భారతీయ టాబ్లెట్ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునే దిశగా ఒప్పో సంస్థ ‘Oppo Pad 5’ను ప్రవేశపెట్టింది. విద్యార్థులు, ప్రొఫెషనల్స్ , గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని ఈ టాబ్లెట్ను అత్యుత్తమ స్పెసిఫికేషన్లతో రూపొందించారు. Kitchen Tips : సాఫ్ట్ రొట్టెల కోసం సీక్రెట్ చిట్కా.. పిండిలో ఇది కలిపితే మీ రొట్టెలు రోజంతా మెత్తగా ఉంటాయి.! ప్రధాన ఫీచర్లు , స్పెసిఫికేషన్లు: డిస్ప్లే: ఈ టాబ్లెట్ 12.1-అంగుళాల భారీ 3K రిజల్యూషన్ కలిగిన…
మెటా యాజమాన్యంలోని వాట్సాప్, తన ప్లాట్ఫారమ్ను నిరంతరం అప్డేట్ చేస్తూ యూజర్ ఎక్స్పీరియన్స్ను మెరుగుపరుస్తోంది. గ్రూప్ చాట్లలో కమ్యూనికేషన్ను సులభతరం చేసేందుకు , ముఖ్యమైన విషయాలను మిస్ కాకుండా ఉండేందుకు ఇప్పుడు మూడు ప్రధాన ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. 1. మెంబర్ ట్యాగ్స్ (Member Tags): అందరినీ అలర్ట్ చేయడం సులభం సాధారణంగా గ్రూప్ చాట్లో ఏదైనా ముఖ్యమైన మెసేజ్ వచ్చినప్పుడు అందరూ దానిని గమనించకపోవచ్చు. దీనిని అధిగమించేందుకు వాట్సాప్ ‘మెంబర్ ట్యాగ్స్’ ఫీచర్ను తెచ్చింది. ఎలా…
Blackberry Style Phone : మీరు పాత కాలపు బ్లాక్బెర్రీ ఫోన్లను, వాటిపై బటన్లతో టైపింగ్ చేయడాన్ని మిస్ అవుతున్నారా? అయితే మీ కోసమే “క్లిక్స్ కమ్యూనికేటర్” మార్కెట్లోకి వచ్చింది. ఐఫోన్ల కోసం ఫిజికల్ కీబోర్డ్ కేసులను తయారు చేసి పాపులర్ అయిన క్లిక్స్ సంస్థ, ఇప్పుడు నేరుగా ఒక ఆండ్రాయిడ్ ఫోన్నే రూపొందించింది. ఇది ముఖ్యంగా “కమ్యూనికేషన్” కోసం తయారు చేయబడిన పరికరం. ప్రత్యేకతలు, డిజైన్ : ఈ ఫోన్ చూడటానికి అచ్చం పాత బ్లాక్బెర్రీలా…
సాంకేతిక ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) హవానే నడుస్తోంది. అయితే, ఈ AI విప్లవం ఇప్పుడు సామాన్య వినియోగదారుల జేబుకు చిల్లు పెట్టబోతోంది. AI డేటా సెంటర్ల నుండి వస్తున్న విపరీతమైన డిమాండ్ కారణంగా గ్లోబల్ మార్కెట్లో RAM (ర్యామ్) , SSD (మెమరీ స్టోరేజ్) చిప్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఫలితంగా, 2026లో స్మార్ట్ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్ల ధరలు 5 నుండి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ప్రముఖ…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఏఐ తో గంటల్లో పూర్తయ్యే పనులు నిమిషాల్లోనే పూర్తవుతున్నాయి. ఇదే సమయంలో మరో భయం వెంటాడుతోంది. ఇప్పటికే పెరిగిన ఖర్చులను తగ్గించుకునేందుకు దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ పేరిట ఉన్నపళంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పుడు ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది బ్యాంకింగ్ రంగంలో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. Also Read:Iran: ఇరాన్లో తీవ్రమవుతున్న నిరసనలు.. భారతీయ విద్యార్థుల్లో భయాందోళనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్…
భారతీయ స్మార్ట్ఫోన్ బ్రాండ్ అయిన లావా, భారత మార్కెట్లో కొత్త బ్లేజ్ డుయో 5Gని విడుదల చేసింది. ఇది బ్లేజ్ డుయోలో కంపెనీ నుంచి వచ్చిన సెకండ్ స్మార్ట్ఫోన్, డ్యూయల్ OLED స్క్రీన్లతో దాని సెగ్మెంట్ నుండి వచ్చిన మొదటి స్మార్ట్ఫోన్. ఇది రెండు వేర్వేరు మెమరీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. 6GB RAM, 128GB స్టోరేజ్ ధర రూ. 16999. 8GB RAM, 128GB స్టోరేజ్ ధర రూ. 17999. ఈ స్మార్ట్ఫోన్ డిసెంబర్…
Smart Phone Price Hike: మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయాలని అనుకునే వారికి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలో స్మార్ట్ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇటీవల దక్షిణ కొరియాలో ప్రారంభించిన సామ్ సంగ్ మొట్టమొదటి గెలాక్సీ Z ట్రై-ఫోల్డ్ ఇప్పుడు చైనాలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. దీనిని ప్రపంచ మార్కెట్ కు తీసుకురావడానికి సామ్ సంగ్ రెడీ అవుతోంది. కొత్త ట్రై-ప్యానెల్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ టాబ్లెట్ లాంటి 10.0-అంగుళాల QXGA+ డైనమిక్ AMOLED 2X ఇన్నర్ డిస్ప్లే, 6.5-అంగుళాల పూర్తి-HD+ కవర్ స్క్రీన్తో వస్తుంది. గెలాక్సీ చిప్సెట్ కోసం స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ అమర్చారు. 16GB వరకు RAM, 1TB నిల్వ,…
Apple Warns: ఐఫోన్ వినియోగదారులకు ఆపిల్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్- క్రోమ్ బ్రౌజర్ను వాడటం మానేయాలని సూచించింది. క్రోమ్తో పోలిస్తే సఫారి మీ గోప్యతను నిజంగా కాపాడుతుందని తెలియజేసింది.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఒప్పో రెనో 15C ని మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సమాచారం. అధికారిక లాంచ్కు ముందు, చైనాలో జరిగిన రెనో 15 సిరీస్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఒప్పో ఈ హ్యాండ్సెట్ ను టీజ్ చేసింది. ఫోనుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. Also Read:Magicpin – Rapido: రాపిడోతో చేతులు…