Tuhin Kanta Pandey: ప్రస్తుతం ఆర్థిక, ఆదాయ కార్యదర్శిగా సేవలు అందిస్తున్న తుహిన్ కాంతా పాండే.. రాబోయే మూడు సంవత్సరాల పదవీకాలానికి ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డు అఫ్ ఇండియా (SEBI)’ చైర్పర్సన్గా నియమితులయ్యారు. 1987 బ్యాచ్కు చెందిన ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన పాండే, మాధబీ పురి బుచ్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. బుచ్ పదవీ కాలం ఫిబ్రవరి 28తో ముగుస్తోంది. Read Also: Astrology: ఫిబ్రవరి 28, శుక్రవారం దినఫలాలు ఇటీవల జరిగిన…
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ సూచీల్లోని సానుకూల పవనాలు మన మార్కెట్లకు సపోర్టుగా నిలుస్తున్నాయి. ఆరంభ ట్రేడింగ్లోనే రెండు సూచీలు రికార్డు గరిష్ఠాలను తాకేశాయి.
Casino Chain Delta Corp: భారతదేశపు అతిపెద్ద క్యాసినో చైన్ డెల్టా క్రాప్ సెప్టెంబరు 22న స్టాక్ ఎక్స్ఛేంజీలకు రూ.11,139 కోట్ల జీఎస్టీ నోటీసు అందిందని తెలియజేసింది. హైదరాబాద్లోని జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఈ నోటీసును పంపారు.
ఎప్పుడూ లేని విధంగా స్టాక్ మార్కెట్లు ఈరోజు ఒక్కసారిగా కుప్పకూలాయి. మార్చి నెలలో వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉన్నట్టు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యాంకు సూచించడంతో దాని ప్రభావం మార్కెట్పై పడింది. ఆసియా మార్కెట్తో పాటు ఇండియా మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. కేవలం 5 నిమిషాల వ్యవధిలో రూ. 4 లక్షల కోట్లు మదుపర్ల సంపద ఆవిరైంది. బాంబే స్టాక్ ఎక్చేంజ్ ప్రారంభమైన వెంటనే 1100 పాయింట్లు నష్టపోయింది. అమెరికాలో ద్రవ్యోల్భణం గరిష్టస్ధాయిలో ఉన్నప్పటికీ ఉద్యోగ విపణి…
అమెరికా తరువాత ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన దేశం చైనా. ఆసియాలో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు అన్ని ఎత్తులు వేస్తున్నది. ఇక, అమెరికాను అన్ని విధాల అడ్డుకునేందుకు కూడా చైనా ఎత్తులు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దీనిని పసిగట్టిన అమెరికా కొన్ని కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. చైనా నుంచి అమెరికా స్టాక్ ఎక్చేంజ్లో లిస్టింగ్ అయిన కంపెనీలకు నిబంధనలు విధించారు. ఈ నిబంధనల ప్రకారం చైనా కంపెనీలు వారి ఆడిట్ రిపోర్టులలో కొంత…
పేటీఎం కంపెనీ స్టాక్ ఎక్చేంజ్ అయిన తొలిరోజే నిరాశపరిచింది. స్టాక్ ఎక్చేంజీలో పేటీఎం షేర్ల ధరను రూ.2150గా నిర్ణయించారు. అయితే, తొలిరోజు లిస్టింగ్ అయ్యే సమయానికి 9.30 శాతం తక్కువతో రూ.1950 ఇష్యూ ధరగా లిస్టింగ్ అయింది. ఆ తరువాత 11 గంటల వరకు 23 శాతం క్షీణించి షేర్లు రూ.1671.20 కి చేరింది. పేటీఎం షేర్లు క్షీణించినప్పటికీ కంపెనీ వ్యాల్యూ లక్షకోట్లకు మాత్రం తగ్గలేదు. Read: స్కూల్ ను మధ్యలో వదిలేశాడు… కోట్ల రూపాయలు…