55 inch Smart TV : భారత మార్కెట్లో స్మార్ట్ టీవీలకు డిమాండ్ నిరంతరం పెరిగింది. ఇప్పుడు ప్రజలు స్మార్ట్ఫోన్లతో పాటు తమ ఇళ్లలో స్మార్ట్ టీవీలను చూసేందుకు ఇష్టపడుతున్నారు.
ఆపిల్ కొద్ది రోజుల క్రితం ఐఫోన్ 16 సిరీస్ను విడుదలైన విషయం తెలిసిందే. చాలా మంది ఐఫోన్ ప్రియులు దీన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఐఫోన్ 17 సిరీస్కు సంబంధించి లీకైన నివేదికలు వెలువడటం ప్రారంభించాయి.
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కారు దొంగతనానికి సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. అయితే ఒక వ్యక్తి తన ఎయిర్పాడ్ల సహాయంతో రూ. 5 కోట్ల విలువైన తన ఫెరారీ కారును కనుగొన్నాడు.
భారత్లో త్వరలో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఈ-కామర్స్ కంపెనీలు తమ సన్నాహాలు ప్రారంభించాయి. ఇందులో తమ సేల్ను ప్రకటించిన ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి పేర్లు కూడా ఉన్నాయి.
Vivo V40: Vivo ఇటీవలే Vivo V40 సిరీస్ను ప్రారంభించింది. ఇందులో రెండు హ్యాండ్సెట్లు ఉన్నాయి. ఒకదాని పేరు Vivo V40. మరొకటి Vivo V40 Pro. సోమవారం నుండి ఈ కామర్స్ ప్లాట్ఫారమ్ ఫ్లిప్కార్ట్లో Vivo V40 విక్రయం ప్రారంభమైంది. ZEISS కెమెరా సెన్సార్ని కలిగి ఉన్న Vivo V సిరీస్లో ఇది మొదటి హ్యాండ్సెట్. Vivo V40 మూడు వేరియంట్లలో వస్తుంది. ఇది 8 + 128
ఆండ్రాయిడ్ యూజర్లు ఎప్పటికప్పుడు అనేక కొత్త ఫీచర్ల గురించి తెలుసుకుంటున్నారు. ఈ 'OS' ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఆండ్రాయిడ్లో ఇటువంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నప్పటికి.. వాటి గురించి యూజర్స్కు పూర్తిగా తెలియదు. అందులో అలాంటి ఒక ఫీచర్ కూడా ఉంది.. అదే 'ఆండ్రాయిడ్ రికవరీ మోడ్'. �
దేశంలో కొత్తగా విడుదల చేసిన ఐఫోన్ను కొనుగోలు చేసేందుకు భారతీయులు అత్యధిక మొత్తాన్ని చెల్లిస్తారు. చాలా మంది భారతీయులు యూఎస్, దుబాయ్, వియత్నాం, పన్నులు తక్కువగా ఉన్న ఇతర ప్రాంతాల నుండి తక్కువ ధరకు ఐఫోన్లను పొందడాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు, కొన్ని మీడియా నివేదికలు యాపిల్ కంపెనీ ఈ సంవత్సరం నుంచి �
Koo App Shutdown : ఎక్స్ (ట్విటర్) కు ప్రత్యామ్నాయంగా మారుతుందని భావించిన దేశీయ అప్లికేషన్ ‘ కూ ‘ (Koo) యాప్ మూసివేయబడింది. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫాం తాజాగా తన కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ బుధవారం లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. సేల్ పై డైలీ హంట్తో సహా వి
వాట్సాప్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ప్రస్తుతం ఏఐ అద్భుతాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని రంగాల్లోనూ ఏఐని వినియోగిస్తున్నారు. సోషల్ మీడియా సంస్థలు కూడా ఏఐ టెక్నాలజీని వాడుతున్నాయి. దీనిలా భాగంగా మెటా కీలక ముందడుగు వేసింది. మెటా నేతృత్వంలో నడుస్తోన్న వాట్సాప్, ఇన్స్టా