నోయిడాలో ఇంతకుముందు 8వ తరగతి చదువుకునే విద్యార్థుల వరకు మూసివేయాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ ఎండ తీవ్రత దృష్ట్యా 12వ తరగతి వరకు మూసివేయనున్నారు. కాగా.. ఈ ఆర్డర్ అన్ని బోర్డు పాఠశాలలకు వర్తిస్తుందని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా స్కూల్ ఇన్స్పెక్టర్ ధరమ్వీర్ సింగ్ తెలిపారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ ఉత్తర్వును పాటించాలని కోరారు.
సీజనల్ ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తెలుసు. వేసవి కాలం మండే సూర్యుడిని మాత్రమే కాకుండా అనేక అద్భుతమైన పండ్లను కూడా తీసుకువస్తుంది. ఈ రోజుల్లో ఫాల్సా పండ్లు మార్కెట్లో ఎక్కువగా విక్రయించబడడాన్ని మీరు చూసే ఉంటారు.
Weather Report : ప్రస్తుతం రోజు రోజుకు ఎండ వేడి పెరుగుతోంది. ప్రజల పరిస్థితి దారుణంగా మారింది. ఇది ప్రారంభం మాత్రమే.. రాబోయే నెలల్లో దీని నుండి ప్రజలకు ఎటువంటి ఉపశమనం లభించదు.
దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీవ్ర రూపంలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. కాగా.. ఇంతటి ఎండల్లో ఒక చల్లటి వార్త బయటికొచ్చింది. రాబోయే రోజుల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. చాలా చోట్ల ప్రజలు వేడిగాలులను ఎదుర్కొనే అవకాశం ఉంది.. అయితే కాలక్రమేణా పరిస్థితి మెరుగుపడి వేడిగాలులు తగ్గుతాయని పేర్కొంది.
ప్రస్తుత వేసవి సీజన్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడం వల్ల విద్యుత్ డిమాండ్ మరియు వినియోగాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రతి విద్యుత్ శాఖ ఉద్యోగి అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ అధికారులను ఆదేశించారు. సంస్థ ప్రధాన కార్యాలయంలో.. చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. గ్రేటర్…
శరీరంలోని అన్ని విటమిన్లు తగిన మోతాదులో ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఏ విటమిన్ లోపం ఉన్నా ఆ ప్రభావం మన శరీరంపై పడుతుంది. అందులో ఒకటైన బి12 విటమిన్ లోపిస్తే..
ఏపీలో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు
చికెన్ అంటే నాన్ వెజ్ లవర్స్ కు చాలా ఇష్టం.. అందుకే కాలంతో పనిలేకుండా కడుపునిండా లాగిస్తారు… అయితే సమ్మర్ లో చికెన్ ను అతిగా తినడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. సమ్మర్లో చికెన్ తినడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత మరింత భారీగా పెరుగుతుంది. బాడీలో హీట్ ఎక్కువైతే అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాలి.. ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. చికెన్ లో ఐరన్, విటమిన్ బి 12…
ఎండాకాలం వచ్చేసింది.. ఈ కాలంలో వేడితో పాటుగా చల్లని పుచ్చకాయలు ఎక్కువగా లభిస్తాయి.. ఎండాకాలంలో పుచ్చకాయని తీసుకుంటే బరువు కూడా తగ్గించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.. ఎలా వీటిని తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. పుచ్చకాయని తీసుకుంటే బరువు తగ్గుతారు. దీనిని తీసుకుంటే బాడీలో ట్యాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి.. దానివల్ల శరీరంలోని చెడు కొవ్వు వెంటనే తగ్గిపోతుంది.. రోజుకు మూడు సార్లు ఈ పుచ్చాకాయలను మాత్రమే తీసుకోవాలి.. మధ్యలో నీళ్లను తీసుకోవచ్చు.. ఇంకేమి సాలిడ్ ఫుడ్స్…
సమ్మర్ వచ్చిందంటే చాలు వేడికి చర్మ సమస్యలు కూడా వస్తుంటాయి.. అయితే వేడిని తట్టుకోవడం కోసం చాలా మంది స్విమ్మింగ్ చెయ్యడం చేస్తారు.. అలా చెయ్యడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.. కాస్త ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.. అయితే బావులల్లో కాకుండా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేసేటప్పుడు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. బయట స్మిమ్మింగ్ పూల్ లో వాటర్ పాడవ్వకుండా ఉండేందుకు కెమికల్స్ కలుపుతూ ఉంటారు. ఆ…