Home
Tech News
Tech News News
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
Vivo S2 : దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత వివో (Vivo) నుండి S సిరీస్ స్మార్ట్ఫోన్లను మళ్లీ భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతుంది. లీకైన సమాచారం ప్రకారం.. కొత్త Vivo S2 స్మార్ట్ఫోన్ ఆగస్టు తొలి వారంలో భారత్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగే ప్రత్యేక సేల్లో ఈ ఫోన్ అమ్మకాలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే Vivo S2 భారతీయ ప్రమాణాల సంస్థ BIS సర్టిఫికేషన్ వెబ్సైట్లో కనిపించడం కూడా… -
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
Samsung Galaxy Z Fold8 Ultra: శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ సిరీస్లో భాగంగా గెలాక్సీ Z ఫోల్డ్8 అల్ట్రా (Galaxy Z Fold8 Ultra)ను లాంచ్ చేసింది. ఏడేళ్లుగా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల మార్కెట్ లో ఉన్నా, తొలిసారిగా అల్ట్రా (Ultra) బ్రాండింగ్ను ఫోల్డబుల్ విభాగంలోకి తీసుకొచ్చింది. అల్ట్రా స్లిమ్ డిజైన్: Galaxy Z Fold8 Ultraను విప్పితే కేవలం 4.1mm మందం మాత్రమే ఉండి.. బరువు 215 గ్రా. ఉంది. ఇందులో 8 అంగుళాల QXGA+ Dynamic… -
China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
China: సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధ (AI) సాంకేతికతల భద్రత, జాతీయ ప్రయోజనాల పరిరక్షణ నేపథ్యంలో చైనా కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. అత్యాధునిక AI టెక్నాలజీలు, సెమీకండక్టర్ చిప్ డిజైన్లు, సంబంధిత సాంకేతికతల ఎగుమతిపై మరింత కఠినమైన నిబంధనలు తీసుకురావాలని చైనా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రపంచ టెక్నాలజీ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ… -
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
ఒప్పో కొత్త స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది ఒక ముఖ్యమైన వార్త. కంపెనీ భారత మార్కెట్లో తన ఒప్పో K14 సిరీస్, ఒప్పో A6s ఫోన్ల ధరలను పెంచింది. విడిభాగాల వ్యయం పెరగడం, మెమొరీ చిప్ల ధరలు అధికమవ్వడం, సరఫరా వ్యవస్థలో తలెత్తిన సవాళ్ల కారణంగా కొన్ని మోడళ్లపై రూ. 4,000 వరకు ధరలు పెరిగాయి. ఈ కొత్త ధరలు ఆన్లైన్, ఆఫ్లైన్ ప్లాట్ఫారమ్లలో ఇప్పటికే అమలులోకి వచ్చాయి. ఒప్పో K14 వేరియంట్ల విషయానికి… -
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
Public Charging: ప్రస్తుత కాలంలో స్మార్ట్ఫోన్ మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ప్రయాణాల సమయంలో ఫోన్ బ్యాటరీ – లో అయితే వెంటనే ఛార్జింగ్ కోసం చాలా మంది విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, కేఫ్లలో అందుబాటులో ఉండే పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో హ్యాకర్లు తమ పరికరాలను అమర్చే అవకాశం ఉంటుందని… -
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
ఇన్ఫినిక్స్ సంస్థ తన ప్రీమియం స్మార్ట్ఫోన్ ‘NOTE 60 Pro’ను భారత మార్కెట్లో రెండు కొత్త ఆకర్షణీయమైన రంగుల్లో విడుదల చేసింది. ఐఫోన్ 17 ప్రో మోడల్ను పోలి ఉండే డిజైన్తో వచ్చిన ఈ ఫోన్, ఇప్పుడు ‘మిస్ట్ టైటానియం’, ‘ఫ్రాస్ట్ సిల్వర్’ అనే రెండు మెటాలిక్ ఫినిషింగ్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ కొత్త రంగులతో కలిపి ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.33,999గా నిర్ణయించారు. ఇది ఫ్లిప్కార్ట్, ఆఫ్లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.… -
OnePlus: ఇండియాను వదిలి వెళ్లి పోతున్న వన్ ప్లస్..? క్లారిటీ..
