మెదక్ జిల్లాలో పండగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు పిల్లలతో స్కూటీపై వెళ్తున్న తల్లిని టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు కుమారులు మృతి చెందారు. తల్లి స్వల్ప గాయాలతో బయటపడింది.
తెలంగాణలో ఎన్నికల జోరు పెరిగింది. ఆయా పార్టీలు ప్రజలును ఆకర్షించేందుకు వారి పార్టీలు ప్రకటించిన మేనిఫేస్టోతో పాటు.. మరిన్ని వరాలు గుప్పిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే ప్రచారం నిర్వహించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, ponguleti srinivas reddy, congress
కరీంనగర్ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలని ధర్మం కోసం దేశం కోసం breaking news, latest news, telugu news, big news, bandi sanjay
దీపావళి టపాసులు అమ్మకాలు రాజమండ్రిలో జోరుగా సాగుతున్నాయి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొనుగోలుదారులతో బాణాసంచా దుకాణాలు కలకలాడుతున్నాయి గత ఏడాది కంటే ఈ ఏడాది 20% అధికంగా ధరలు పెరుగుతున్నప్పటికీ అమ్మకాలు మాత్రం Diwali crackers full sale, breaking news, latest news, telugu news, diwali crackers, big news,