సాంకేతిక ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) హవానే నడుస్తోంది. అయితే, ఈ AI విప్లవం ఇప్పుడు సామాన్య వినియోగదారుల జేబుకు చిల్లు పెట్టబోతోంది. AI డేటా సెంటర్ల నుండి వస్తున్న విపరీతమైన డిమాండ్ కారణంగా గ్లోబల్ మార్కెట్లో RAM (ర్యామ్) , SSD (మెమరీ స్టోరేజ్) చిప్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఫలితంగా, 2026లో స్మార్ట్ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్ల ధరలు 5 నుండి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ప్రముఖ…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఏఐ తో గంటల్లో పూర్తయ్యే పనులు నిమిషాల్లోనే పూర్తవుతున్నాయి. ఇదే సమయంలో మరో భయం వెంటాడుతోంది. ఇప్పటికే పెరిగిన ఖర్చులను తగ్గించుకునేందుకు దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ పేరిట ఉన్నపళంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పుడు ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది బ్యాంకింగ్ రంగంలో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. Also Read:Iran: ఇరాన్లో తీవ్రమవుతున్న నిరసనలు.. భారతీయ విద్యార్థుల్లో భయాందోళనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్…
భారతీయ స్మార్ట్ఫోన్ బ్రాండ్ అయిన లావా, భారత మార్కెట్లో కొత్త బ్లేజ్ డుయో 5Gని విడుదల చేసింది. ఇది బ్లేజ్ డుయోలో కంపెనీ నుంచి వచ్చిన సెకండ్ స్మార్ట్ఫోన్, డ్యూయల్ OLED స్క్రీన్లతో దాని సెగ్మెంట్ నుండి వచ్చిన మొదటి స్మార్ట్ఫోన్. ఇది రెండు వేర్వేరు మెమరీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. 6GB RAM, 128GB స్టోరేజ్ ధర రూ. 16999. 8GB RAM, 128GB స్టోరేజ్ ధర రూ. 17999. ఈ స్మార్ట్ఫోన్ డిసెంబర్…
Smart Phone Price Hike: మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయాలని అనుకునే వారికి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలో స్మార్ట్ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇటీవల దక్షిణ కొరియాలో ప్రారంభించిన సామ్ సంగ్ మొట్టమొదటి గెలాక్సీ Z ట్రై-ఫోల్డ్ ఇప్పుడు చైనాలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. దీనిని ప్రపంచ మార్కెట్ కు తీసుకురావడానికి సామ్ సంగ్ రెడీ అవుతోంది. కొత్త ట్రై-ప్యానెల్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ టాబ్లెట్ లాంటి 10.0-అంగుళాల QXGA+ డైనమిక్ AMOLED 2X ఇన్నర్ డిస్ప్లే, 6.5-అంగుళాల పూర్తి-HD+ కవర్ స్క్రీన్తో వస్తుంది. గెలాక్సీ చిప్సెట్ కోసం స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ అమర్చారు. 16GB వరకు RAM, 1TB నిల్వ,…
Apple Warns: ఐఫోన్ వినియోగదారులకు ఆపిల్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్- క్రోమ్ బ్రౌజర్ను వాడటం మానేయాలని సూచించింది. క్రోమ్తో పోలిస్తే సఫారి మీ గోప్యతను నిజంగా కాపాడుతుందని తెలియజేసింది.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఒప్పో రెనో 15C ని మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సమాచారం. అధికారిక లాంచ్కు ముందు, చైనాలో జరిగిన రెనో 15 సిరీస్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఒప్పో ఈ హ్యాండ్సెట్ ను టీజ్ చేసింది. ఫోనుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. Also Read:Magicpin – Rapido: రాపిడోతో చేతులు…
Moto G57 Power: మోటరోలా సంస్థకు చెందిన కొత్త G Power సిరీస్లోని Moto G57 Power స్మార్ట్ఫోన్ ను నవంబర్ 24న భారత మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇటీవల గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశపెట్టిన తరువాత ఇప్పుడు భారత వినియోగదారులకూ అందుబాటులోకి రాబోతోంది. కొత్త Snapdragon 6s Gen 4 SoC చిప్సెట్తో ప్రపంచంలో మొదటిసారిగా రాబోతున్న ఈ స్మార్ట్ఫోన్ మిడ్ రేంజ్ విభాగంలో మంచి పనితీరును అందిస్తుంది. కెమెరా,…
ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ తన కస్టమర్లకు షాకిచ్చింది. తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ పోర్ట్ఫోలియో నుండి రూ. 189 ప్లాన్ను తొలగించింది. ఇది కంపెనీ వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ తర్వాత, వినియోగదారులు తమ నంబర్ను యాక్టివ్గా ఉంచడానికి ఇప్పుడు కనీసం రూ. 199కి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ను తొలగించడం ద్వారా, డేటా-సెంట్రిక్ ప్లాన్ల వైపు కంపెనీ తన ప్రాధాన్యతను సూచించింది. ఇండియన్ టెలికాం మార్కెట్లోని కస్టమర్లలో వాయిస్-ఓన్లీ ప్లాన్లు అంతగా…
Apple Fine UK: టెక్ దిగ్గజం యాపిల్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యాప్ స్టోర్ ఫీజుల విషయంలో యాపిల్ కంపెనీకి యుకెలో భారీ జరిమానా పడింది. ఈ కంపెనీ తన మార్కెట్ అధికారాన్ని దుర్వినియోగం చేసి డెవలపర్ల నుంచి అన్యాయమైన కమీషన్లు వసూలు చేసినందుకు కాంపిటీషన్ అప్పీల్ ట్రిబ్యునల్ (CAT) దోషిగా తేల్చింది. ఈ నిర్ణయంలో భాగంగా యాపిల్కు సుమారు £1.5 బిలియన్ (సుమారు రూ.1,75,43,34,00,000) జరిమానా విధించారు. READ ALSO: Rashmika Mandanna: ఆ పని…