Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • కేసీఆర్‌ ప్రధాని కావాలి.. దేశం మొత్తం అభివృద్ధి-టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే
      #తెలంగాణ

      కేసీఆర్‌ ప్రధాని కావాలి.. దేశం మొత్తం అభివృద్ధి-టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే

      తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ప్రధానమంత్రి కావాలి.. అప్పుడే తెలంగాణలో జరుగుతోన్న అభివృద్ధి దేశం మొత్తం జరుగుతుందన్నారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి.. మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అక్కడ మొక్కలు పెద్దగా కనిపించలేదు… అందుకే కరువు కాటకాలు ఎదుర్కుంటున్నారని.. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ భవిష్యత్ దృష్టితో హరితహారం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని.. కేసీఆర్‌ ప్రధాన మంత్రి అయితే దేశం మొత్తం ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి.. ఇక,…
    • గోదావరి ఉద్ధృతి.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
      #ఆంధ్రప్రదేశ్

      గోదావరి ఉద్ధృతి.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

      ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.. భద్రాచలం దగ్గర 43 అడుగులకు చేరింది గోదావరి నీటిమట్టం.. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.. గోదావరి పరివాహక ప్రాంతాలను అలర్ట్ చేశారు.. ఇక, అత్యవసర సేవల కోసం కంట్రోల్‌ రూమ్‌లను కూడా ఏర్పాటు చేశారు.. ఇటు, దేవీపట్నం మండలంలోని 33 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. పోలవరం ప్రాజెక్టు దగ్గర కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.. ఎగువ కాపర్‌ డ్యామ్‌పై గోదావరి ఉగ్రరూపం…
    • శ్రీశైలం హైవేపై ఘోర ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి
      #తెలంగాణ

      శ్రీశైలం హైవేపై ఘోర ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి

      హైద‌రాబాద్ – శ్రీ‌శైలం హైవేపై జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో అచ్చ‌పేట మండ‌లం చెన్నారం గేట్ ద‌గ్గ‌ర శ్రీ‌శైలం హైవేపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది ప్రాణాలు విడిచారు.. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ప్ర‌మాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జ‌య్యాయి. ఇక‌, ఈ ప్ర‌మాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు సీఎం కేసీఆర్.. ప్ర‌మాదం గురించి తెలిసిన…
    • తెలంగాణ కోవిడ్ అప్‌డేట్‌
      #తెలంగాణ

      తెలంగాణ కోవిడ్ అప్‌డేట్‌

      తెలంగాణ క‌రోనా కేసులు స్థిరంగా కొన‌సాగుతున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,20,530 శాంపిల్స్ ప‌రీక్షించ‌గా.. 643 మందికి పాజిటివ్‌గా తేలింది.. మ‌రో న‌లుగురు కోవిడ్ బాధితులు మృతిచెంద‌గా.. తాజాగా 767 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,40,012కు చేరుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 3,778 మంది మృతిచెందారు.. 6,26,505 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. రాష్ట్రంలో రిక‌వ‌రీ…
    • తెలంగాణ‌లో 60 శాతం మందిలో కోవిడ్ యాంటీ బాడీలు
      #తెలంగాణ

      తెలంగాణ‌లో 60 శాతం మందిలో కోవిడ్ యాంటీ బాడీలు

      క‌రోనా ఫ‌స్ట్ వేవ్ ముగిసిపోయి.. సెకండ్ వేవ్ ఇంకా కొన‌సాగుతూనే ఉంది.. మ‌రోవైపు థ‌ర్డ్ వేవ్ కూడా ప్రారంభ‌ద‌శ‌లో ఉందంటూ ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.. ఈ స‌మ‌యంలో.. సీరం స‌ర్వేలో ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగుచూశాయి.. తెలంగాణలో ఇటీవల నాలుగో దఫా సీరం సర్వేని నిర్వహించింది ఐసీఎంఆర్ అనుబంధ సంస్థ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ … ఆ స‌ర్వేలో 60 శాతం మందిలో కోవిడ్ యాంటీ బాడీలను గుర్తించినట్టు ప్రకటించింది.…
    • ఏరోస్పేస్ రంగంలో అద్భుత అవకాశాలు: కేటీఆర్‌
      #తెలంగాణ

