Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • కేజీ నుంచి పీజీ వరకు ఆన్‌లైన్‌ క్లాసులే.. విద్యాశాఖ మంత్రి ప్రకటన
      #Top Story

      కేజీ నుంచి పీజీ వరకు ఆన్‌లైన్‌ క్లాసులే.. విద్యాశాఖ మంత్రి ప్రకటన

      తెలంగాణలో ప్రస్తుతం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది… మొదటగా జులై 1వ తేదీ నుంచి ఆఫ్‌ లైన్‌ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఆ ఏర్పాట్ల కోసం ఇప్పటికే ప్రభుత్వ టీచర్లు ఈనెల 25వ తేదీ నుంచి స్కూళ్లకు వెళ్తున్నారు.. అయితే.. ఇవాళ మీడియాతో మాట్లాడిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి… ఆఫ్ లైన్ తరగతులు స్టార్ట్ చేయాలని అనుకున్న…. కరోన నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతులే నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ చెప్పారని.. కేజీ నుండి పీజీ…
    • బేగంపేట్‌ ఆడిటర్‌ కిడ్నాప్‌ కేసులో కొత్త ట్విస్ట్..
      #తెలంగాణ

      బేగంపేట్‌ ఆడిటర్‌ కిడ్నాప్‌ కేసులో కొత్త ట్విస్ట్..

      హైదరాబాద్‌ నడిబొడ్డులోని బేగంపేట్‌లో ఓ ఆడిటర్‌ కిడ్నాప్‌ వ్యవహారం కలకలం సృష్టించింది. అయితే, ఆడిటర్‌ సాంబశివరావు కిడ్నాప్‌ కేసులు కొత్త ట్విస్ట్ వచ్చిచేరింది.. ఆస్తితగాదాల నేపథ్యంలోనే ఈ కిడ్నాప్ డ్రామా ఆడారని తెలుస్తోంది.. కిడ్నాపర్లతో కలిసి బాధితుడి మేనబావే ఈ స్కెచ్‌ వేశారని చెబుతున్నారు పోలీసులు.. ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసిన సాంబశివరావు.. అప్పులోళ్లు వేధింపులు భరించలేక ఇంటి నుంచి వెళ్లిపోయారట.. ఇక, మీ భర్తను ఎవరో కిడ్నాప్‌ చేశారంటూ భార్యకు సమాచారం ఇవ్వడంతో.. ఆందోళనకు గురైన…
    • మరోలేఖ విడుదల చేసిన మావోయిస్టులు..
      #తెలంగాణ

      మరోలేఖ విడుదల చేసిన మావోయిస్టులు..

      కరోనా మహమ్మారి అడవుల్లో అన్నలను కూడా తాకింది.. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు కరోనా బారినపడ్డారు.. వారు జనజీవన స్రవంతిలో కలిసిపోతే వారికి సరైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు ప్రకటనలు చేస్తున్నారు.. అయితే, పోలీసుల ప్రకటను తీవ్రంగా ఖండిస్తున్నారు మావోయిస్టులు.. ఈ మేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్‌ పేరుతో ఓ లేఖ విడుదల చేశారు.. కామ్రేడ్ శారద, ఇడ్మా ఆరోగ్యంగానే ఉన్నారని. పాలకులు, ప్రభుత్వాలు కావాలనే దుష్పాచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.. వాటిని నమ్మి కుటుంబ…
    • 1,86,035.60 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక
      #తెలంగాణ

      1,86,035.60 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక

      1,86,035.60 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికకు ఆమోదం తెలిపింది ఇవాళ జరిగిన ఎస్ఎల్‌బీసీ 29వ సమావేశం… బీర్కే భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్థికమంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను కోరారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని.. ఒక వారంలో దాదాపు 61 లక్షల మందికి పైగా రైతుల ఖాతాలలో రూ.7,360 కోట్లు పైగా జమ చేశామని…
    • తెలంగాణ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల..
      #తెలంగాణ

      తెలంగాణ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల..

