పండగ సీజన్ లో తమ ప్రొడక్స్ట్ ను సేల్ చేసుకునేందుకు ప్రత్యేక సేల్ ను నిర్వహిస్తున్నాయి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు. ఆఫర్ల వర్షం కురిపిస్తూ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో బ్రాండెడ్ కంపెనీ ట్యాబ్ లపై భారీ తగ్గింపు లభిస్తోంది. బడ్జెట్ నుంచి ప్రీమియం మోడళ్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ట్యాబ్లెట్లతో సహా ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ లో తగ్గింపుతో లభించే…
Amazon Mega Electronics Days: టెక్నాలజీని బాగా ఉపయోగించుకొనే వారికి ఓ గొప్ప సమయం వచ్చేసింది. నేటి నుంచి అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ ప్రారంభమైంది. ఈ సేల్ ఏప్రిల్ 13వ తేదీ వరకు అమెజాన్ లో ఉన్న పలు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 75% వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్వాచ్లు, హెడ్ఫోన్లు వంటి ఎన్నో గ్యాడ్జెట్లపై ప్రత్యేక డీల్స్ ఈ సందర్భంగా లభ్యమవుతున్నాయి. మరి ఈ సేల్ లో భాగంగా ఏ ఎలక్ట్రానిక్స్…
2024లో టాబ్లెట్లు తిరిగి ట్రెండ్లోకి వచ్చాయి. 2020 తర్వాత టాబ్లెట్ల అమ్మకాలు పెరగడం ఇదే తొలిసారి. కెనాలిస్ తాజా నివేదిక ప్రకారం.. 2024లో ప్రపంచవ్యాప్తంగా 147.6 మిలియన్ (14.7 కోట్ల) టాబ్లెట్లు అమ్ముడయ్యాయని అంచనా.
Headaches : తలనొప్పి అనేది చాలామంది అనుభవించే ఒక సాధారణ వ్యాధి. ఈ తలనొప్పి తేలికపాటి అసౌకర్యం నుండి తీవ్రమైన నొప్పి వరకు ఉండవచ్చు. అంతేకాకుండా ఈ తలనొప్పి వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. తలనొప్పి ఎందుకు సంభవిస్తుందో, ఒకసిలా వస్తే దాని నుండి ఉపశమనం ఎలా పొందాలో చూద్దాం. తలనొప్పికి కారణాలు: తలనొప్పి రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. కొన్ని సాధారణ కారణాలలో ఒత్తిడి, డిహైడ్రేడ్, నిద్ర లేకపోవడం, పేలవమైన భంగిమ, కంటి ఒత్తిడి, సైనస్…
Using Tablets To Postpone Periods: అమ్మాయిలకు పీరియడ్స్ రావడం అనేది సహజ సిద్దంగా జరుగుతుంది. అయితే మన సంప్రదాయంలో పీరియడ్స్ లో ఉన్న టైంను అపవిత్రంగా భావిస్తారు. నెలసరి సమయంలో ఎలాంటి మంచి పనులలో పాల్గొనివ్వారు. పూర్వం అన్ని పనులు ఆడవారు చేసే వారు కాబట్టి పీరియడ్స్ టైం లో వారికి రెస్ట్ ఇవ్వకపోతే వారి ఆరోగ్యం చెడిపోతుందని అలా చేసేవారు. పీరియడ్స్ ఎక్కువ నీరసంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉండలేరు. నొప్పి వస్తూ ఉంటుంది. అందుకే…
వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పంచి పెళ్ళికూడా చేసుకున్నారు. 6నెలలు సజావుగా సాగుతున్న జీవితంలో వరకట్నం వేధింపులు ఆయువతికి తోడయ్యాయి. తరచూ వేధింపులు తాళలేక ఇటు పుట్టింటిలో ఈవిషయం చెప్పలేక. చివరకు ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గుంజె పిచ్చయ్య కూతురు రమాదేవి (21), ఇదే మండలం తుమ్మలపెనపహాడ్ గ్రామానికి చెందిన వరికుప్పల విజయ్ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి…
అడుగడుగునా మోసగాళ్ళు.. ఆదమరిస్తే అంతే సంగతులు. డ్రగ్స్ అంటూ నకిలీ మందులను జనానికి అంటగట్టే ముఠాలు ఎక్కువైపోయాయి. తాజాగా హైదరాబాద్లో ఓ ముఠా గుట్టురట్టయింది. మెడికల్ టాబ్లెట్స్ లోని పౌడర్ ను నార్కోటిక్ డ్రగ్స్ అంటూ విక్రయిస్తూ అడ్డంగా దొరికిపోయిందో ముఠా. మోసానికి పాల్పడుతున్న ఐదుగురు సభ్యులు గల ముఠాను అరెస్ట్ చేశారుకూకట్ పల్లి పోలీసులు. ట్రమాటాస్ అనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ నుండి పౌడర్ వేరు చేసి డ్రగ్స్ అని నమ్మించి పబ్బులలో విక్రయిస్తోందీ ముఠా.…