార్ట్లలో…
అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘లెనిన్’. ఈ సినిమా నుంచి తాజాగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె ‘భారతి’ అనే పాత్రలో నటిస్తోంది. విడుదలైన పోస్టర్లో భాగ్యశ్రీ అచ్చమైన తెలుగు అమ్మాయిలా, లంగావోణీ ధరించి చేతిలో బంతి పూల మాల పట్టుకుని ఎంతో అందంగా కనిపిస్తోంది. “వెన్నెలల్లే ఉంటాది మా భారతి” అంటూ మేకర్స్ ఆమె పాత్రను పరిచయం చేసిన…
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ హారర్ ఫాంటసీ మూవీ ‘ది రాజా సాబ్‘. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్, స్టైలింగ్ చాలా కొత్తగా ఉండబోతున్నాయని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. తాజాగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న…
అనేక వాయిదాల అనంతరం రేపు విడుదల కావాల్సిన ‘అఖండ 2’ చిత్రం, ప్రీమియర్స్ నిర్వహణకు మరికొద్ది గంటల సమయం ఉండగా, ఊహించని షాక్ను ఎదుర్కొంది. సినిమా ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టులో లంచ్-మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ రోజు (తేదీ) తెలంగాణ హైకోర్టులో ‘అఖండ 2’ సినిమా ప్రత్యేక ప్రదర్శనల నిర్వహణకు అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలను పెంచడంపై సవాల్ చేస్తూ లంచ్-మోషన్ పిటిషన్ దాఖలైంది. పాదూరి…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ‘అఖండ 2′ (అఖండ తాండవం) సినిమా రిలీజ్ విషయంలో ఏర్పడిన గందరగోళం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. డిసెంబర్ 5న రావాల్సిన సినిమా అనూహ్యంగా వాయిదా పడటం, దాని వెనుక ఉన్న భారీ ఆర్థిక సమస్యలు ఇప్పుడు సంచలన విషయాలుగా బయటపడుతున్నాయి. అఖండ 2’ ఇప్పట్లో రిలీజ్ కావడం కష్టమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత డిసెంబర్ 12న లేదంటే 25న వస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ,…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరక్కేక్కిన చిత్రం ‘అఖండ-2′. 14 రీల్స్ ప్లస్ బ్యానేర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ రోజు రాత్రి 9.30 గంటల ప్రీమియర్ షోస్ తో రిలీజ్ కు రెడీ అయింది. అందుకు సంబంధించి బుకింగ్స్ ఓపెన్ చేయగా సాలిడ్ టికెట్స్ సెల్లింగ్స్ తో దూసుకెళ్తోంది. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ముంబై, ఢిల్లీ…