కేవలం ఎన్నికల కోసమే ప్రకటన లాగా కనిపిస్తోంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఎన్నికలపు యమా అని రెండు రోజుల పాటు కేసీఆర్ క్యాబినెట్ మీటిం అయితే పెట్ట గలిగారు కానీ ప్రజలకు ఉపయోగ పడే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. 7 ఏళ్ల తర్వాత నిద్ర లేచి ఈ రోజు ఫుడ్ ప్రాసెస్సింగ్ యూనిట్స్ గురించి సీఎం మాట్లాడుతున్నారు. 2014 లోనే కేంద్రం లోని మోడీ ప్రభుత్వం రాష్ట్రం లో నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మంజూరు చేసింది. వీటికి 50 శాతం సబ్సిడీ కూడా కేంద్రమే భరిస్తుందని ప్రకటించింది. అయితే ఇన్నాళ్లు ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదు. 7 ఏళ్ల తర్వాత నిద్ర లేచి కేసీఆర్ ఇపుడు హడావుడి చేస్తున్నారు. కేవలం ఎన్నికల కోసం ప్రకటన లాగా కనిపిస్తోంది దేవుడి దయతో వర్షాలు సమృద్ధిగా కురిసి కొద్దిగా పంట దిగుబడి పెరిగితే అదేదో తన ఘనతగా కేసీఆర్ చేప్పుకుంటున్నరు అన్నారు.
కేంద్ర సంస్థలు ఇచ్చేనిధులతో చేసే ధాన్యం కొనుగోలులో కూడా ఈ ప్రభుత్వం విఫలం అయింది. ధాన్యం తడిసి రైతులు బాగా నష్ట పోయారు. ఇంకా అందరికి రుణ మాఫీ కాలేదు. ఈ సర్కారు దగ్గర రైతుల కోసం క్రెడిట్ ప్లాన్ లేనే లేదు. రైతులకు బ్యాంక్ లోన్ ఇప్పించడం లో ప్రభుత్వం ఫెయిల్ అయింది. రైతు బంధు డబ్బుల్ని బ్యాంకులు వడ్డీ లో కట్ చేసుకున్నారు. ప్రత్యామ్నాయ పంట సాగులో రైతులకు ప్రోత్సాహం లేదు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసే ప్రకటనలు తప్ప అమలు చేసే ఛాన్స్ కనిపింఛడం లేదు అని పేర్కొన్నారు.కేవలం ఎన్నికల కోసమే ప్రకటన లాగా కనిపిస్తోంది…
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
తాజావార్తలు
-
Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
-
SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!