కోలీవుడ్ దర్శకురాలు సుధా కొంగర డైరెక్ట్ చేసిన తాజా చిత్రం ‘పరాశక్తి’. తమిళ స్టార్ హీరోలు శివ కార్తికేయన్, అథర్వ, జయం రవి లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాలో మలయాళ నటుడు బేసిల్ జోసెఫ్, టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి స్పెషల్ రోల్స్ లో కనిపించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయి మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కాగా ఈ సినిమా లేటెస్ట్ ప్రమోషన్స్…
ఫ్యామిలీ మ్యాన్, సీటాడెల్ వెబ్ సిరీస్ చేస్తూ బాలీవుడ్ ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది కానీ బీటౌన్ సిల్వర్ స్క్రీన్ పైకి ఎంటర్ కావడం లేదు సమంత. అయితే ఛాన్సులు లేకే ఓటీటీకి పరిమితమైందన్న టాక్ వచ్చింది. కానీ కావాలనే సమంత ఆఫర్లను వదులుకుంది. రీసెంట్లీ ఈ విషయాన్ని బయటపెట్టింది లేడీ ఫిల్మ్ మేకర్ సుధా కొంగర. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో ఈ విషయాన్ని రివీల్ చేసింది. Also Read : Retro : ప్రీ…