ముస్లిం వాషర్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆదేశించారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, big news, bandi sanjay, brs, bjp, cm kcr
తాజాగా తిరుమలలో ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించారు సెక్యూరిటీ సిబ్బంది. వివరాలలోకి వెళ్తే.. నిన్న రాత్రి 12:30 గంటల సమయంలో అలిపిరి నడక మార్గంలోని నరసింహ స్వామి ఆలయం వద్ద ఫుట్ పాత్ పై ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు.
గత వారం నీలోఫర్ ఆసుపత్రిలో కిడ్నాప్కు గురైన ఆరు నెలల బాలుడిని నాంపల్లి పోలీసులు కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన కమిషనర్ టాస్క్ ఫోర్స్ (సెంట్రల్) బృందంతో కలిసి బుధవారం రక్షించి.. breaking news, latest news, telugu news, big news, Niloufer Boy Kidnap,
వనిత' టీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహిళల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటైన తొలి తెలుగు చానెల్ వనిత టీవీ. పొలిటికల్ న్యూస్, ఎంటైర్మెనెంట్, ఈవెంట్స్, వంటలు, హెల్త్ ప్రోగ్రామ్స్, కొటిదీపోత్సవం ఇలా ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలతో అలరిస్తున్న వనిత టీవీ.. vanita tv, tata paly vanitha, vanitha channel no 1425, telugu news, breaking news,
రాజస్థాన్లో జైపూర్ జిల్లాలోని చౌము పట్టణంలో 12వ తరగతి విద్యార్థి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని తల్లి మందలించడంతో ఆ విద్యార్థికి కోపం వచ్చింది. అతను తన స్టడీ సర్టిఫికేట్లను తన బ్యాగ్లో ఉంచుకున్నాడు. ఇంట్లో నుంచి రూ.రెండు వేల నగదు చోరీ చేసి తల్లి చూడకముందే ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు.
బుల్లెట్ని కిక్-స్టార్ట్ చేయడం ఎక్కువగా మగవాళ్లకు తెలుసు. కొన్నిసార్లు దీన్ని స్టార్ట్ చేసినప్పుడు అది తిరిగి రివర్స్ లో వస్తుంది. ఆ కిక్ ను కొట్టాలంటే బలంగా.. సరైన పద్ధతిలో చేయాలి. లేదంటే.. తిరిగి వచ్చి అది కాలుకు దెబ్బతీస్తుంది. అయితే అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఘటన ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో వెలుగు చూసింది. నోయిడాలోని పండ్ల మార్కెట్లో కూరగాయల అమ్మకందారుడు ఓ వ్యక్తి దగ్గర రూ. 3000 అప్పుగా తీసుకున్నాడు. అయితే తన డబ్బులు ఇవ్వాలంటూ తీవ్రంగా కొట్టాడు.. అంతేకాకుండా అతని బట్టలూడదీసి మార్కెట్ మొత్తం తిప్పాడు.