Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదుకు ఆదేశాలు
      #కరీంనగర్

      ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదుకు ఆదేశాలు

      మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై కేసు నమోదు చేయాలని త్రీటౌన్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది కరీంనగర్‌ మున్సిఫ్‌ కోర్టు.. హిందూ దేవతలను ప్రతిజ్ఞ ద్వారా కించపరిచారంటూ న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి ఫిర్యాదు చేయగా… ప్రవీణ్‌ కుమార్‌పై కేసు నమోదుకు మున్సిఫ్‌ కోర్టు జడ్డి ఆదేశాలు జారీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా మూడో పట్టణ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వోకు ప్రిన్సిపాల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్మేజిస్ట్రేట్ సాయిసుధ ఆదేశాలు ఇచ్చారు. కాగా,…
    • రెండో విడతలో గొర్ల పంపిణీ కోసం 6 వేల కోట్లు…
      #తెలంగాణ

      రెండో విడతలో గొర్ల పంపిణీ కోసం 6 వేల కోట్లు…

      తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలౌతున్నాయు. మొదటి విడతలో గొర్ల కాపర్లకు రూ. 5 వేల కోట్లతో 3లక్షల 71 వేల మందికి గొర్రెల పంపిణీ చేశారు. రెండో విడతలో గొర్ల పంపిణీ కోసం 6 వేల కోట్లు రూపాయలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు అని టీఆర్ఎస్, రాజ్యసభ ఎంపీ లింగయ్య యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో డీడీలు కట్టిన…
    • శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద…
      #తెలంగాణ

      శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద…

      శ్రీశైలం జలాశయానికి వస్తున్న వరద నీరు తగ్గుతుంది. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలతో ఎగువ నుండి వచ్చిన వరద కారణంగా పెరిగిన ఇన్ ఫ్లో ఇప్పుడు తగ్గుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 45,111 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 28,252 క్యూసెక్కులు గానే ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 842.50 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం…
    • ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : భూముల విలువలో మార్పు అవసరం
      #వీడియోలు

      ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : భూముల విలువలో మార్పు అవసరం

    • తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు…
      #Top Story

      తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు…

      గ‌త కొన్ని రోజుల‌గా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి.  వాతావ‌ర‌ణంలో భారీ మార్పులు చోటు చేసుకోవ‌డంతో పాటుగా రుతుప‌వ‌నాలు చురుగ్గా సాగుతుండ‌టంతో వ‌ర్షాలు కురుస్తున్నాయి.  తెలంగాణ‌లోని నిజామాబాద్ లో అర్ధ‌రాత్రి నుంచి భారీ వ‌ర్షం కురుస్తున్న‌ది.  ఈ వ‌ర్షానికి రోడ్లు, ప‌లు కాల‌నీలు జ‌ల‌మ‌యం అయ్యాయి.  ఉమ్మ‌డి వ‌రంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వ‌ర్షం కురుస్తున్న‌ది.  దీంతో వాగులు వంక‌లు, జ‌లాశ‌యాలు నిండుకుండ‌లా మారాయి.  ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి.   Read:…
    • ఆరోగ్యశాఖ హెచ్చరిక: జరా భద్రం…
      #Top Story

      ఆరోగ్యశాఖ హెచ్చరిక: జరా భద్రం…

      క‌రోనా సెకండ్ వేవ్‌లో కేసులు త‌క్కువ‌గా న‌మోద‌వుతున్నా, ఇంకా పూర్తిగా నియంత్రలోకి రాలేదు.  మొద‌టి వేవ్‌లో ఆల్ఫార‌కం వేరియంట్ ఎక్కువ‌గా వ్యాప్తి చెందితే, రెండో ద‌శ‌లో డెల్టావేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంద‌ని, సెకండ్ వేవ్ లో వ్యాప్తి చెందుతున్న ఈ డెల్టా వేరియంట్ కు వ్యాప్తిచెందే గుణం అధికంగా ఉంద‌ని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది.  ఇలాంటి స‌మ‌యంలో సెకండ్ వేవ్ తొల‌గిపోయింద‌ని అనుకోవ‌డం పోర‌పాటే అని, త‌ప్ప‌ని స‌రిగా మాస్కులు ధ‌రించాల‌ని తెలియ‌జేసింది.  నిబంధ‌న‌లు ఉల్లంఘించి…
    • బోనాల పాట.. సింగర్ మంగ్లీపై సీపీకి ఫిర్యాదు
      #Top Story

