Home
Tech News
Tech News News
-
Instagram : ‘క్లోజ్ ఫ్రెండ్స్ ఆన్ లైవ్’ సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చిన ఇన్స్టాగ్రామ్..
Close Friends on Live Feature in Instagram ప్రముఖ సోషల్ నెట్వర్క్ ఇన్స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్తో ముందుకు వచ్చింది. ప్రత్యక్ష ప్రసారాన్ని కేవలం సన్నిహిత స్నేహితులకు మాత్రమే పరిమితం చేసే ఎంపిక ఇప్పుడు ఉంది. ఇది ‘ క్లోజ్ ఫ్రెండ్స్ ఆన్ లైవ్ ‘(Close Friends on Live) పేరుతో అందుబాటులో ఉంది. వినియోగదారులు తమ సన్నిహిత స్నేహితుల జాబితా నుండి ఎవరినైనా జోడించవచ్చు లేదా తీసివేయవచ్చు. AP Assembly: అసెంబ్లీ రేపటికి వాయిదా..… -
SIM Block : కోటి కంటే ఎక్కువ సిమ్ కార్డ్లను బ్లాక్ చేసిన టెలికాం.. ఎందుకంటే..?
ఇటీవలి నివేదిక ప్రకారం, మోసపూరిత కార్యకలాపాల కారణంగా దేశవ్యాప్తంగా 18 లక్షల మొబైల్ కనెక్షన్లను టెలికాం ఆపరేటర్లు డిస్కనెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా, గత ఏడాది ఏప్రిల్ 30 నాటికి, టెలికాం మంత్రిత్వ శాఖ మోసాలను నిరోధించడానికి దాదాపు 1.66 కోట్ల కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసినట్లు టెలికాం అధికారులు న్యూస్ మీడియా న్యూస్ 18కి తెలిపారు. ఈ చర్యలు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT)తో సహా చట్ట అమలు సంస్థల నేతృత్వంలోని వివరణాత్మక దర్యాప్తును అనుసరిస్తాయి.… -
WhatsApp Update: కొత్త మార్పులతో మరింత కలర్ఫుల్ కాబోతున్న వాట్సాప్..
వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, అప్డేట్ లను అందిస్తోంది. ఇప్పుడు వాట్సాప్ మెటా యాజమాన్యంలోని కొత్త కలర్ ప్యాలెట్, కొత్త ఐకాన్లు, కొత్త టూల్స్ మరిన్నింటితో పూర్తిగా కొత్త డిజైన్ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్లకు కొత్త వాట్సాప్ యూజర్ ఇంటర్ఫేస్ రానుంది. వాట్సాప్ ప్రకారం., సరళమైన, ఆకర్షణీయమైన డిజైన్ను రూపొందించడానికి వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ మార్పులు చేయబడ్డాయి. కొత్తగా రాబోయే వాట్సాప్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలుసుకోండి. Also read: PM Modi:… -
Apple Watch 7: మహిళ ప్రాణాలను కాపాడిన ఆపిల్ వాచ్.. ఆపిల్ సీఈఓకు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి..
ఢిల్లీకి చెందిన పాలసీ పరిశోధకురాలు స్నేహ సిన్హాకు ఇటీవల యాపిల్ వాచ్ 7 బహుమతిగా లభించింది. ఇది చాలా ఫ్యాషన్గా, ట్రెండీగా ఉండడంతో ఆమెకు అది బాగా నచ్చింది. దాంతో ఆమె వాచ్ ధరించడం ప్రారంభించింది. ఆపిల్ వాచ్ 7లోని ఖచ్చితమైన ‘హార్ట్ రేట్ మానిటర్’ ఆమె ప్రాణాలను కాపాడింది. ఈ విషయాన్ని ఆమె యాపిల్ సీఈవో టిమ్ కుక్ కి తెలియజేసి కృతజ్ఞతలు తెలిపారు. Also Read: Chinaman: కార్మికులను బెల్టుతో తీవ్రంగా కొట్టిన చైనా… -
WhatsApp Update: జిమెయిల్ తో పనిలేకుండా సరికొత్త కొత్త ఫీచర్ ను అందించనున్న వాట్సాప్..
వినియోగదారుల సౌకర్యార్థం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ను ప్రకటించింది. ఈ ఫీచర్ ఏదైనా ఈవెంట్ని నేరుగా అప్లికేషన్లో ప్లాన్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ కొత్త ఫీచర్ని ఉపయోగించి ఈవెంట్ ఆహ్వానాలను పంపవచ్చు. వాట్సాప్ గ్రూప్ లు, కమ్యూనిటీల కోసం ఈవెంట్ల ఫీచర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ ఫీచర్ లో ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలు లేదా వారాంతపు పార్టీలకు సంబంధించి వాటి వివరాలను… -
Google Chrome: సెక్యూరిటీ అలెర్ట్.. గూగుల్ క్రోమ్ వాడుతున్నారా.. అప్డేట్ చేయకపోతే రిస్కె..
ప్రముఖ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ భారతదేశంలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఈ బ్రౌజర్ని లక్షలాది మంది ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు వారంతా పెను ప్రమాదంలో పడ్డారు. భారత ప్రభుత్వ భద్రతా సంస్థ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) వారి కోసం ఒక ముఖ్యమైన భద్రతా హెచ్చరికను జారీ చేసింది. క్రోమ్ వెబ్ బ్రౌజర్ యొక్క పాత వెర్షన్ లను ఉపయోగించే వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఎందుకంటే., ఈ పాత వర్షన్… -
OnePlus Nord 4: నయా స్మార్ట్ఫోన్ తీసుకరాబోతున్న వన్ప్లస్.. ఫీచర్లు ఇవే..
నార్డ్ సిరీస్ లో భాగంగా వన్ ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయాలనుకుంటోంది. వన్ ప్లస్ ఏస్ 3V త్వరలో నార్డ్ 4 యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ గా ప్రపంచ మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ గత నెలలో చైనీస్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. ఇందులో 12GB ర్యామ్ ఉంది. ఈ ఫోన్ యొక్క ఇతర ఫీచర్లను చూస్తే.. ఇంటర్నెట్లో లభించే సమాచారం ఆధారంగా..,… -
iQOO Smartphones: ఒకేసారి మూడు మోడళ్ల ఫోన్స్ లాంచ్.. మరి ధరలు ఎలా ఉన్నాయంటే..?!
రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా మారుతున్న టెక్నాలజీ కారణంగా మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు వాటిని అనుసరిస్తూ కొత్త మోడల్స్ మార్కెట్లోకి తీసుకువస్తుంటాయి. ఇందులో భాగంగానే తాజాగా చైనీస్ టెక్ కంపెనీ iQOO మరోసారి స్టైలిష్ లుక్స్ తో కూడిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొస్తుంది. ఈ ఫోన్స్ ను మిడ్ రేంజ్ బడ్జెట్ లో ఎక్కువగా ఫోన్లను లాంచ్ చేస్తుంది. ఇక ఈ కంపెనీకి మొబైల్స్ కు గ్లోబల్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందనే విష్యం తెలిసిందే.… -
TCS: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. పెరుగనున్న జీతాలు..
TCS: భారతీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టీసీఎస్) ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది. త్వరలో ఉద్యోగులకు జీతాల పెంపు ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్సైట్ ఉద్యోగులు 7-8 శాతం వరకు జీతాల పెంపును పొందవచ్చు, అయితే ఆన్సైట్ సిబ్బందికి మాత్రం 2-4 శాతం పెంపు ఉండే అవకాశం ఉంది. ఈ ఇంక్రిమెంట్లు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం జీతాల పెంపు ప్రక్రియ పూర్తయ్యే దశలో ఉందని సంస్థ చెబుతోంది. ఇదిలా ఉంటే మెరుగైన… -
Google + AI : ఆండ్రాయిడ్ వినియోగదారులకు అద్భుతమైన ఏఐ ఫీచర్స్.. అవేంటంటే?
Google + AI : గత కొంతకాలంగా AI పట్ల ప్రజల్లో విస్తృతమైన అవగాహన పెరుగుతోంది. ఈ ట్రెండ్ను కొనసాగిస్తూ అనేక టెక్ కంపెనీలు తమ సర్వీసుల్లో AIని ప్రవేశపెట్టడం ప్రారంభించాయి.
తాజావార్తలు
-
Free LPG Cylinders Scheme: గుడ్న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
-
Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..
-
Trump: రష్యా, ఉక్రెయిన్కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
-
Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!