      ఏరోస్పేస్ రంగంలో అద్భుత అవకాశాలు: కేటీఆర్‌

      రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో ఎదిగేందుకు తెలంగాణ రాష్ట్రంలో అద్భుత అవకాశాలున్నాయని.. ఈ రంగాల్లో మరిన్ని పెట్టుబడులకు కంపెనీలు ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదారాబాద్ తాజ్‌కృష్ణలో టాటా బోయింగ్ డిఫెన్స్ ఏరోస్పేస్ కంపెనీ విజయోత్సవ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. టాటా బోయింగ్ హైదారాబాద్ ఫెసిలిటీలో తయారైన 100 AH-64 అపాచి ఫ్యూస్‌ లైజ్ డెలివరీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తక్కువ సమయంలోనే ఈ మైల్ స్టోన్ అందుకున్న కంపెనీని…
    • రాయలసీమ ఎత్తిపోతల పథకం.. కృష్ణా బోర్డుకు ఎన్జీటీ కీల‌క ఆదేశాలు
      #ఆంధ్రప్రదేశ్

      రాయలసీమ ఎత్తిపోతల పథకం.. కృష్ణా బోర్డుకు ఎన్జీటీ కీల‌క ఆదేశాలు

      రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప్రాజెక్టు వ్య‌వ‌హారం ఏపీ, తెలంగాణ మ‌ధ్య కాక‌రేపాయి.. ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు, ఫిర్యాదులు.. ఇలా చాలా వ‌ర‌కే వెళ్లింది వ్య‌వ‌హారం.. అయితే, విష‌యంలో కృష్ణా న‌ది యాజ‌మాన్య‌బోర్డుకు కీల‌క ఆదేశాలు జారీ చేసింది నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ (ఎన్జీటీ), చెన్నై బెంచ్.. సొంతంగా తనిఖీలు జరిపి నివేదిక ఇవ్వాలని కృష్ణా బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు తనిఖీలకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదన్న కృష్ణా బోర్డు నివేదనను పరిగణలోకి…
    • ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : తెలంగాణ కాంగ్రెస్ లో జోష్.. బీజేపీ వెనుకపడుతుందా..?
      #వీడియోలు

      ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : తెలంగాణ కాంగ్రెస్ లో జోష్.. బీజేపీ వెనుకపడుతుందా..?

    • తెలంగాణ వాతావరణ సూచన…
      #తెలంగాణ

      తెలంగాణ వాతావరణ సూచన…

      నిన్న ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ఈ రోజు ఒడిస్సా,పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం ప్రాంతములో కొనసాగుతుంది. ఈ అల్పపీడనంకి అనుభందంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 5.8 కిమీ ఎత్తు వరకు కొనసాగుతుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు అనేక ప్రదేశములలో రేపు చాలా ప్రదేశములలో మరియు ఎల్లుండి కొన్ని ప్రదేశములలో వచ్చే అవకాశములు వున్నవి. వాతావరణ హెచ్చరికలు : ఈ…
    • ఈట‌ల‌పై మోత్కుప‌ల్లి ఫైర్‌…కారెక్క‌డం ఖాయ‌మే…!!
      #Top Story

      ఈట‌ల‌పై మోత్కుప‌ల్లి ఫైర్‌…కారెక్క‌డం ఖాయ‌మే…!!

      బీజేపీలో చేరిన ఈట‌ల‌పై మోత్కుప‌ల్లి న‌ర్సింహులు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  ఈట‌ల అవినీతి నాయ‌కుడ‌ని, అవినీతి ద్వారా కోట్లాది రూపాయ‌లు సంపాదించార‌ని అలాంటి అవినీతి నాయ‌కుడిని బీజేపీలో చేర్చుకుంటార‌ని మోత్కుప‌ల్లి ప్ర‌శ్నించారు.  ముఖ్య‌మంత్రి నిర్వ‌హించిన ద‌ళిత‌బంధు కార్య‌క్ర‌మానికి మోత్కుప‌ల్లి హాజ‌రైన సంగ‌తి తెలిసిందే.   ఈ కార్య‌క్ర‌మం త‌రువాత ఆయ‌న ఈ విధ‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం.  అంతేకాదు, మోత్కుప‌ల్లి బీజేపీకి కూడా రాజీనామా చేశారు.  త‌న‌లాంటి వారు బీజేపీలో ఇమ‌డ‌లేరని, ఎమ్మెల్యేగా 30 ఏళ్ల అనుభ‌వం…
    ←1…1,3971,3981,3991,4001,401…1,503→

తాజావార్తలు

  • Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్‌కు కలిసొచ్చింది ఇదే…

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!

  • MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్

  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?

  • Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions