కేంద్ర ప్రభుత్వం మరో ప్రభుత్వ రంగ సంస్థను మూసివేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. టెలికాం ఆపరేటర్ సంస్థ అయిన మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL)ని మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Anand Mahindra Tweet: మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటారు.. క్రమంగా తన బిజినెస్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే.. తన సోషల్ మీడియా యాండిల్ ద్వారా.. ఎప్పటికప్పుడు.. ఎన్నో విషయాలను షేర్ చేస్తూ వస్తున్నారు.. కొన్ని నవ్విస్తే.. మరికొన్ని ఆలోచింపజేస్తాయి.. ఇంకొన్ని కొత్త టాలెంట్ను వెలికితీస్తాయి.. మరికొన్ని కొత్త ఆవిష్కరణలను పరిచయం చేస్తాయి.. ఇలా ఎన్నో విషయాలను షేర్ చేస్తూ.. తన ఫాలోవర్లను ఆకట్టుకుంటారు.. ఆయనను ఏకంగా 10.2…