      కరోనా మహమ్మారి కారణంగా విద్యారంగానికి తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే తెలంగాణ ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే… తాజాగా… తెలంగాణ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. విద్యార్థులందర్నీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఫస్ట్‌ ఇయర్‌ మార్కుల ఆధారంగా సెకండియర్‌ ఫలితాలు విడుదల చేసింది. read also : రైతులకు పంట రుణాలు అందించడంపై తెలంగాణ…
    • బీజేపీ లో ముసలం… సొంతపార్టీ నేతలపై మోత్కుపల్లి ఫైర్
      #ట్రెండింగ్ న్యూస్

      బీజేపీ లో ముసలం… సొంతపార్టీ నేతలపై మోత్కుపల్లి ఫైర్

      బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి సొంతపార్టీ నేతలపై ఫైర్‌ అయ్యారు. బండి సంజయ్ ను బీజేపీలోని కొందరు నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని… అధ్యక్షుడు బండి సంజయ్ కి చెప్పే దళిత సమావేశానికి హాజరయ్యానని స్పష్టం చేశారు. సీఎం ఏర్పాటు చేసిన దళిత సమావేశానికి వెళ్ళి బీజేపీని బ్రతికించానని.. ప్రగతి భవన్ సమావేశానికి వెళ్ళకుంటే బీజేపీకి తీవ్ర అపవాదు వచ్చేదన్నారు. దళిత వ్యతిరేక పార్టీగా బీజేపీ పైనున్న ముద్రను పోగొట్టే ప్రయత్నం చేశానని.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా నాకు…
    • పీవీ కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన గ‌వ‌ర్నర్‌, సీఎం కేసీఆర్‌…
      #Top Story

      పీవీ కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన గ‌వ‌ర్నర్‌, సీఎం కేసీఆర్‌…

      దేశంలో సంస్క‌ర‌ణ‌లు ప్ర‌వేశ‌పెట్టి అన్ని దేశాల‌తో స‌మానంగా అభివృద్ది చెందేందుకు కృషిచేసిన మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు శ‌త జ‌యంతి వేడుక‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించింది.  ఏడాదిగా శ‌త‌జ‌యంతోత్స‌వాల‌ను నిర్వ‌హించిది.  ఈరోజు పీవీ జ‌యంతితో శ‌త జ‌యంతి ఉత్స‌వాలకు ముగింపుప‌లికారు.  ఇందులో భాగంగా ఇప్ప‌టికే నెక్లెస్ రోడ్‌ని పీవీ మార్గ్ మార్చింది ప్ర‌భుత్వం. పీవీ మార్గ్ లో పీవీ న‌ర‌సింహారావు కాంస్య విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు.  ఈ విగ్ర‌హాన్ని ఈరోజు ఉద‌యం11 గంట‌ల‌కు గ‌వ‌ర్న‌ర్…
    • విద్యాశాఖ అధికారుల‌తో మంత్రి స‌బిత కీల‌క స‌మీక్ష‌…
      #Top Story

      విద్యాశాఖ అధికారుల‌తో మంత్రి స‌బిత కీల‌క స‌మీక్ష‌…

      రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో తిరిగి సాధార‌ణ జీవ‌నం ప్రారంభం అయింది.  దీంతో జులై 1 వ తేదీనుంచి రాష్ట్రంలో విద్యాసంస్థ‌లు ప్రారంభం కాబోతున్నాయి.  ఇప్ప‌టికే రాష్ట్రంలో కాలేజీలు తిరిగి రీ ఓపెన్ చేశారు.  జులై 1 నుంచి విద్యాసంస్థ‌లు తిరిగి ప్రారంభం కాబోతున్న త‌రుణంలో విద్యాశాఖ అధికారుత‌లో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి కీల‌క స‌మీక్ష‌ను నిర్వ‌హించబోతున్నారు.  విద్యాసంస్థ‌లు, ఆన్‌లైన్ క్లాసులు, మార్గ‌ద‌ర్శకాల‌పై స‌మీక్షించ‌బోతున్నారు.  అదేవిధంగా, జులై నెల‌లోనే డిగ్రీ, పీజీ ప‌రీక్ష‌లు జ‌ర‌గాల్సి ఉన్న‌ది.…
    • నేడు పీవీ జ‌యంతి…ఘ‌నంగా జయంతోత్స‌వాలు…
      #Top Story