      బోనాల పాట.. సింగర్ మంగ్లీపై సీపీకి ఫిర్యాదు

      తెలంగాణలో బోనాల సీజన్‌ ప్రారంభమైపోయింది.. ఇప్పటికే బోనాల పాటలు అదరగొడుతున్నాయి.. ప్రతీ పండుగకు ఓ పాట విడుదల చేసినట్టుగానే.. ఈ సారి కూడా ఓ పాటను వదిలారు సింగర్‌ మంగ్లీ.. అయితే, పాటలోని కొన్ని పదాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు.. బోనాల పాటలో తప్పుడు పదాలు ఉపయోగించారంటూ మంగ్లీపై రాచకొండ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ కార్పొరేటర్లు. బోనాల పాటలో అమ్మవారిపై తప్పుడు పదాలు ఉపయోగించారని పేర్కొన్న నేతలు.. తక్షణమే…
    • తెలంగాణ కరోనా అప్డేట్‌..24 గంటల్లో
      #తెలంగాణ

      తెలంగాణ కరోనా అప్డేట్‌..24 గంటల్లో

      తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 657 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి… మరో ఇద్దరు మృతిచెందారు.. ఇదే సమయంలో 704 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,38,030 కు చేరుకోగా.. ఇప్పటి వరకు 6,24,477 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. మృతుల సంఖ్య 3,766కు పెరిగింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 97.87…
    • 77 ఏళ్ల వృద్ధుడితో చాటింగ్‌… డేటింగ్‌ పేరుతో రూ.11 లక్షలు మోసం
      #తెలంగాణ

      77 ఏళ్ల వృద్ధుడితో చాటింగ్‌… డేటింగ్‌ పేరుతో రూ.11 లక్షలు మోసం

      కరోనా వైరస్ ఓ వైపు కల్లోలం సృష్టిస్తుంటే.. మరోవైపు సైబర్‌ నేరగాళ్లు పంజా విసురుతున్నారు.. కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు.. తాజాగా సైబర్ కేటుగాళ్ల బాధితుల జాబితాలో ఓ 77 ఏళ్ల వృద్ధుడు చేరాడు.. సరదాగా డేటింగ్ అంటూ చాటింగ్‌తో స్టార్ట్‌ అయ్యి.. చివరకు రూ.11 లక్షలు పోగుట్టుకున్న తర్వాత గానీ ఆ వృద్ధుడికి తాను చీటింగ్‌కు గురయ్యాను అనే సంగతి తెలిసిరాలేదు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన ఓ 77 ఏళ్లు వృద్ధుడు..…
    • కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్‌సీ లేఖ.. 50:50 పంచాలి..!
      #తెలంగాణ

      కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్‌సీ లేఖ.. 50:50 పంచాలి..!

      కృష్ణా నది జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. మంత్రులు, నేతల మధ్య మాటల యుద్ధం సాగగా… కేంద్ర ప్రభుత్వం గెజిట్లతో వివాదాలకు తెరదింపాలని చూసింది.. కానీ, వాటిపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. మరోవైపు.. కృష్ణా నదీ జలాలను 50:50 నిష్పత్తిలో పంచాలని కోరుతూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డును లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం.. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ ఛీప్‌ మురళీధర్‌రావు కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు…
    ←1…1,4001,4011,4021,4031,404…1,503→

తాజావార్తలు

  • Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్‌కు కలిసొచ్చింది ఇదే…

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!

  • MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్

  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?

  • Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions