కీరదోసకాయతో మానవుని ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో ప్రయోజనాలున్నాయి. దానితో పాటు మన చర్మానికి కూడా మంచిగా పనిచేస్తుంది. ఎందుకంటే వాటిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న ముడతలు, మచ్చలను తొలగించడానికి ఉపయోగపడుతుంది.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్యాకేజీ-9లో నిర్మించిన రెండో పంపు ట్రయల్ రన్ ఆదివారం తెల్లవారుజామున విజయవంతంగా జరిగింది. రెండవ పంపు (30MW x 2nos), భూగర్భ పంప్ హౌస్, అర్ధరాత్రి 12.40 నుండి 1.40 గంటల వరకు ఒక గంట పాటు విజయవంతం కావడంతో.. Kaleshwaram Project, Breaking news, latest news, telugu news, cm kcr, minister ktr
హిందూ మతంలో గరుడ పురాణం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. గరుడ పురాణంలో జీవిత పరమార్థం దాగి ఉంది. ఇది సనాతన ధర్మంలో మరణానంతరం మోక్షాన్ని అందజేస్తుందని భావిస్తారు. అందుకే సనాతన ధర్మంలో మరణానంతరం గరుడ పురాణం వినాలనే నిబంధన ఉంది.
యూకేలోని లండన్లో చదువుతున్న హైదరాబాద్కు చెందిన 27 ఏళ్ల మహిళను బ్రెజిల్ వ్యక్తి కత్తితో పొడిచి చంపిన రెండు రోజుల తరువాత మరో ఘటన శుక్రవారం జరిగింది. శుక్రవారం లండన్లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు.
సనాతన ధర్మంలో పంచామృతం, చరణామృతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. ఆలయ ప్రసాదం తీసుకోవడం ఎంత శుభమో, ఎంత అవసరమో, అదే విధంగా చరణామృతం, పంచామృతాన్ని సేవించడం అంత అవసరమని భావిస్తారు.
నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ ప్రసంగించారు. ప్రసంగించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీడీ సావర్కర్ సంఘ సంస్కర్త, దేశభక్తుడన్నారు. సావర్కర్ గురించి తెలియకుండా విమర్శించకూడదన్నారు.