Mohammad Amir: టీ20 వరల్డ్ కప్లో టీమిండియా సెమీఫైనల్కు చేరింది. భారతీయులందరూ సంతోషంగా ఉన్నారు. కానీ.. పాకిస్థాన్ మాజీ ప్లేయర్లు, ఆ దేశస్థులకు మాత్రం కడుపు మంట పెరిగింది. ఇండియాతో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. తర్వాత సూపర్-8 నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో భారత ప్లేయర్ల తీరుపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమిర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆమిర్ ప్రత్యేకంగా ఫీల్డింగ్ను విమర్శించాడు. మూడు–నాలుగు క్యాచ్లు మిస్ అయ్యాయని,…
T20 World Cup : టీ20 వరల్డ్ కప్లో భారత్ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో వెస్టిండీస్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి భారత్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. సంజు శాంసన్ తన కెరీర్లోనే చిరస్మరణీయ ఇన్నింగ్స్తో భారత్ను గెలుపు తీరాలకు చేర్చాడు. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. భారత ఇన్నింగ్స్ ఆరంభంలోనే అభిషేక్ శర్మ (10), ఇషాన్ కిషన్ (10)…
Rinku Singh: సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయంతో టీ20 వరల్డ్ కప్లో భారత్ జట్టు సెమీస్ ఆశలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో జింబాబ్వే, వెస్టిండీస్తో జరిగే మ్యాచులు కీలకంగా మారాయి. ఈ మ్యాచుల్లో భారత్ భారీ విజయం సాధిస్తే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇలాంటి తరుణంలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత హిట్టర్ రింకూ సింగ్ అత్యవసర కుటుంబ కారణాల వల్ల టీమ్ను వీడినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం, రింకూ తండ్రి ఆరోగ్యం…
T20 World Cup: అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 76 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. దీంతో టీ20 వరల్డ్కప్ మ్యాచుల్లో టీమిండియా వరుస విజయాలకు (12) బ్రేక్ పడింది. దీంతో భారత్ సెమీస్ వెళ్లే అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.
Pakistan Cricket: టీమిండియా చేతిలో ఘోర పరాజయం పాకిస్తాన్ క్రికెట్లో అంతర్గత విభేదాలకు కారణమవుతోంది. మాజీలు, ప్రస్తుత పాకిస్తాన్ టీం ప్లేయర్లపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా సీనియర్లుగా భావిస్తున్న బాబర్ అజం, షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్లను ఏకిపారేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్లో ఇండియా చేతిలో ఘోరంగా ఓడిపోవడానికి ఆ దేశ అభిమానులు, మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే, మాజీలను ఉద్దేశించి ఆల్-రౌండర్ షాదాబ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచాయి. మాజీల విమర్శలపై షాదాబ్…
T20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 రౌండ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మాజీ భారత క్రికెటర్లు సెమీఫైనలిస్టులను (టాప్-4 జట్లు) ప్రిడిక్ట్ చేశారు. స్టార్ స్పోర్ట్స్ వీడియోలో వారి అభిప్రాయాలు వెల్లడయ్యాయి. చాలామంది భారత్, సౌతాఫ్రికా జట్లను సెమీస్ కి అర్హత సాధిస్తాయని భావిస్తున్నారు. కానీ కొందరు వరుణ్ ఆరన్, సంజయ్ బంగార్ వంటి వారు పాకిస్తాన్ను కూడా సెమీస్ కి చేరుతుందని అంచనా వేశారు. దీంతో భారత్ vs పాకిస్తాన్ సెమీఫైనల్ మళ్లీ…
ICC T20 World Cup: మహ్మద్ యూనస్ రాజకీయాలకు, భారత వ్యతిరేక వైఖరిని బంగ్లాదేశ్ క్రికెట్ బలైంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్లో ఆడేందుకు బంగ్లాదేశ్ ప్లేయర్లు సిద్ధంగా ఉన్నా.. రాజకీయాల కోసం భారత్లో భద్రతా సమస్యలు ఉన్నాయని వాదిస్తూ .. చివరకు టోర్నీ నుంచి బహిష్కరించబడింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం సాధించి తారిక్ రెహ్మాన్ ప్రధాని అయ్యాడు. యూనస్ ఎగ్జిట్ అయ్యాడు. దీంతో ఒక్కొక్కరుగా బంగ్లాదేశ్ క్రికెట్కు జరిగిన…
Mohammad Yousuf: టీ20 వరల్డ్ కప్లో భారత్ చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయం ఆ దేశంలో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. అభిమానులు, పాక్ మాజీలు పాక్ టీమ్పై, ప్లేయర్ల ఆటతీరుపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా, పాకిస్తాన్ స్టార్ ఆటగాడిగా భావించే బాబర్ అజమ్పై విమర్శలు ఎక్కు పెడుతున్నారు.
Ishan kishan: పునరాగమనం తర్వాత ఇషాన్ కిషన్ చితక్కొడుతున్నాడు. ఇటీవల పాకిస్తాన్ మ్యాచ్లో బౌలర్లు ఎవరనే తేడా లేకుండా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ మ్యాచ్లో లాంగ్ బౌండరీ, స్లో బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మిగతా బ్యాటర్ల సింగిల్స్కు పరిమితమైనా ఇషాన్ కిషన్ దూకుడు ఆగలేదు.
టీ20 ప్రపంచ కప్లో పాకిస్థాన్ను 61 పరుగుల తేడాతో ఓడించి భారత్ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో, ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేసి మ్యాచ్ హీరోగా నిలిచాడు. ఇషాన్ ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి, ఇది మ్యాచ్ స్థితినే మార్చేసింది. ఇషాన్ దూకుడు బ్యాటింగ్ ముందు పాకిస్తాన్ బౌలర్లు నిస్సహాయంగా కనిపించారు. ఈ విజయం టోర్నమెంట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచిపోయింది. మ్యాచ్…