Pakistan Cricket: T20 ప్రపంచ కప్లో ఘోర పరాజయాలు పాకిస్తాన్ క్రికెట్లో సంక్షోభానికి కారణమవుతున్నాయి. భారత్పై ఓడిపోవడమే కాకుండా, సెమీస్కు క్వాలిఫై అవ్వకపోవడంపై పాక్ మాజీలు కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, టీమ్ సభ్యులపై విరుచుకుపడుతున్నారు. పాక్ క్రికెటర్ల పేలవమైన ఆటతీరుకు గానూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) భారీ జరిమానాను వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కెప్టెన్ను తొలగించవచ్చని నివేదికలు చెబుతున్నాయి.
Adil Rashid Creates History in T20 with 3000 Balls: టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 3000కు పైగా బంతులు వేసిన తొలి బౌలర్గా నిలిచాడు. 2026లో ఈ మైలురాయిని అందుకున్న రషీద్.. పొట్టి ఫార్మాట్లో తన స్థిరత్వాన్ని మరోసారి చాటుకున్నాడు. టీ20ల్లో సుదీర్ఘకాలంగా ఆడుతూ నిరంతరంగా జట్టుకు సేవలు అందించడం సులభం కాదు. అయితే రషీద్ తన లెగ్స్పిన్తో ఎన్నో సంవత్సరాలుగా ఇంగ్లాండ్ బౌలింగ్…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా నేడు దక్షిణాఫ్రికా–న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి సెమీ ఫైనల్ జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. విజయమే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇందుకు కారణం.. ఒకవైపు ఐసీసీ నాకౌట్ మ్యాచ్లలో న్యూజిలాండ్ ఆధిపత్యం ఉండగా, మరోవైపు ప్రస్తుత టోర్నీలో అద్భుత ఫామ్లో దక్షిణాఫ్రికా ఉండడమే. దీంతో ఈ సమరం నిజంగానే ఐకానిక్గా…
India face a tough spin challenge against England: టీ20 వరల్డ్ కప్ 2026 కీలక అంకానికి చేరుకుంది. ఈరోజు జరిగే తొలి సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. గురువారం (మార్చి 5) రెండో సెమీ ఫైనల్ జరగనుండగా.. భారత్, ఇంగ్లాండ్ అమితుమీ తేల్చుకోనున్నాయి. ఈ సెమీస్ మ్యాచ్కు ముందు టీమిండియాకు కొత్త సవాల్ ఎదురవుతోంది. మెగా టోర్నీ మొత్తం స్పిన్ బౌలింగ్లో భారత్ ఇబ్బంది పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మధ్య ఓవర్లలో…
SA vs NZ Semi-Final 2026 Head-to-Head: టీ20 ప్రపంచ కప్ 2026లో రసవత్తర సమరానికి వేళైంది. తొలి సెమీ ఫైనల్లో నేడు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. మెగా టోర్నీలో అపజయమే లేని దక్షిణాఫ్రికా.. అద్భుత ఆటతో సెమీస్ చేరింది. మరోవైపు కివీస్ కష్టంగానే ముందంజ వేసింది. సఫారీ టీమ్ దుర్భేద్యంగా కనిపిస్తున్నన్నా.. న్యూజిలాండ్ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. రెండు జట్లూ తొలి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ…
T20 World Cup Semi-final: టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ కోసం క్రికెట్ ఫ్యాన్ ఎదురుచూస్తున్నారు. మార్చి 5, గురువారం రోజు టీమిండియా ఇంగ్లాండ్ల మధ్య వాంఖడే స్టేడియం వేదిక కీలక పోరు జరగబోతోంది. ఈ సెమీస్లో గెలవాటని యావత్ దేశం కోరుకుంటోంది. ఇదిలా ఉంటే గురువారం జరగబోయే మ్యాచ్ కోసం భారత్ ముమ్మర కసరత్తు చేస్తోంది.
T20 World Cup 2026: T20 ప్రపంచకప్ 2026 నుంచి పాకిస్తాన్ ఘోరంగా నిష్క్రమించడం ఆ దేశంలో మాజీల ఆగ్రహానికి కారణమైంది. పాక్ క్రికెట్ అభిమానులు కూడా పాకిస్తాన్ ఆటతీరుపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాపై విమర్శలు దాడి ఎక్కువైంది. తాజాగా ఆ దేశ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో గెలిచినప్పటికీ, నెట్ రన్ రేట్ కారణంగా పాకిస్తాన్ సెమీఫైనల్స్ కు వెళ్లకుండా టోర్నీ నుంచి…
India playing 11 vs England for T20 World Cup 2026 Semi Final: టీ20 వరల్డ్ కప్ 2026 తుది అంకానికి చేరింది. బుధవారం (మార్చి 4) నుంచి సెమీఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 4న జరిగే మొదటి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్ తలపడనున్నాయి. మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ ఢీకొట్టనున్నాయి. రెండో సెమీస్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది. ఈ నాకౌట్…
Mohammad Amir: పాకిస్తాన్ ఆటగాళ్లకు వారి జట్టు సంగంతి పట్టించుకుంటారో లేదో కానీ.. అంతకంటే ఎక్కువగా భారత జట్టుపై విమర్శలు చేయడానికి రెడీ ఐపోతుంటారు. టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ఆటపై పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. “భారత్ సెమీఫైనల్కు చేరుకోదని” అమీర్ గతంలో చేసిన జోస్యం తప్పడంతో నెటిజన్లు అతడిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పాకిస్థానీ…
Shivam Dube The Finisher for Team India: క్రికెట్ ఆటలో ఫినిషర్ పాత్ర ఎంతో కీలకం. ఇన్నింగ్స్ చివరలో స్కోర్ బోర్డు పరుగెత్తాలన్నా, టీమ్ విజయం సాధించాలన్నా ఫినిషర్ తప్పనిసరి. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో. గతంలో భారత టీ20 జట్టులో యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీలు ఫినిషర్ పాత్ర పోషించారు. ఇప్పుడు రిషబ్ పంత్, శివమ్ దూబే, రింకూ సింగ్ ఉన్నారు. ఈ ముగ్గురిలో దూబే ఫినిషర్ పాత్రను అద్భుతంగా నిర్వర్తిస్తూ తనదైన ముద్ర వేస్తున్నాడు.…