వన్ ప్లస్ (OnePlus) భారతదేశాన్ని వదిలి వెళ్తోందనే పుకార్లు మరోసారి హల్చల్ చేస్తున్నాయి. అయితే.. కంపెనీ ఈ ప్రచారాన్ని ఖండించింది. పేరెంట్ కంపెనీ ‘ఒప్పో’ (Oppo) తన గ్లోబల్ స్మార్ట్ఫోన్ వ్యాపారంలో పెద్ద మార్పులు చేయాలని యోచిస్తోందని బ్లూమ్బెర్గ్ నివేదించడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. అమెరికా, యూరప్ మార్కెట్లలో వన్ ప్లస్ తన కార్యకలాపాలను క్రమంగా తగ్గించుకోనుందని, భవిష్యత్తులో భారత్పైనా దీని ప్రభావం పడవచ్చని ఆ నివేదిక పేర్కొంది. అయితే.. వన్ ప్లస్ ఇండియా బిజినెస్ వైస్… -
New Smartphones: స్మూత్ డిస్ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..
భారత మార్కెట్లోకి రేపు (జూలై 16) రెండు అద్భుతమైన బడ్జెట్ స్మార్ట్ఫోన్లు అడుగుపెడుతున్నాయి. రియల్మీ నుంచి Realme Narzo C100x, వీవో నుంచి Vivo T5 Lite 44W 5G విడుదలవుతున్నాయి. ఈ రెండు ఫోన్ల ప్రత్యేకతలు మీకోసం. Vivo T5 Lite 44W 5G: డిస్ప్లే అండ్ ప్రాసెసర్: ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన భారీ డిస్ప్లేతో వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ , అధునాతన… -
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
Lenovo: భారత మార్కెట్లో లెనోవో (Lenovo) గేమింగ్ & ఎంటర్టైన్మెంట్ విభాగాలను లక్ష్యంగా చేసుకుని Lenovo LOQ గేమింగ్ మానిటర్ సిరీస్తో పాటు కొత్త Lenovo Tab Plus Gen 2 ట్యాబ్లెట్ను విడుదల చేసింది. అధునాతన డిస్ప్లే, AI ఆధారిత ఫీచర్లు, శక్తివంతమైన ఆడియో వ్యవస్థతో ఈ ఉత్పత్తులు వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. Lenovo Tab Plus Gen 2: Lenovo Tab Plus Gen 2ను వినోదం, చదువు, పని వంటి వివిధ అవసరాలకు… -
Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
గ్లోబల్ సప్లై చైన్లో మెమొరీ భాగాల ధరలు విపరీతంగా పెరగడం వల్ల యాపిల్ సంస్థ భారతదేశంలో తన మ్యాక్బుక్, ఐప్యాడ్ ధరలను భారీగా పెంచింది. కొన్ని మోడళ్లపై ఏకంగా రూ. 1 లక్ష వరకు ధర పెరిగింది. ఈ ధరల పెరుగుదల అనివార్యమని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ముందే సూచించగా.. ప్రస్తుతం పెరిగిన కొత్త ధరలు యాపిల్ ఇండియా వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. మ్యాక్బుక్ కొత్త ధరల వివరాలిలా.. మ్యాక్బుక్ ఎయిర్ 13-ఇంచ్ (M5).. దీని…
తాజావార్తలు
-
Prakash Raj: “కాక్రోచెస్ ప్రభుత్వాన్ని మోకాళ్లపైకి తెచ్చారు!” : ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
-
Sonam Wangchuk: ‘‘ఇది ప్రజాస్వామ్య విజయం’’.. కేంద్రమంత్రి రాజీనామాపై సోనమ్ వాంగ్చుక్..
-
Ponnam Prabhakar: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి యువత పోరాట విజయం
-
NIMS Hyderabad : నిమ్స్లో వైద్య రంగానికి మైలురాయి.. 2 గంటల్లోనే బ్రెయిన్ సర్జరీలు
-
CJP: ‘‘బొద్దింకతో పెట్టుకోకండి’’.. ప్రధాన్ రాజీనామా తర్వాత సీజేపీ..
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!