ఎముకలు దృడంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు.. సమ్మర్ లో విటమిన్ డి అవసరం చాలా అవసరం.. ఎండవేడికి ఢీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలను తప్పక డైట్ లో చేర్చుకోవాలి.. అందులో ముఖ్యంగా పెరుగును అస్సలు మిస్ అవ్వకూడదని నిపుణులు చెబుతున్నారు.. పెరుగును సమ్మర్ లో తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పెరుగులో ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉంటాయి.. పేగుల్లో మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. డైజెషన్…
ఎండ కాలం వచ్చిందంటే చాలు దాహం కూడా ఎక్కువగా వేస్తుంది.. దాహాన్ని తీర్చుకోవడం కోసం మనం జ్యూస్ లు సోడాలు, ఐస్ క్రీమ్ లను ఎక్కువగా తింటాము.. అయితే సోడాలు, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతుంటారు.. కానీ జనాలు మాత్రం పెద్దగా పట్టించుకోరు. అసలే ఇటీవల సోడాలో రకరకాల ఫ్లేవర్స్ తీసుకొచ్చి మరీ అమ్ముతున్నారు.. అయితే సోడాలను ఎక్కువగా తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో ఒకసారి…
తెలంగాణలో ఎండలు భగ్గుమంటున్నాయి. భానుడి భగభగలకు జనాలు విలవిలలాడిపోతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Spring Season: భారతదేశంలో వసంతకాలం అదృశ్యమవుతోందా..? అంటే ఔననే సమాధానాలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా జరుగుతున్న వాతావరణ కారణాలు ఫిబ్రవరి నెలలో ఉష్ణోగ్రతల పెరుగుదలను ప్రేరేపిస్తున్నాయి. గ
ఎండాకాలం వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి.. ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.. నీటిశాతం ఎక్కువగా ఉండే కాయలను తీసుకోవడంతో పాటుగా సమయానికి తీసుకోవాలి.. నీటిని కూడా ఎక్కువగా తీసుకోవాలి.. అయితే ఎండాకాలంలో బెల్లం తీసుకుంటే వేడి అని కొందరు నమ్ముతారు.. కానీ నిపుణులు ఎం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది.. అందుకే రోజుకు ఒక ముక్క బెల్లంను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. కొందరు బెల్లంను టీలో వేసుకొని…
వేసవికాలంలో ఏదైన తక్కువగానే తీసుకోవాలి.. ఇష్టం కదా అని ఫుల్ గా లాగిస్తే మాత్రం ఇక ఇబ్బంది పడాల్సిందే.. అందులో మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మాత్రం ఇక అంతే.. అయితే కోడిగుడ్డును తీసుకొనేవారు కొన్ని టిప్స్ ను ఫాలో అయితే మంచిది.. విటమిన్ ఎ, విటమిన్ బి12, విటమిన్ డి, ప్రొటీన్, కాల్షియం, జింక్, ఫోలేట్, ఫాస్పరస్ వంటివి గుడ్డులో ఎక్కువగా ఉంటాయి.. అందుకే ప్రతి రోజూ ఒక గుడ్డును తినాలని వైద్యులు సూచిస్తారు..…
భానుడి భగభగలతో అల్లాడి పోతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. అర్ధరాత్రి పలుచోట్ల భారీ వర్షం కురవడంతో నేల తల్లి తడిసింది. దీంతో ఇన్ని రోజులు తీవ్ర ఎండలతో అల్లాడుతున్న జనానికి ఈ వర్షం కాస్త ఊరట కలిగించింది.