ఉమ్మడి నల్గొండ జిల్లా సాగు నీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏడాదికి కిలోమీటరు సొరంగం తవ్వినా ఎస్ఎల్బీసీ పూర్తి అయ్యేదన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సమస్యలను పరిష్కరించామని ఆయన వెల్లడించారు.
ఈ నెల 15,16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 1368 పరీక్ష కేంద్రాలలో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 9 నుంచి హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని.. ఆ రోజు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది
Egg Prices: ప్రస్తుతం కొడిగుడ్డుకు రెక్కలొచ్చాయి. ఒక్క గుడ్డు చిల్లర ధర ఏకంగా 7 రూపాయలను దాటేసింది. కార్తీకమాసం ముగియడంతో.. గుడ్డు ధర అమాంతం పెరిగిపోయింది.
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప -2.డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్స్ ను ఒకరోజు ముందుగా భారీ ఎత్తున ప్రదర్శించారు. ముఖ్యంగా తెలంగాణా వ్యాప్తంగా అన్నిసింగిల్ స్క్రీన్స్ లో రాత్రి 9:30 గంటల నుండి ప్రీమియర్స్ ప్రదర్శించారు. అయితే ఈ ప్రీమియర్ కు అల్లు అర్జున్ యూనిట్ తో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు వెళ్లడంతో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కి సలాటలో…