లాక్ డౌన్ ఆపద్బాంధవుడు సోనూసూద్ తన సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలు నుంచి పొందుతున్నాడు. తాజాగా నేడు తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను ప్రగతిభవన్ లో సోనూసూద్ కలిశారు. కాగా, సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. దేశవ్యాప్తంగా నలుమూలలనుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. సోనూసూద్ పనిచేస్తున్న తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. Read Also: ‘అమ్మాయి…
కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత ఎంత తీవ్రంగా ఉండేనో అందరికి తెలిసిందే. సమయానికి ఆక్సిజన్ అందాక చాలా మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు. అయితే కరోనామహమ్మారీ విజృంభించినప్పుడు పేదలపాలిట దైవంగా మారాడు నటుడు సోనూసూద్.. ఎన్నో సేవలు అందిస్తూ వస్తున్నా ఆయన.. ఆక్సిజన్ కొరత వున్నా రాష్ట్రాల్లో ఏకంగా ప్లాంట్ల ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంటు చేరుకుందని సోను ట్విట్టర్…
సోనూ సూద్ మరోసారి తన సామాజిక బాధ్యతని చాటుకున్నాడు. ‘కవర్ జి’ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ప్రధానంగా గ్రామీణ భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఉన్న అపొహల్ని తొలగించటమే ‘కవర్ జి’ లక్ష్యం. ఎక్కడికక్కడ వాలంటీర్స్ ని తయారు చేసి ఊళ్లలోని అన్ని వర్గాల భారతీయులకి వ్యాక్సిన్ ఆవశ్యకతపై అవగాహన కల్పించనున్నారు. దీని కోసం ఆసక్తి కలవారు, సేవా భావం ఉన్న వారు ఎవరైనా ముందుకు రావచ్చని సోనూ తెలిపాడు.‘కవర్ జి’ పేరుతో సూద్ ప్రాంభించిన…
పద్మ అవార్డులకు పేర్లను సిఫార్స్ చేయమంటూ కేంద్రం కోరుతోందనే వార్తను పి.టి.ఐ. వార్త సంస్థ ఇటీవల తెలియచేసింది. సెప్టెంబర్ 15వ తేదీలోగా తమ అభిప్రాయాలను ప్రజలు తెలుపాలని చెప్పింది. దాంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్ లో రెస్పాండ్ అవుతున్నారు. కొందరు కొంటె కుర్రాళ్ళు సరదా కామెంట్స్ పెడుతుంటే… దీనిని సీరియస్ గా తీసుకున్న వారు మాత్రం సిన్సియర్ గా తమ మనసులో మాటను బయటపెడుతున్నారు. ప్రముఖ తెలుగు నటుడు బ్రహ్మాజీ అయితే… పద్మ విభూషణ్…
రీల్ నటుడు సోనూసూద్ కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న సమయంలో పేదలకు ఎంతో సహాయం చేసి రియల్ హీరోగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయన చేసిన సహాయక చర్యలపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది. అయితే తాజాగా సోనూసూద్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 16-18 రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, నెల్లూరు, కర్నూలు జిల్లలో రెండు ప్రదేశాలు లాక్ చేయడంతో ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని,…
సోనూసూద్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. కరోనా మహమ్మారి ఏశంలో విజృంభిస్తున్న సమయంలో ఆయన చేసిన సేవపై ప్రశంసల వర్షం కురిసింది. ఇప్పటికీ ఆయన ప్రజలకు తన సేవను కొనసాగిస్తూ రియల్ హీరోగా ప్రజలచేత కీర్తించబడుతున్నాడు. పేదలైతే ఆయనను దేవుడిగా పూజిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోనూసూద్ తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆయన రెమ్యూనరేషన్ విన్న నిర్మాతలు షాక్ కు గురవుతున్నారట. తెలుగు చిత్రం “అల్లుడు అదర్స్”లో నటించినందుకు సోను రూ.2.5…
వెండితెర విలన్, రియల్ లైఫ్ హీరో సోనూసూద్ ప్రస్తుతం దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో దేవుడిగా మారారు. గత ఏడాది నుంచి ఇండియాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు సహాయం చేస్తూ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు సోనూ. ఈ కష్టకాలంలో బెడ్స్, ఇంజెక్షన్స్, మందులు వంటివి కరోనా బాధితులకు సూపర్ హీరోలా సూపర్ ఫాస్ట్ గా అందిస్తూ సూపర్ మ్యాన్ అయ్యాడు. అలాంటి సోనూసూద్ పై తాజాగా సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి…
నటుడు సోనూసూద్ కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో తొలి ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో సోనూసూద్ మానవతా హృదయానికి అందరూ ఆయన ఫొటోకు పాలాభిషేకం చేశారు. అది కాస్త వైరల్ గా మరి సోనూసూద్ దాకా చేరింది. ఈ నేపథ్యంలో సోను ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. మీ అభిమానానికి…
కోవిడ్ -19 మహమ్మారిపై పోరాటం చేస్తున్న వారికి తనవంతుగా ఎంతో సాయం చేస్తున్నారు సోనూసూద్. ఇప్పటికే యు.ఎస్., ఫ్రాన్స్ నుండి ఆక్సిజన్ సిలెండర్స్ ను, వాటి తయారీ యంత్రాలను తీసుకొచ్చారు సోనూసూద్. అయితే ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో ఆక్సిజన్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేసే పనిలోనూ ఆయన బృందం నిమగ్నమై ఉంది. తాజా సమాచారం ప్రకారం సోనూసూద్ తొలి ఆక్సిజన్ ఫ్లాంట్స్ ను ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, నెల్లూరులో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సోనూసూద్ బృందం కర్నూలు…
మన హీరోలను వెండితెర వేల్పులుగా జనం కొలుస్తుంటారు. కానీ చాలామంది ప్రజలకు ఇవాళ సినిమా నటుడు సోనూసూద్ ప్రత్యక్ష దైవంగా మారిపోయాడు. గత యేడాది కరోనా కష్టకాలంలో వలస కార్మికులను క్షేమంగా ఇంటికి వివిధ మార్గాల్లో చేర్చిన సోనూ సూద్, అప్పటి నుండి తన జీవన శైలినే మార్చేసుకున్నాడు. సేవా.. సేవా… సేవా అంటూ అదే పదాన్ని జపిస్తున్నాడు. తనకంటూ ఓ బృందాన్ని తయారు చేసుకుని దేశంలో ఏ మూల ఎవరు ఏ సాయం కోరినా తనవంతు…