భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కీలక విన్నపం వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఇచ్చిన అధికారాలకు పగ్గాలు వేయాలని లేకపోతే దేశంలో ఎవరూ ప్రశాంతంగా ఉండలేరని పిటిషన్లో పేర్కొన్నారు.
Supreme Court: వేసవి సెలవుల అనంతరం జులై 3వ తేదీ సోమవారం సుప్రీంకోర్టు మరోసారి తెరుచుకుంది. ఈరోజు తొలిరోజైన రెండు ప్రధాన అంశాలపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
Atiq Ahmed Case: గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయవేత్తగా మారిన అతిక్ అహ్మద్ సోదరి తన ఇద్దరు సోదరులు, మేనల్లుడి మరణానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులపై బాధ్యత వహించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Avinash Reddy: వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సునీత పిటిషన్ దాఖలు చేశారు.
Supreme Court: ఉబర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించించింది. ఈ కేసులో శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలపాలని అత్యున్నత న్యాయస్థానం కోరింది.
Rs.2000Note : ఎలాంటి డిమాండ్ స్లిప్, ఐడీ ప్రూఫ్ లేకుండా రూ.2000 నోట్లను మార్చుకునే నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణను సుప్రీంకోర్టు తిరస్కరించింది.