NTR Badshah: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే నందమూరి అభిమానులకు పండగే. మల్టీప్లెక్స్ నుంచి సింగల్ స్క్రీన్ వరకూ అన్ని సెంటర్స్ దగ్గర వారి అభిమానులు రచ్చ చేస్తారు.
Srinu Vaitla: టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవసరం లేదు. దూకుడు, వెంకీ, ఢీ లాంటి చిత్రాలు ఆయనను ఎప్పుడూ గుర్తుచేస్తూనే ఉంటాయి. ప్రస్తుతం శ్రీను వైట్ల కెరీర్ ఒడిదుడుకుల మధ్య కొట్టుకొంటున్న విషయం విదితమే.
Tollywood Director: ఒకప్పుడు అతనో స్టార్ డైరెక్టర్.. అతనితో సినిమా కోసం స్టార్ హీరోలు ఎగబడేవారు. అతను సినిమా అంటే మినిమం గ్యారెంటీ అని నిర్మాతలు నమ్మేవారు.
హీరోగా రవితేజ, డైరెక్టర్ గా శ్రీను వైట్ల ఇద్దరూ ‘నీ కోసం’ సినిమాతోనే ప్రయాణం మొదలెట్టారు. ఆ పై వారి కాంబినేషన్ లో వచ్చిన అనేక చిత్రాలు సైతం జనాన్ని అలరించాయి. అలా అలరించిన చిత్రాల్లో 15 ఏళ్ళ కిందట జనం ముందు నిలచిన ‘దుబాయ్ శీను’ కూడా చోటు సంపాదించింది. నయనతార నాయికగా నటించిన ‘దుబాయ్ శీను’ 2007
ఎవరైనా ఇద్దరు ఓ విషయంలో వాదించుకుంటూ, పక్కనే ఉన్నవారిని “మీరైనా చెప్పండి..” అని అడిగితే, అందులో తలదూర్చడం ఇష్టం లేనివారు- “ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి..” అనడం సహజం. అవే మాటలను బ్రహ్మానందం నోట పలికించి, ఆ మాటలకు విశేషమైన ప్రాచుర్యం కలిగించిన చిత్రం ‘ఢీ’. ఈ సినిమా చూసినవారెవరైనా అందులో చా
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీను వైట్ల తండ్రి ఈరోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. శ్రీను వైట్ల తండ్రి పేరు వైట్ల కృష్ణారావు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కృష్ణారావుకు శ్రీను వైట్లతో పాటు ఒక కుమార్తె ఉన్నారు. స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా
(సెప్టెంబర్ 28న ‘ఆనందం’కు 20 ఏళ్ళు) ఆకాశ్ హీరోగా నటించిన చిత్రాలన్నిటిలోకి ది బెస్ట్ ఏది అంటే ‘ఆనందం’ అనే చెప్పాలి. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై శ్రీను వైట్ల దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన ‘ఆనందం’ ప్రేమకథగా తెరకెక్కి జనాన్ని ఆకట్టుకుంది. 2001 సెప్టెంబర్ 28న ‘ఆనందం’ విడుదలయింది. యువతను విశేష