ఇటీవల దక్షిణ కొరియాలో ప్రారంభించిన సామ్ సంగ్ మొట్టమొదటి గెలాక్సీ Z ట్రై-ఫోల్డ్ ఇప్పుడు చైనాలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. దీనిని ప్రపంచ మార్కెట్ కు తీసుకురావడానికి సామ్ సంగ్ రెడీ అవుతోంది. కొత్త ట్రై-ప్యానెల్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ టాబ్లెట్ లాంటి 10.0-అంగుళాల QXGA+ డైనమిక్ AMOLED 2X ఇన్నర్ డిస్ప్లే, 6.5-అంగుళాల పూర్తి-HD+ కవర్ స్క్రీన్తో వస్తుంది. గెలాక్సీ చిప్సెట్ కోసం స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ అమర్చారు. 16GB వరకు RAM, 1TB నిల్వ,…
Apple Warns: ఐఫోన్ వినియోగదారులకు ఆపిల్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్- క్రోమ్ బ్రౌజర్ను వాడటం మానేయాలని సూచించింది. క్రోమ్తో పోలిస్తే సఫారి మీ గోప్యతను నిజంగా కాపాడుతుందని తెలియజేసింది.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఒప్పో రెనో 15C ని మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సమాచారం. అధికారిక లాంచ్కు ముందు, చైనాలో జరిగిన రెనో 15 సిరీస్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఒప్పో ఈ హ్యాండ్సెట్ ను టీజ్ చేసింది. ఫోనుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. Also Read:Magicpin – Rapido: రాపిడోతో చేతులు…
Moto G57 Power: మోటరోలా సంస్థకు చెందిన కొత్త G Power సిరీస్లోని Moto G57 Power స్మార్ట్ఫోన్ ను నవంబర్ 24న భారత మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇటీవల గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశపెట్టిన తరువాత ఇప్పుడు భారత వినియోగదారులకూ అందుబాటులోకి రాబోతోంది. కొత్త Snapdragon 6s Gen 4 SoC చిప్సెట్తో ప్రపంచంలో మొదటిసారిగా రాబోతున్న ఈ స్మార్ట్ఫోన్ మిడ్ రేంజ్ విభాగంలో మంచి పనితీరును అందిస్తుంది. కెమెరా,…
ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ తన కస్టమర్లకు షాకిచ్చింది. తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ పోర్ట్ఫోలియో నుండి రూ. 189 ప్లాన్ను తొలగించింది. ఇది కంపెనీ వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ తర్వాత, వినియోగదారులు తమ నంబర్ను యాక్టివ్గా ఉంచడానికి ఇప్పుడు కనీసం రూ. 199కి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ను తొలగించడం ద్వారా, డేటా-సెంట్రిక్ ప్లాన్ల వైపు కంపెనీ తన ప్రాధాన్యతను సూచించింది. ఇండియన్ టెలికాం మార్కెట్లోని కస్టమర్లలో వాయిస్-ఓన్లీ ప్లాన్లు అంతగా…
Apple Fine UK: టెక్ దిగ్గజం యాపిల్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యాప్ స్టోర్ ఫీజుల విషయంలో యాపిల్ కంపెనీకి యుకెలో భారీ జరిమానా పడింది. ఈ కంపెనీ తన మార్కెట్ అధికారాన్ని దుర్వినియోగం చేసి డెవలపర్ల నుంచి అన్యాయమైన కమీషన్లు వసూలు చేసినందుకు కాంపిటీషన్ అప్పీల్ ట్రిబ్యునల్ (CAT) దోషిగా తేల్చింది. ఈ నిర్ణయంలో భాగంగా యాపిల్కు సుమారు £1.5 బిలియన్ (సుమారు రూ.1,75,43,34,00,000) జరిమానా విధించారు. READ ALSO: Rashmika Mandanna: ఆ పని…
Redmi Projector 4 Pro: తాజాగా Xiaomi తన కొత్త ప్రొజెక్టర్ను విడుదల చేసింది. ఈ కంపెనీ చైనాలో Redmi ప్రొజెక్టర్ 4 ప్రోను ప్రారంభించింది. Redmi వాచ్ 6, ఇతర IoT పరికరాలతో పాటు దీనిని కూడా ప్రారంభించారు. ఈ ప్రొజెక్టర్ మినిమలిస్ట్ బూడిద రంగు డిజైన్, ఫాబ్రిక్-చుట్టిన ముందు భాగాన్ని కలిగి ఆకర్షణీయంగా ఉంది. వాస్తవానికి ఈ ప్రొజెక్టర్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. రెడ్మి ప్రొజెక్టర్ 4 ప్రో 600 ల్యూమెన్స్ బ్రైట్నెస్ను కలిగి…
భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన భారతీ ఎయిర్టెల్కు టెలికమ్యూనికేషన్స్ విభాగం రూ.2.14 లక్షల జరిమానా విధించింది. కర్ణాటక టెలికాం సర్కిల్లోని సబ్స్క్రైబర్ వెరిఫికేషన్ నియమాలను పాటించడంలో టెలికాం విఫలమైనందున ఈ జరిమానా విధించినట్లు తెలిపింది. అవసరమైన ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయకుండానే కంపెనీ సిమ్ కార్డులను జారీ చేసిందని, ఇది దాని లైసెన్స్ షరతులను ఉల్లంఘించడమేనని DoT వెల్లడించింది. Also Read:CM Chandrababu: విజయవాడ వీధుల్లో సీఎం చంద్రబాబు కాలి నడక.. చిరు…
OPPO Reno14 5G Diwali Edition: ఓప్పో (Oppo) భారత మార్కెట్లో ప్రత్యేకంగా Reno14 5G దివాళీ ఎడిషన్ (OPPO Reno14 5G Diwali Edition) లాంచ్ చేసింది. గతంలో మింట్ గ్రీన్ వేరియంట్ను విడుదల చేసిన కంపెనీ ఈసారి పండుగ సీజన్ కోసం ప్రత్యేక ఎడిషన్ను తీసుకొచ్చింది. ఈ ఫోన్లో ఇండస్ట్రీలోనే మొదటి హీట్ సెన్సిటివ్ కలర్ చేంజింగ్ టెక్నాలజీని అందించారు. GlowShift టెక్నాలజీ ద్వారా ఫోన్ వెనుక భాగం శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా డీప్…
Xiaomi TV S Pro Mini LED 2026 Series: షియోమీ గ్లోబల్ మార్కెట్స్లో కొత్త TV లైన్అప్ Xiaomi TV S Pro Mini LED 2026 సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీలు 55 అంగుళాల, 65 అంగుళాల, 75 అంగుళాల డిస్ప్లే సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. అన్ని మోడల్స్ 4K రిజల్యూషన్తో పాటు QD-Mini LED ప్యానెల్స్, 144Hz రిఫ్రెష్ రేట్, 1,700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను సపోర్ట్ చేస్తాయి.…