      నేడు పీవీ జ‌యంతి…ఘ‌నంగా జయంతోత్స‌వాలు…

      దేశంలో సంస్క‌రణ‌లు తీసుకొన్ని, అభివృద్దిబాటలో న‌డిపించిన ప్ర‌ధానీ పీవీ న‌ర‌సింహారావు.  అప్ప‌టి ప్ర‌ధాని రాజీవ్ గాంధి మ‌ర‌ణం త‌రువాత‌, కాంగ్రెస్ పార్టీలో, దేశంలో నెల‌కొన్న అనిశ్చితి తొల‌గించేందుకు స‌మ‌ర్ధుడైన వ్య‌క్తిని ప్ర‌ధానిగా నియ‌మించాల‌ని అప్ప‌టి కాంగ్రెస్ పార్టీ పేర్కొన్న‌ది.  పీవీ ప్ర‌ధాని అయ్యాక, అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకురావ‌డంతో దేశం అన్ని రంగాల్లో అభివృద్ది దిశ‌గా అడుగులు వేసింది. పీవీ న‌ర‌సింహారావు తెలుగు వారు కావ‌డం, అందులోనూ తెలంగాణకు చెందిన వ్య‌క్తి కావ‌డంతో రాష్ట్రంలో గ‌త ఏడాది కాలంగా…
    • మళ్ళీ మునిగిన హైదరాబాద్…
      #తెలంగాణ

      మళ్ళీ మునిగిన హైదరాబాద్…

      హైదరాబాద్ నగరం మళ్ళీ మునిగింది. ముషీరాబాద్ నియోజకవర్గంలోని నాగమయ్య కుంట నిండి.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దయానంద్ నగర్, సాయి చరణ్ కాలనీ ఇళ్లలోకి నీరు చేరడంతో ప తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. ఇంట్లో ఉన్న వస్తువులు బియ్యం, బట్టలు తడిసి పోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు. అయితే గత ఏడాది కురిసిన వర్షాల నుంచి జీహెచ్‌ఎంసీ గుణపాఠం నెరవలేదు అనిపిస్తుంది. నాలాల పూడికతీత పూర్తి కాకపోవడంతో మళ్ళీ మునిగిపోయింది హైదరాబాద్.…
    ←1…1,4241,4251,4261,4271,428…1,494→

తాజావార్తలు

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • LPG Gas Supply: ఎల్‌పీజీపై కేంద్రం చర్యలు.. ఎస్మా ప్రయోగం

  • Dhurandhar – 2 : ధురంధర్ 2’ ఏకంగా 45 దేశాల్లో సంచలనం..

  • Tollywood : డిఫరెంట్ స్టోరీలతో వస్తున్న స్టార్ డైరెక్టర్ శిష్యులు..

  • Kuldeep Yadav Marriage Date: ముహూర్తం ఫిక్స్.. పెళ్లిపీటలెక్కనున్న కుల్దీప్ యాదవ్, పెళ్లి కూతురు ఎవరంటే?

ట్రెండింగ్‌

  • భారీ బ్యాటరీలు, కొత్త చిప్‌సెట్లతో మార్చి 17న లాంచ్‌కు సిద్ధమైన POCO X8 Pro, X8 Pro Max 5G స్మార్ట్ ఫోన్స్..!

  • Sanju Samson History: టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో సంజు నయా చరిత్ర.. హేమాహేమీలకు కూడా సాధ్యం కాలే!

  • India Performance: బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతాలు.. టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్ ప్లేయర్స్ ఇండివిజువల్ పెర్ఫామెన్స్ ఇదే!

  • Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions