సంగారెడ్డి మహబూబాబాద్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించిన అనాథ బాలిక నీరుడి విజయలక్ష్మి చదువుకు ఆదుకుంటామని ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీష్ రావు హామీ ఇచ్చారు... breaking news, latest news, telugu news, big news, harish rao,
బైక్ వీల్లో చున్నీ (స్కార్ఫ్) ఇరుక్కుపోవడంతో కదులుతున్న ద్విచక్రవాహనంపై నుంచి పడి గాయపడిన ఓ మహిళ హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. breaking news, latest news, telugu news, big news, accidents
సాధారణంగా పెద్ద వయస్సులో ఉన్న వాళ్లను పెళ్లి చేసుకోవడం గురించి చాలా సార్లు వినే ఉంటారు. అయితే ఈ సారి మాత్రం ఓ యువకుడు 70 ఏళ్ల వయస్సు గల బామ్మను పెళ్లి చేసుకున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పచ్చినిజం. ఈ పెళ్లి పాకిస్థాన్లో జరిగింది.
భారతదేశపు తదుపరి స్టార్టప్ పవర్హౌస్గా హైదరాబాద్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. భారతదేశంలోని మొదటి ఐదు స్టార్టప్ హబ్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే టెక్ హబ్గా పేరున్న బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, పుణె నగరాలు మన కంటే ముందున్నాయి.
లోక్సభలో బుధవారం జరిగిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చలో పాల్గొన్న సమాజ్వాదీ పార్టీ సభ్యురాలు డింపుల్ యాదవ్.. ఇతర వెనుకబడిన కులాలు, మైనారిటీలకు చెందిన మహిళలు దాని నుంచి ప్రయోజనం పొందడం చాలా ముఖ్యమని అన్నారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా ఈసారి ఓ ట్రాన్స్జెండర్ ఎంపికైంది. సాధారణంగా ఎన్నికల సంఘం ఎలక్టోరల్ రోల్ మార్పులు, చేర్పులు, ఓటరు అవగాహన తదితర అంశాలపై ప్రచారం కోసం సెలబ్రిటీలను ఎంపిక చేస్తుంది. Transgender Laila, breaking news, latest news, telugu news, big news, Telangana election comission
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు కకోలి ఘోష్ దస్తిదార్ బుధవారం బీజేపీపై విరుచుకుపడ్డారు. 16 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క మహిళా ముఖ్యమంత్రి కూడా లేరని ఆమె విమర్శలు గుప్పించారు.
హైద్రాబాద్ లో పర్యావరణ హితమైన బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు. 25 గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులను గచ్చిబౌలి స్టేడియం వద్ద మంత్రి ప్రారంభించారు. మొత్తం 500 బస్సులను ప్రారంభించనున్నారు... Breaking news, latest news, telugu news, big news, puvvada ajay kumar, Green Metro luxury buses, TSRTC
బిగ్ బాస్ షో నిలుపుదల చేయాలని దాఖలైన పిటిషన్ ను ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నేడు (బుధవారం ) డిస్పోజ్ చేసింది. ఇదే విషయమై ఇప్పటికే రెండు పిటిషన్లు దాఖలైన విషయాన్ని ఉన్నత న్యాయస్థానం గుర్తు చేసింది.